టాలీవుడ్ మన్మధుడు స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది2’. సమంత, సీరత్కపూర్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఓంకార్ దర్శకుడు. ఈ సినిమా థియేట్రికల్ విడుదలైంది. మనుషుల మనస్తత్వాలు చదివే వ్యక్తిగా నాగార్జున ఇందులో కనిపిస్తున్నారు. ట్రైలర్ను చాలా విభిన్నంగా తీర్చిదిద్దారు. ఆ ట్రైలర్ మీకోసం ..
Read More »Blog Layout
ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసింది తెలిస్తే మిగతా హీరోల ఫ్యాన్స్ ఎన్టీఆర్ కు ఫిదా కావడం ఖాయం ..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ,నందమూరి అందగాడు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన తన అన్న ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో లేటెస్ట్ గా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సినిమా “జైలవకుశ “.ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ రేపు విడుదల కానున్న జై లవకుశ మూవీను తన అభిమానులు ..టాలీవుడ్ సినిమా ప్రేక్షక దేవుళ్ళు ఎలా రీసీవ్ చేసుకుంటారో అని తెగ హైరానా …
Read More »ప్రధాని మోదీ పదవికి చంద్రబాబు ఎసరు ..
ఏపీలో రాజ్యాంగేతర జన్మభూమి కమిటీలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, అసలు టీడీపీ ప్రభుత్వంలో అధికారులకు అధికారాలున్నాయా..? అని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు ఏం చేసినా చూసి చూడనట్టు ఉండండి అని కలెక్టర్ల సదస్సులో బాబు ఆదేశిలివ్వడం దారుణమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినా…మరో ఎమ్మెల్యే బోండా …
Read More »చంద్రబాబు సర్కార్కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (డీసీఐ) ను ప్రైవేటీకరణ చేయబోతున్నారు అన్న భయంతో ఉన్న అక్కడి ఉద్యోగులు తాజాగా పవన్ కళ్యాణ్ ని హైదరబాద్ లో కలిసారు. తమని కాపాడగలిగింది పవన్ కళ్యాణ్ మాత్రమే అని నమ్ముతున్న వాళ్ళు డీసీఐ విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. అక్కడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొందరు హైదరాబాదుకి వచ్చి, జనసేన పరిపాలన కార్యాలయంలో పవన్కి తమ సమస్యలు చెప్పుకుని, డీసీఐ …
Read More »సినిమాల్లోకి సచిన్ కూతురు…?
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ బాలీవుడ్ రంగ ప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. సచిన్ కుమార్తెను బాలీవుడ్ కు మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ పరిచయం చేయనున్నాడు. ఈమేరకు కథలు కూడా విన్నాడు. సారా టెండూల్కర్ ను రణ్ వీర్ సింగ్ లేదా అర్జున్ కపూర్ ల సరసన నటింపజేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో తన కుమార్తె చదువుకుంటోందని, ప్రస్తుతానికి …
Read More »వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా ఇటు ఒక పక్క ప్రజల సమస్యల మీద పోరాడుతూనే మరో వైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తోన్న అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న సంగతి విదితమే .కానీ ఇటీవల రాష్ట్రంలో జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప …
Read More »సీసీ కెమెరాలను ప్రారంబించిన హోంమంత్రి నాయిని
హైదరాబాద్ నగరంలోని వెస్ట్మారేడ్పల్లిలో రూ. 45 లక్షలతో ఏర్పాటు చేసిన 65 సీసీ కెమెరాలను హోంమంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీలు ప్రభాకర్రావు, స్టీఫెన్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమత్రి మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల హైదరాబాద్లో నేరాలు తగ్గుముఖం పట్టి ప్రశాంత వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నగరంలో రౌడీయిజం, గుండాయిజం తగ్గుముఖం పట్టాయన్నారు. సీసీ …
Read More »వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు..
తెలంగాణ రాష్టంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అక్టోబర్ మొదటి వారంలో మొదలు కానున్నాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్ రాజకీయంగా కీలకమైన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నియోజక వర్గాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నారట. మొదట రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఈ పర్యటన ప్రారంభిస్తారట. మరో 14 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజక వర్గాలుగా పర్యటించాలని …
Read More »బాహుబలి పై జక్కన్న సంచలన నిర్ణయం …..
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. తెలుగు సినిమా వైభవానికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 600 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన ‘బాహుబలి 2’ అంతకి మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. 1000 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి, తెలుగు సినిమా స్థాయిని చాటి చెప్పింది. అలాంటి ఈ సినిమా విషయంలో రాజమౌళి కొత్తగా …
Read More »పీవీ సింధు కు పద్మభూషణ్…?
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ గ్రహీత, తెలుగు తేజం పీవీ సింధుకు మరో గౌరవం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె పేరును ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుకు క్రీడాశాఖ సిఫార్సు చేసింది. ప్రస్తుతం ప్రపంచ నెం. 2 ర్యాంకులో కొనసాగుతున్న సింధు బ్యాడ్మింటన్లో వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. క్రీడాశాఖ చేసిన సిఫార్సును ప్రస్తుతం హోం శాఖ పరిశీలిస్తుంది. తమ దగ్గరకు వచ్చిన సిఫారసులను పరిశీలించిన తర్వాత …
Read More »