Classic Layout

విశాఖపై విషప్రచారం..మంత్రి కన్నబాబు ఫైర్..!

ఏపీలో అధికార, పాలనా వికేంద్రీకరణలో భాగంగా జగన్ సర్కార్ విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు ముందడుగు వేస్తోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం విశాఖలో రాజధాని ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. తన అను”కుల” మీడియాతో విశాఖపై విష ప్రచారం చేయిస్తున్నారు. కడప గూండాలు వచ్చి కబ్జాలు చేస్తారని విశాఖ ప్రజలను భయభ్రాంతులు చేసేలా అనుకుల ప్రతికల్లో వార్తలు రాయిస్తున్నారు.. విశాఖకు తరచుగా తుఫానులు వస్తాయని, రక్షణాపరంగా కూడా …

Read More »

సమంతకు లవ్ ప్రపోజ్..రియాక్షన్ అదుర్స్..షాక్ లో అక్కినేని ఫ్యామిలీ !

అక్కినేని సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు. పెళ్లి అయిన సరే ఇంకా అదే గ్లామర్ తో నటనతో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎవరైనా పెళ్లి అయితే వారి ట్రెండ్ మొత్తం పడిపోతుంది. కాని ఈ ముద్దుగుమ్మ విషయంలో అంతా రివర్స్ లో జరుగుతుంది. అప్పటికన్నా ఇప్పుడే తన అందచందాలతో అందరిని మత్తెక్కిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మకు పెళ్లి అయిందని …

Read More »

అమ్మ ప్రేమ పొందటంలో ఆయన ఎప్పటికీ చిరంజీవియే..!

మెగాస్టార్ చిరంజీవికి అమ్మ అంజనాదేవి అంటే ఎంత ఇష్టమే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఎవరితో ఉన్నా అమ్మ తరువాతే ఏదైనా. తన కష్టసుఖాలు అన్ని తనతో చెప్పుకుంటారు చిరు. అయితే ఇక అసలు విషయానికి వస్తే నిన్న అంటే జనవరి 29న ఆమె పుట్టినరోజు కావడంతో ఫ్యామిలీ మొత్తం ఆమెతో సరదాగా గడిపి సంతోషంగా రోజంతా ఎంజాయ్ చేసారు. భార్య సురేఖ కూతురు …

Read More »

శాసనమండలి రద్దును అడ్డుకునేందుకు చంద్రబాబు వేస్తున్న స్కెచ్ ఇదే..!

ఏపీ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్ర బెడిసికొట్టింది. నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ షరీఫ్ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట కమిటీకి పంపండంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. ఇక కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదించడమే తరువాయి … లోకేష్‌తో సహా 28 మంది టీడీపీ ఎమ్మెల్సీల పదవులు …

Read More »

వైయస్‌ కుటుంబంపై మీ విశ్వసనీయతకు హ్యాట్సాఫ్..పిల్లి సుభాష్..!

గ్రామ పంచాయతీ మెంబరు అయితే చాలు అనుకొనే ఈరోజుల్లో,పదవికోసం ఎంతనీచస్థితికి దిగజారడానికైనా వెనుకాడని ఈరోజుల్లో.. ఆనాడు అదిస్టానం ఎవరో నాకు తెలీదు నాకు వైఎస్సారే అదిస్టానమని చెప్పి మంత్రి పదవి తృణప్రాయంగా త్యజించి ఆయన గుండెల్లో స్థానం సంపాదించారు.ఈరోజు తన మంత్రి పదవి పోయిన పర్వాలేదని శాసనమండలి రద్దుకుమద్దతు తెలిపి ఆ కుటుంబానికి మరొక్క సారి వీర విధేయుడివైనావు. విశ్వాసం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మీరే.,కొందరికి డబ్బంటె పిచ్చి …

Read More »

శాసనమండలి రద్దు…చంద్రబాబు గుండెల్లో బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ..!

ఏపీ శాసనమండలి రద్దు చేస్తూ ప్రభుత్వం తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించింది. ఇక కేంద్రం ఉభయసమావేశాల్లో ఆమోదించిన మరుక్షణం ఏపీ శాసనమండలి అధికారికంగా రద్దు అవుతోంది. .శాసన మండలి రద్దు, పునరుద్ధరణ అంశాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా జోక్యం చేసుకోదు..ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి …

Read More »

సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ నంది అవార్డుల ప్రకటన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు ప్రతియేట ఏపీ ప్రభుత్వం ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటీనటులకు నంది పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2011లో చివరిసారిగా ఏపీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించి పురస్కారాలను అందజేసింది. తరువాత వచ్చిన టీడీపీ పార్టీ నంది అవార్డుల పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని వాయిదా వేసారు.తాజాగా 2019 ఎన్నికల్లో వై.యస్.జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇటీవలే మెగాస్టార్ …

Read More »

బాబు, పవన్, కన్నాల బండారం బయటపెట్టిన మంత్రి వెల్లంపల్లి…!

వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు ఎమ్మెల్సీ నారా లోకేష్, మరో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కీలక పాత్ర పోషించారు. స్పీకర్ షరీఫ్‌ను ప్రభావితం చేసి, నిబంధనలకు వ్యతిరేంగా మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడంలో టీడీపీ విజయవంతమైంది. అయితే ప్రభుత్వం ఏకంగా శాసనమండలిని రద్దు చేసి తండ్రీ కొడుకులను షాక్ ఇచ్చింది. శాసనమండలి రద్దుపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్‌లపై …

Read More »

సూపర్ ఓవర్..మ్యాచ్ మరియు సిరీస్ కైవశం చేసుకున్న భారత్ !

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు హామిల్టన్ లో మూడో టీ20 జరిగింది. మొదటి రెండు మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. ఇక మూడో మ్యాచ్ విషయానికి వస్తే ఎవరూ ఊహించని విధంగా మ్యాచ్ టై అయింది. చివరి ఓవర్ లో షమీ అద్భుతమైన బౌలింగ్ తో రెండు వికెట్లు తీసాడు. భారత్ నిర్ణీత 20ఓవర్లలో 179/5 పరుగులు చేయగా..న్యూజిలాండ్ కూడా 179/6 పరుగులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat