బాహుబలితో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ పై పుకార్లు కూడా ఎక్కువే. ముఖ్యంగా అఫైర్లకు సంబంధించి ప్రభాస్ పై ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టయ్. నటి అనుష్కతో ప్రభాస్ కు అఫైర్ ఉందనే వార్త కూడా బాగా చక్కర్లు కొట్టింది. ఇదే విషయమై ఓ మీడియా సంస్థ ప్రభాస్ ను ప్రశ్నించగా… తనకు చాలా మొహమాటమని, వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం తనకు పెద్దగా ఇష్టం ఉండదని చెప్పాడు. తన …
Read More »Blog Layout
మళ్ళీ పెళ్లి పై.. రేణు దేశాయ్ సంచలనం..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. చాన్నాళ్లకు బుల్లితెరమీద నీతొనే డాన్స్ చేస్తా అనే ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ షో ఓపెనింగ్ రోజున రేణు మంచి డాన్స్ పెర్ఫామెన్స్తో తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసింది. అయితే ఈ షోలో కనబడే ముందు ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణు దేశాయ్ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. అసలు …
Read More »నేను కూడా రైళ్లలో లైంగిక వేధింపులకు గురయ్యా.. బిజేపీ మహిళా ఎంపీ సంచలన వ్యాఖ్యలు…!
రోజు రోజుకీ సమాజంలో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి.. ఎన్ని నిర్భయ చట్టాలు తీసుకువచ్చినా, కఠిన చట్టాలు అమలు చేసినా కామాంధులు దేశంలో ప్రతి చోట మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు..మూడేళ్ల పసిపాప నుంచి 80 ఏళ్ల ముదుసలి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు.. మృగాళ్లు. సామాన్యులే కాదు..మహిళా రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు కూడా మగాళ్ల చేతిలో లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవుతున్నారు..తాజాగా బిజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని …
Read More »బాబు నోటి నుండి మరో ఆణిముత్యం..మనకు రోజుకు 24గంటలే ..మరి బాబుకు ..?
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ “అవినీతిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని నోరుజారి పలు విమర్శలకు గురైన సంగతి విదతమే .తాజాగా చంద్రబాబు అదే విధంగా నోరు జారారు అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంగా జరుగుతున్న స్వచ్ఛ ఆంధ్ర …
Read More »బాపుఘాట్లో గవర్నర్, సీఎం కేసీఆర్ నివాళి
తెలంగాణ రాష్టంలోని రాష్ట రాజధాని హైదరాబాద్ మహా నగరంలో బాపుఘాట్లో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాపుఘాట్లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారులు నివాళులర్పించారు. గాంధీ చిత్రపటానికి గవర్నర్, సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. గాంధీ జయంతి …
Read More »కేంద్ర మాజీ సీనియర్ మంత్రి దత్తాత్రేయకు ఘోర అవమానం ..
తెలంగాణ రాష్ట్రం నుండి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ,సీనియర్ మాజీ కేంద్ర మంత్రి ..తెలంగాణ రాష్ట్రం నుండి పార్టీ పగ్గాలు పట్టిన నేత ..ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అందరితో సఖ్యతతో ఉండే నేత ..వివాదరహితుడు ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే ఏకైక పేరు కేంద్ర మాజీ సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ . గత కొన్ని …
Read More »గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు నీటి పారుదల సంఘం అధ్యక్షుడు జగపతి నాయుడు(46) ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం ఉదయం వ్యక్తిగత పనిపై పాకాలకు వెళ్లగా రాత్రి గుండెపోటు రావడంతో అక్కడక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామమైన రాయవారిపల్లె పంచాయతీ తానికొండవారిపల్లెకు తరలించారు. జగపతి నాయుడుకు భార్య కుమారుడు ఉన్నారు.
Read More »త్వరలో పుట్టపర్తికి కేసీఆర్…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతరవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరై నూతన వవధూవరులను ఆశీర్వదించారు .ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెంకటాపురం గ్రామాస్తులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి హాజరైన ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు. పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరయ్యేందుకు విమానంలో ఆయన బేగంపేట నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పుట్టపర్తి ఎమ్మెల్యే …
Read More »నిరాడంబరతకు నిలువుటద్దం…లాల్ బహుదూర్ శాస్త్రి..!
జై జవాన్.. జై కిసాన్…ఎంత గొప్ప నినాదం ఇది.. స్వర్గీయ మాజీ ప్రధాని, భారత రత్న లాల్ బహుదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం మరోసారి భారతీయుల హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపుతోంది…చైనా దురాక్రమణ విషాదంలో నెహ్రూ మరణించిన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి..అంతలోనే పాకిస్తాన్ తో యుద్దం వచ్చింది.. ఆ సమయంలో లాల్ బహుదూర్ శాస్త్రీజీ ధృఢచిత్తంతో వ్యవహరించారు..జై జవాన్, జైకిసాన్ నినాదంతో సైనికులతో పాటు …
Read More »ఓ బాపూ..నువ్వు రావాలి..మళ్లీ నీ సాయం కావాలి…!
నేడు మన భారత జాతిపిత, పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ 148 వ జయంతి..ముందుగా ఆ మహాత్ముడికి నమస్సుమాంజలి ఘటిస్తున్నాము.. మహాత్మాగాంధీ..చిన్నప్పుటి నుంచి చదువుకుంటున్నాం..గాంధీజీ గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు..పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు..దక్షిణాఫ్రికాలో బారిష్టర్గా పని చేశారు..అక్కడ నల్లజాతీయులపై శ్వేత జాతీయుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు..తిరిగి భారత్కు వచ్చి భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు..అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా తెల్లవాడిపై పోరాడారు…సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలతో అహింసామార్గాన …
Read More »