Blog Layout

మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ

మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణమని చెప్పారు. సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ …

Read More »

SSC లో 3261 పోస్టులు

స్టాఫ్‌సెలక్షన్ కమిషన్‌ (ఎస్సెస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సెలెక్షన్‌ పోస్ట్‌ ఫేజ్‌ 9 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3261 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఎంటీఎస్‌, డ్రైవర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌ వంటి పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, ఇటర్‌, పదో తరగతి పాసైనవారు అర్హులని పేర్కొన్నది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు అక్టోబర్‌ 25 వరకు అందుబాటులో …

Read More »

ఈటల కంటే రెండేండ్లు ముందుగానే టీఆర్‌ఎస్‌లోకి గెల్లు

అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణతో పోటీపడే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంటే చెప్పాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో వ్యవసాయాభివృద్ధికి ఏ పథకాలు అమలుచేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో నిర్మించనున్న రెడ్డి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భవనానికి శనివారం …

Read More »

భవిష్యత్తులో రెడ్డి కార్పొరేషన్‌

తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండానే 10 శాతం ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లు అమలుచేస్తున్నట్టుగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతో భవిష్యత్తులో రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తామని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు హామీ ఇచ్చారు. రెడ్డి కులస్తుల్లోని పేదలకు కూడా కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, కేసీఆర్‌ కిట్స్‌ వంటివి అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అన్ని వర్గాల్లోని పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. హుజూరాబాద్‌లో న్యాయానికీ అన్యాయానికీ.. ధర్మానికీ అధర్మానికీ మధ్య …

Read More »

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలి

ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్‌ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు విజ్ఞప్తిచేశారు. తాము చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలని కోరారు. కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్‌ శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ సాగునీటి పారుదలకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఏపీ …

Read More »

విద్యుత్తు రంగాన్ని పటిష్ఠపరిచేందుకు రూ.32,705 కోట్లు ఖర్చు

కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజలకు సకల సదుపాయాలు సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆయా రంగాల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. వీటిలో ప్రధానమైనది విద్యుత్తురంగం. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్‌ నుంచి గ్రామాల వరకు గంటల తరబడి విద్యుత్తు కోతలు విధిస్తున్న పరిస్థితి. సరైన కరెంట్‌ సదుపాయం లేక అప్పటికే ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. కరెంట్‌ కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన పరిస్థితి. కానీ రాష్ట్రం ఏర్పడిన ఆరు …

Read More »

డీసీసీబీ మాజీ చైర్మన్ “మువ్వా” మాయాజాలం

ఖమ్మం డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి కోట్లు రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు.. ఖమ్మం NST, రోటరీ నగర్, హెడ్ ఆఫీస్ బ్రాంచ్లలో జరిగిన ఫేక్ డాక్యుమెంట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.. నకిలీ పత్రాలు సృష్టించి భారీ మొత్తంలో కోట్ల రూపాయలు దోచుకున్నారు.. కేటుగాళ్లు ఎంతలా దోచుకున్నారు అంటే ఫారెస్ట్ భూములకు సైతం ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి డబ్బులు కొట్టేశారు.. 2016-2017 సంవత్సరంలో …

Read More »

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కేసీఆర్ కలవనున్నారు. ఈ భేటీలో రాష్టానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చిస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో రెండోసారి షెకావత్‌తో కేసీఆర్ భేటీ అవుతున్నారు. గతంలో ఐదు అంశాలపై షెకావత్‌కి కేసీఆర్ లేఖ ఇచ్చారు. రేపు కేంద్రహోంశాఖ నేతృత్వంలో సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 2వ తేదీన …

Read More »

రైల్వేలో అప్రెంటి్స్ ఉద్యోగాలు

నార్తర్న్‌ రైల్వేలో అప్రెంటి్‌సలు న్యూఢిల్లీలో ఉన్న నార్తర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)… వివిధ విభాగాల్లో అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 3093 ట్రేడులు: మెకానిక్‌(డీజిల్‌), ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌ తదితరాలు. అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత వయసు: అక్టోబరు 20 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో …

Read More »

దీపావళికి ‘రొమాంటిక్’ విడుదల

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ నటించిన లెటెస్ట్ మూవీ ‘రొమాంటిక్’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది చిత్రబృందం. అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. కోవిడ్ వేవ్స్ కారణంగా థియేటర్స్ మూతపడి ఉండటంతో ఓటీటీలో విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయియి. కానీ అవన్నీ పూర్తిగా అవాస్తమని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat