తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ నుండి బరిలోకి దిగనున్నారో తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా గాంధీభవన్ లో హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగడానికి దరఖాస్తు చేశారు పొన్నం ప్రభాకర్. …
Read More »Blog Layout
14 రోజుల తర్వాత చంద్రుడిపై దిగిన ల్యాండర్, రోవర్ ఏమవుతాయి..?
చంద్రయాన్ – 3 సక్సెస్ తో భారతీయులంతా సంబరాల్లో మునిగిపోయారు..కోట్లాది భారతీయులు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అవ్వాలని తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూశారు. చంద్రయాన్ – 3 విజయవంతం కావాలని పూజలు కూడా చేశారు..అంతా అనుకున్నట్లు జాబిల్లి దక్షిణ ధృవంపై విక్రమ ల్యాండర్ సేఫ్ గా దిగడంతో భారతీయులు సంబరాల్లో మునిగిపోయారు.చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు …
Read More »తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్…87 వేల డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు
తెలంగాణవ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది. మరో 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి…అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల కోడ్ వచ్చేలోపు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 87 వేల డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 75 వేల పైచిలుకు ఉండగా, మిగిలిన 12 వేల …
Read More »అర్థరాత్రి పాదయాత్రలేంటీ లోకేశా..మతిపోయిందా ఏంటీ..గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు..!
నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే..పాపం సొంతపుత్రుడు లోకేశ్ పాదయాత్రను జాకీలు పెట్టి లేపేందుకు చంద్రబాబు, టీడీపీ అనుకుల మీడియా పెద్దలు ఎంత ప్రయత్నించినా ప్రజల్లో పెద్ద స్పందన రావడం లేదు..అప్పటికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో బయటకు వస్తే తన కొడుకు లోకేష్ పాదయాత్రను ఎవరూ పట్టించుకోరని చంద్రబాబు భయపడినట్లు ఉన్నారు. కొన్నాళ్లు సినిమాలు …
Read More »వరలక్ష్మీ వత్రం రోజు ఈ తప్పులు చేశారంటే మీ ఇంట్లో ఇక కటిక దరిద్రమే..!
శ్రావణమాసం అంతటా పవిత్రమైనది..ఈ మాసంలో మహిళలు మంగళగౌరీ వ్రతాలతో పాటు, వరలక్ష్మీ వ్రతాలు చేస్తుంటారు. ముఖ్యంగా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం జరుపుకోవడ ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ నెల అంతటా అన్ని శుక్రవారాల్లో వరలక్ష్మీ వ్రతం జరుపుకోవచ్చు. ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన వరలక్ష్మీ వ్రతం వచ్చింది. మహిళలు తమ సౌభాగ్యం కలకాలం ఉండేలా వరం ఇవ్వమంటూ వేడుకుంటూ వరలక్ష్మీదేవి …
Read More »అమ్మ రామోజీ..యజమానికే టోపీ..ఇది దేశద్రోహానికి మించిన నేరం..!
నిత్యం ఉషోదయంతోపాటు సత్యం నినదించాలంటూ శ్రీరంగనీతులు వల్లించే పచ్చ పుత్రిక ‘ఈనాడు’ మూలాల్లోనే దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేంతటి ‘ద్రోహం’ దాగుంది! పోటీ పత్రికల ఉసురు తీసేందుకు పతాక శీర్షికన పనికిరాని పాచి కథనాలను నిత్యం వండి వార్చి వినోదించే రామోజీ తాలూకు మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీలోని పెట్టుబడులే… సీఐఏ ఏజెంట్గా న్యాయస్థానమే ప్రకటించిన ఓ వ్యక్తివి!! అంతేనా… పునాదుల నుంచి పెరుగుదల దాకా వాటికి కావాల్సిన నిధులు, ఇతరత్రా …
Read More »రేషన్, ఆరోగ్య శ్రీ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..!
ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏదైనా కారణం చేతనైనా లబ్దిపొందని 2,62,169 మంది అర్హుల వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు. ఈ మేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దీంతో పాటు ఇదే …
Read More »నగరికి వస్తున్న జగనన్నకు ఘనస్వాగతం పలకాలి…మంత్రి రోజా పిలుపు..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి రోజా ఇలాకా నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో జగనన్న విద్యాదీవెన పథకం కింద ఈ సంవత్సరం నిధులను సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. నగరిలో సీఎం జగన్ పర్యటనను మంత్రి రోజా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. బుధవారం నాడు …
Read More »రేవంత్ రెడ్డికి భారీ షాక్…బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ కీలక నేత…!
జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా ఆయనే పాలకుర్తి నుంచి పోటీ చేయబోతున్నారు..అసలు ఎర్రబెల్లికి పోటీ ఇచ్చే నాయకుడే కాంగ్రెస్ లో కనపడడం లేదు. జనగామ డీసీసీ అధ్యక్షుడు డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గత ఎన్నికల్లో ఎర్రబెల్లి చేతిలో ఓటమి పాలయ్యారు.. ఇప్పటికే పొన్నాల, కొమ్మూరి ప్రతాపరెడ్డితో విబేధాలతో జంగా రాఘవరెడ్డి సతమతమవుతున్నారు..ఈసారి ఆయన పాలకుర్తి నుంచి …
Read More »ఈ నెల 28 నగరికి సీఎం జగన్…భారీ బహిరంగ సభతో సత్తా చాటనున్న రోజా..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28 న నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభతో స్థానిక ఎమ్మెల్యే, ఏపీ పర్యాటక , యువజన, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న విద్యాదీవెన ఒకటి…పేద విద్యార్థులను ఉన్నత విద్యలను చదివించాలనే సమున్నత లక్ష్యంతో సీఎం జగన్ ఈ విద్యాదీవెన పథకాన్ని …
Read More »