rameshbabu
July 13, 2020 SLIDER, TELANGANA
1,088
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ప్రముఖ సినీనటి సమంత అక్కినేని విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి ఈ రోజు తన నివాసంలో మూడు మొక్కలను నాటారు. శిల్పారెడ్డి మాట్లాడుతూ…చెట్లను నాటడం అనేది మానవ జీవితంలో ఒక భాగం ఇలా మనం మాత్రమే చెట్లను నాటడం కాకుండా …
Read More »
rameshbabu
July 13, 2020 SLIDER, TELANGANA
973
తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారి, రైతులందరి ముఖాలపై చెదరని చిరునవ్వు నిలవాలంటే ప్రతి ఒక్కరూ హరిత తెలంగాణ దిశగా పయనించాలని మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మెన్ ఎండి. ఫరీద్ పిలుపునిచ్చారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గత వారం రోజుల క్రితం మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు సవాల్ విసిరిన నేపద్యంలో ఆయన మూడు మొక్కలను నాటారు. అనంతరం జిల్లా …
Read More »
rameshbabu
July 13, 2020 SLIDER, TELANGANA
1,075
ప్రముఖ కవి, నాటక రచయిత , రేడియో వ్యాఖ్యాత జ్యోతిష్య విద్యలో ప్రవీణులు శ్రీ ఉమాపతి బాలాంజనేయ శర్మ గారి మృతి సాహిత్య సాంస్కృతిక రంగాలకు తీరని లోటు అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. ఈరోజు ఉదయం ఆయన అనారోగ్యంతో మృతి చెందగా ఆయన మృతి పట్ల మంత్రి హరీష్ రావు గారు సంతాపం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రచయితగా, కవిగా, ఆకాశవాణి …
Read More »
rameshbabu
July 13, 2020 ANDHRAPRADESH, SLIDER
1,322
ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.గత గడిచిన 24 గంటల్లో 1,933 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో రాష్ట్రానికి చెందినవి 1914 కేసులున్నాయి.ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారికి 19మందు కరోనా అని తేలింది.. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 29,168కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 13,428 ఉన్నాయి..15,412 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో 19 మంది …
Read More »
rameshbabu
July 13, 2020 ANDHRAPRADESH, SLIDER
1,228
ఏపీలో తాజాగా 1933 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీనిలో రాష్ట్రానికి చెందిన కేసులు 1914 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 268 కేసులు నమోదు అయ్యాయి.అనంతపురంలో 129, చిత్తూరు 159 గుంటూరులో 152, కడపలో 94, కృష్ణాలో 206 కర్నూలులో 237గా నమోదయ్యాయి. నెల్లూరులో 124, ప్రకాశంలో134, శ్రీకాకుళంలో 145, విశాఖపట్నంలో 49, విజయనగరంలో 138, ప.గోలో 79 కేసులు నమోదయ్యాయి.
Read More »
rameshbabu
July 13, 2020 ANDHRAPRADESH, SLIDER
1,107
ఏపీలో ఆ ఒక్క జిల్లాలోనే 101 కరోనా మరణాలు నమోదయ్యాయి.ఇప్పటివరకుఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,168కి చేరుకున్నాయి.. మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది. 328 మరణాల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే 101 మరణాలు నమోదు కాగా.. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 80 మంది కరోనాతో మరణించారు. గడిచిన 48 గంటల్లో 8మంది కరోనా కారణంగా కర్నూలు జిల్లాలోనే మరణించడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. అటు …
Read More »
rameshbabu
July 13, 2020 SLIDER, TELANGANA
994
తెలంగాణ రాష్ట్ర రాజ్ భవన్లో కరోనా కలకలం రేపుతోంది. రాజ్ భవన్లో భద్రతను పర్యవేక్షించే 28మంది పోలీసులకు, పనిచేసే మరో 10 మంది సిబ్బంది, సిబ్బంది కుటుంబీకుల్లో మరో 10 మందికి కరోనా నిర్ధారణ అయింది. బాధితులనుS.R. నగర్ లో ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజ్భవన్లో మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు చేయగా 347మందికి నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది.
Read More »
rameshbabu
July 13, 2020 NATIONAL, SLIDER
1,110
ఏ రాష్ట్రంలో ఇవాళ ఎన్ని కరోనా కేసులో తెలుసుకుందాం.. మహారాష్ట్రలో 7827 కరోనా కేసులు.. మొత్తం 2.54లక్షలు తమిళనాడు 4244 కరోనా కేసులు.మొత్తం 1.38లక్షలు కర్ణాటకలో 2627 కరోనా కేసులు. మొత్తం 38,843.. ఢిల్లీలో 1573 కరోనా కేసులు.. మొత్తం1.12లక్షలు ప.బెంగాల్ లో 1560 కరోనా కేసులు. మొత్తం 30,013.. గుజరాత్లో 879 కరోనా కేసులు.. మొత్తం 41,906 కేరళలో 435 కరోనా కేసులు.. మొత్తం 7913
Read More »
rameshbabu
July 13, 2020 SLIDER, TELANGANA
1,148
తెలంగాణలో ఆదివారం కూడా తక్కువగానే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య రాష్ట్రంలో 34,671కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,883కు చేరుకుంది..ఇప్పటివరకు మొత్తం 22,482 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 8 మంది వైరస్ వల్ల మరణించారు.. మొత్తం మృతుల సంఖ్య 356కి చేరింది. తాజా కేసుల్లో GHMC పరిధిలో …
Read More »
rameshbabu
July 12, 2020 SLIDER, TELANGANA
961
రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా రాజేశ్వర్రెడ్డికి సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రైతు బంధు పథకం కింద ఈ వానాకాలంలో పొందిన పెట్టుబడి సాయం రూ. 2,13,437ను గివ్ ఇట్ అప్(స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వడం) రైతు బంధు సమితి పేరు మీద చెక్కు రూపంలో సీఎం కేసీఆర్కు అందజేశారు. …
Read More »