టాప్ హీరోయిన్ నయనతార త్వరలోనే పెళ్లి చేసుకోనుందా అనే టాక్ ఊపందుకుంది. కోలీవుడ్లో ప్రముఖ యువ దర్శకులలో ఒకరైన విగ్నేష్ శివన్తో గత కొంతకాలంగా చెట్టపట్టాలేసుకుంటూ సేల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే నయనతార అతడితోనే ఇక పెళ్లికి సిద్ధపడిందా అని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకు కారణం విగ్నేష్ శివన్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకునేందుకు నయనతార ప్రత్యేకంగా న్యూయార్క్ సిటీకి వెళ్లడమే. అవును, …
Read More »Blog Layout
టీడీపీకి మరో షాక్ ఇవ్వడానికి పవన్ భారీ స్కెచ్..!
ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన కూడా పోటీలో ఉండబోతుందని సంఖేతాలు ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే జనసేన పార్టీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ తాను అనంతపురం జిల్లా నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే తాజా సమాచారం ఏంటంటే పవన్ తన రూట్ మార్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన వర్గాల్లో ఇన్నర్ టాక్ ప్రకారం పవన్ అనంతపురం జిల్లా …
Read More »జగన్ పై సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రశంసలు -అందుకేనా ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో ..సూపర్ స్టార్ ప్రిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు .రేపు ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా పలు టీవీ ఛానల్స్ కు పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు . ఈ క్రమంలో జగన్ తండ్రి ,ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి …
Read More »బాబుకు షాకింగ్ న్యూస్ -టీడీపీకి తెలుగు తమ్ముళ్ళు రాజీనామా ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పీతల సుజాత, ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్ నియామకంపై మూడున్నర ఏళ్లుగా జరుగుతున్న వివాదానికి తెరపడకపోవడంతో ఆ పదవి ఖాళీగానే ఉండిపోయింది. ఏఎంసీ ఛైర్మన్ నియామకం విషయంలో రగిలిన విభేదాలు ఇరువర్గాల మధ్య పూడ్చలేని అగాధంగా మారాయి. ఇరువర్గాలు టీడీపీలో ముదిరిన సంక్షోభం ప్రజాసేవను పక్కన పెట్టి రాజకీయ పదవుల కోసం పోటీ పడుతూ …
Read More »జగన్ పాదయాత్ర లో మరో సంచలనాత్మక ట్విస్ట్ -అక్టోబర్ కాదంట
నేటి రోజుల్లో చాలామంది రాజకీయ నాయకులకు తమ శక్తి సామర్థ్యాల కంటే వాస్తు, జ్యోతిష్యం పట్ల నమ్మకం ఎక్కువ. అందుకే ఏ పని చేయాలన్నా.. ముహూర్తం చూసుకుని మరీ మొదలుపెడుతారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో ముందుంటారు. ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్ కూడా ఇందుకు మినహాయింపేమి కాదు. బహుశా తన శక్తి వంచన మేరకు కృషి చేస్తున్నా.. అధికారం దక్కకపోవడం వల్లే ఆయన కూడా జ్యోతిష్యాలు, ముహూర్తాలు …
Read More »ఈమె ఉండే గదిలోకి.. కుటుంబసభ్యులు తలుపులు తెరిచి చూడగానే షాక్
విశాఖ నగరంలోని శివాజీపాలెంలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందో ఏమోగానీ ఓ మహిళా ఆయుర్వేద వైద్యురాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ ఆయుర్వేద వైద్యశాలలో పనిచేస్తున్న వైద్యురాలు దీప.. శివాజీపాలెం శివాజీ పార్కు సమీపంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం యధావిధిగా అన్ని పనులు …
Read More »ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా.. ఐతే మీకోసమే ఈ వార్త
ఏదైనా అతిగా తీసుకుంటే విషం అవుతుందంటారు. ఈ కోవలోనే కాఫీ అధికంగా తాగడం వలన కొన్ని అనర్థాలు పొంచివున్నాయి. కాఫీ మంచిదా? కాదా? అనే అంశంపై ఏళ్లతరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాగాగా వెల్లడైన వివరాల ప్రకారం అధికంగా కాఫీ తాగడం వలన శరీరంలో వివిధ మైక్రో మినరల్స్ గ్రహించే శక్తి తగ్గుతుంది. దీంతో మలబద్దకం లాంటి సమస్యలు తలెత్తవచ్చు, అంతేకాక …
Read More »ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల కోసం భారీ స్కెచ్ వేసిన టీడీపీ..!
ఏపీలో జరగబోయే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం అధికార టీడీపీ భారీ స్కెచ్ వేసింది. రాష్ట్రంలో వున్న కులాలు, మతాలు , ప్రాంతాలవారీగా పక్కాగా స్కెచ్ గీసుకుని ముందుకు పోతుంది. వీరిలో బిసిలు, ఎస్సి, మైనారిటీ, ఓసి కేటగిరీలుగా ఇప్పటికే గుర్తించింది ప్రభుత్వం. 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు మాత్రమే మొక్కుబడిగా వారి ఎకౌంట్స్ లో డబ్బులు వేసినా పూర్తి రుణ …
Read More »సెల్ఫీ మోజులో పక్కన స్నెహితుడు మునిగిపోతున్న …. కొంతసేపటికి ఏమైంది
సహచరుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నా.. గమనించలేనంతగా సెల్ఫీ మోజులో మునిగి పోయారు వారు.. ఫలితంగా నిండు ప్రాణం నీటిపాలైంది. సహచరుడు నీటిలో మునిగిపోతున్న దృశ్యాలు కూడా వారు దిగిన సెల్ఫీల్లో స్పష్టంగా కనిపి స్తున్నాయి. ఈ దుర్ఘటన కర్ణాటకలో రామనగర జిల్లా రావగొండ్లు కొండ మీద చోటుచేసుకుంది. బెంగళూరు జయన గర్లోని నేషనల్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 25 మంది సోమవారం ఎన్సీసీ క్యాంప్లో భాగంగా రావగొండ్లు …
Read More »బల్దియా కార్మికులకు శుభవార్త…
తెలంగాణ రాష్టంలో ఇటీవలే వేతనాల పెంపుతో బల్దియా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉపశమనం కల్పించిన ప్రభుత్వం.. మరణించిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరణించిన కార్మికుల భర్త లేదా భార్య, మేజర్ అయిన కూతురు, కుమారుడు, మనుమడు లేదా మనుమరాలును కార్మికుడిగా నియమించుకునేందుకుగాను జీహెచ్ఎంసీ కమిషనర్కు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అంతకుముందు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి …
Read More »