sivakumar
January 4, 2020 ANDHRAPRADESH
1,868
అనంతపురం జిల్లా కదిరి నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లా జోగ్ జలపాతం వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. అలాగే ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. కదిరి హైస్కూల్కు చెందిన విద్యార్థులు రెండు రోజుల క్రితం ఉత్తర కర్ణాటకు విహారయాత్రకు వెళ్లారు. కాగా దార్వాడ్ వద్ద …
Read More »
sivakumar
January 4, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
945
వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ మరియు నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు.”ఎలక్షన్ల ముందు కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. జగన్ గారు సిఎం అయితే భూములు లాక్కుంటారని, ఇళ్లలోంచి వెళ్లగొడతారని, రౌడీరాజ్యం వస్తుందని భయానక దృశ్యాలు చూపించారు. ప్రజలు మిమ్మల్నే అధికారం నుంచి విసిరి కొట్టి బుద్ధి చెప్పారు. అయినా అవే గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారు” అని అన్నారు. ఇంక …
Read More »
rameshbabu
January 4, 2020 SLIDER, TELANGANA
742
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం సోషల్ మీడియాతో పాటు ఇంటింటికి ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని క్యాంపు ఆఫీస్లో మర్యాద పూర్వకంగా కలిశారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన వివిధ పథకాలతో పాటు టీఆర్ఎస్ గెలుపు …
Read More »
sivakumar
January 4, 2020 18+, MOVIES
1,109
శృతి హాసన్ టాలీవుడ్ లో అగ్రహీరోలందరితో నటించింది. తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాను నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. అయితే కొంతకాలం నుండి తనకు అవకాశాలు రాకో లేదా వేరే కారణం ఉందో తెలిదు గాని సినిమాలకు దూరంగా ఉంది. అనంతరం బ్రేక్ అప్ తరువాత ఇప్పుడు సినిమాలు వైపు మొగ్గు చూపుతుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తాను …
Read More »
rameshbabu
January 4, 2020 SLIDER, TELANGANA
641
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో భేటీ కొనసాగుతుంది. సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ సమావేశం ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు.
Read More »
shyam
January 4, 2020 ANDHRAPRADESH
1,184
వివాదాస్పద టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఇటీవల అనంతపురంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి రెచ్చిపోయారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అనుకూలమైన పోలీసులను తెచ్చుకుంటాం.. పోలీసుల చేత మా బూట్లు నాకిస్తా…గంజాయి కేసులు పెట్టి బొక్కలో తోయిస్తా అంటూ పోలీసులపై అనుచిత …
Read More »
shyam
January 4, 2020 ANDHRAPRADESH
928
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న ఆందోళనకు 18 వ రోజుకు చేరుకున్నాయి. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మందడం, తుళ్లూరు, ఎర్రుబాలెం గ్రామాల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీసీ నేతలు మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నా….అధినేత చంద్రబాబు మాత్రం తన సామాజికవర్గ ప్రయోజనాల కోసమే అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలంటూ …
Read More »
sivakumar
January 4, 2020 SPORTS
1,210
లబూషేన్..ప్రస్తుతం ప్రపంచం మొత్తం వినిపిస్తున్న పేరు. ఇతడు ఆస్ట్రేలియా టెస్ట్ ఆటగాడు. వార్నర్, స్మిత్ పేర్లను సైతం పక్కన పెట్టి ఇతడినే స్మరిస్తున్నారు. ఇంత ఫేమ్ ఈ ప్లేయర్ కు కేవలం కొద్ది నెలల్లోనే వచ్చింది. గత ఏడాది టెస్టుల్లో హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన ఈ ఆసీస్ హీరో ఇప్పుడు కొత్త సంవత్సరంలో డబుల్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో ఈ ఫీట్ సాధించాడు. దాంతో …
Read More »
sivakumar
January 4, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,112
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఈ విషయంలో తాజాగా మరోసారి వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ …
Read More »
shyam
January 4, 2020 ANDHRAPRADESH
795
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా అమరావతిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. విశాఖలో రాయలసీమ ముఠాకోరులు, కబ్జాదారులు చేరి అరాచకం చేస్తారని, పులివెందుల పంచాయతీలు మొదలవుతాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అమరావతి రైతుల ఆందోళనకు మద్దతుగా పోరాటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడెపల్లిగూడెంలో మీడియాతో …
Read More »