rameshbabu
March 1, 2021 LIFE STYLE, SLIDER
1,028
వెల్లులితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇక ఉదయం పరగడుపున వెల్లుల్లి తింటే మరిన్ని లాభాలుంటాయంటున్నారు. వెల్లుల్లి శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గిస్తుంది వెల్లుల్లితో గుండెపోటు ముప్పును తప్పించుకోవచ్చు డయాబెటీస్ రోగులకు రక్తం చిక్కగా మారకుండా వెల్లుల్లి నివారిస్తుంది అవెల్లుల్లి వల్ల జలుబు, ఫ్లూ, జ్వరం, విరేచనాలు తగ్గుతాయి ఆ పరగడుపున వెల్లుల్లి యాంటీబయాటిక్ గా పని చేస్తుంది
Read More »
rameshbabu
March 1, 2021 MOVIES, SLIDER
669
హీరో అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ నాంది బ్లాక్ బస్టర్ మూవీకి కలెక్షన్లతో పాటు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ సినిమా చూసిన నేచురల్ స్టార్ నాని, స్నేహితుడైన నరేశ్ కు ఆసక్తికర కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ‘రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి’ నరేష్.. పేరు మార్చేయ్ ఇంక అల్లరి గతం భవిష్యత్తుకి ఇది నాంది’ అంటూ ట్వీట్ చేశాడు. చాలా సినిమాల తర్వాత నరేశ్ హిట్ కొట్టడం ఆనందాన్నిస్తోంది
Read More »
rameshbabu
March 1, 2021 LIFE STYLE, SLIDER
878
అజీర్ణం.. గ్యాస్.. ఇవి రెండు చుక్కలు కనిపిస్తాయి అయితే, సహజసిద్ధమైన పదార్థాలతోనే గ్యాస్, అజీర్ణం సమస్యలను తగ్గించుకోవచ్చు ఇఐదారు తులసి ఆకులు నమిలి రసాన్ని మింగాలి. ఇపుదీనా నమిలినా, మరిగించి తాగినా ఫలితముంటుంది “కరివేపాలను పచ్చిగా తిన్నా జీర్ణ క్రియ మెరుగు పడుతుంది అజీర్ణ సమస్య అయితే కొన్ని తమలపాకులను నమలాలి ఇవాము ఆకులను నమిలినా గ్యాస్ట్రిక్ సమస్యల నుంచిబయట పడవచ్చు
Read More »
rameshbabu
March 1, 2021 MOVIES, SLIDER
699
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. అందాల రాక్షసి రిచా గంగోపాధ్యాయ్ కి పెళ్లైన సంగతి విదితమే.మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన మిరపకాయ్,సారొచ్చారు ,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి వంటి సినిమాల్లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత చదువులంటూ సడెన్ గా సినిమాలు మానేసి, యూఎస్ వెళ్లిపోయింది. రెండేళ్ల కింద అమెరికా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాకు …
Read More »
rameshbabu
March 1, 2021 NATIONAL, SLIDER
679
కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాట 2జీ, 3జీ, 4జీ ఉన్నాయని తెలిపారు. 2జీ అంటే రెండు తరాల మారన్ కుటుంబం, 3జీ అంటే మూడు తరాల కరుణానిధి కుటుంబం, 4జీ అంటే నాలుగు తరాల గాంధీ కుటుంబమని వ్యాఖ్యానించారు. తమిళనాడులో రానున్న ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్, డీఎంకేలపై అమిత్ షా మండిపడ్డారు
Read More »
rameshbabu
March 1, 2021 BUSINESS, NATIONAL, SLIDER
1,722
ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే… ధరలు నియంత్రణలోకి వస్తాయనే వాదన ఉంది. దీనిపై స్పందించారు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్.. ‘ఈ ప్రతిపాదనకు నేను మద్దతిస్తున్నా. దీనిపై నిర్ణయాధికారం జీఎస్టీ కౌన్సిల్ దే’ అని అన్నారు త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇది రాజకీయాంశంగానూ మారగా.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం ఆసక్తిగా మారింది
Read More »
rameshbabu
February 28, 2021 SLIDER, TELANGANA
808
ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దూసుకుపోతున్నది. జాతీయ సగటును మించి వృద్ధిని నమోదు చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు ఏడు శాతం పెరిగి రూ.1.4 లక్షల కోట్లకు చేరవచ్చని నాస్కాం అంచనా వేసింది. మరోవైపు జాతీయ వృద్ధిరేటు సగటు 1.9 శాతం ఉండవచ్చని తెలిపింది. దీనిపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఐటీరంగంలో తెలంగాణ అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందన్నారు. 2013-14లో రూ.57 …
Read More »
rameshbabu
February 28, 2021 BHAKTHI, NATIONAL, SLIDER
5,607
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం విరాళల సేకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 44 రోజులపాటు సాగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విరాళాలు సేకరించారు. మొత్తంగా రూ.2 వేల కోట్ల వరకూ విరాళాలు వచ్చినట్లు ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో ఇంకా చాలా వరకు డబ్బును ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉన్నట్లు వాళ్లు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే.. విరాళాల మొత్తం మరింత …
Read More »
rameshbabu
February 28, 2021 MOVIES, SLIDER
955
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే బామ్మ ఈ రోజు వారి మధ్య లేదని దుఃఖ సాగరంలో మునిగింది. బామ్మ చనిపోయిందనే విషయాన్ని పూజా హెగ్డే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ఈ క్యూటీని మేం కోల్పోయాము. ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా, హాయిగా, ఎలాంటి బాధలు లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. కష్టాలలో ఉన్నా నవ్వుతూనే ఉండాలని ఆమె మాకు నేర్పించింది. …
Read More »
rameshbabu
February 28, 2021 SLIDER, TELANGANA
629
పార్టీని మనం కాపాడితే మనని పార్టీ కాపాడుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత నమోదును అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని అత్యధిక సభ్యత్వాలు చేయాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ అన్నారు. పార్టీ సభ్యత్వాలను వెంట వెంటనే ఆన్లైన్ లో నమోదు చేసేందుకు 5000 మందికి ఒక కంప్యూటర్ పెట్టాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సీరియస్ గా పని చేయాలని, ప్రతి పట్టభద్రున్ని పోలింగ్ కేంద్రం వద్దకు …
Read More »