siva
December 28, 2019 CRIME
21,540
తెలంగాణలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. మారుమూల గ్రామాల నుంచి చదువు కోసం వస్తున్న అమ్మాయిల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. పేదరికంతో పెద్ద పెద్ద కాలేజీల్లో చదవలేక… సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న యువతులు పరిస్థితి మరింత దిగజారుతోంది. తాజాగా ఆసిఫాబాద్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉంటూ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు గర్భం దాల్చారు. ఇందులో ఓ …
Read More »
sivakumar
December 28, 2019 18+, MOVIES
647
ప్రస్తుతం టాలీవుడ్ లో అరడజను మెగా హీరోలు చక్రం తిప్పుతున్నారు. వీరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కూడా బ్రేక్ చేస్తున్నాయి. అంతేకాకుండా వీరి ప్రభావం కూడా బాగానే చూపుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఏడాది మెగా హీరోలకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా వచ్చిన చిత్రం విన విదేయ రామ. ఈ ఏడాది ఈ సినిమా నిరాశే మిగిల్చినా ఆ …
Read More »
siva
December 28, 2019 ANDHRAPRADESH
688
విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో శనివారం విశాఖకు రానున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఘన స్వాగతం పలకనున్నట్లు అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి పార్టీని నడిపే అర్హత లేదని, విజయనగరం పర్యటనను హఠాత్తుగా ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకి అమరావతి తప్ప రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలపై ప్రేమ లేదని విమర్శించారు. విశాఖలో వైసీపీ …
Read More »
shyam
December 28, 2019 ANDHRAPRADESH
1,154
వార్నీ..ఏందిదీ…నేనెక్కడా చూడ్లే….ఆరు నెలల్లో ఎంత మార్పు.. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇదే రాజధాని ప్రాంతానికి ప్రధాని మోదీ వస్తే.. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు హోరెత్తాయి. మోదీని అమరావతిలో అడుగుపెట్టనిచ్చేదే లేదంటూ చంద్రబాబు గారు హూంకరించారు. ఆర్నెళ్లలో సీన్ మారిపోయింది. ఇప్పుడు అదే రాజధాని ప్రాంతంలో గత పదిరోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో ఎక్కడ చూసినా మోదీ, అమిత్షా మాస్క్లే కనిపిస్తున్నాయి. మోదీ గారు మాకు న్యాయం చేయాలని దండాలు …
Read More »
sivakumar
December 28, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,882
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలకు ఆశ చూపెట్టి మొత్తానికి గెలిచారు. గెలిచిన తరువాత తనని నమ్మిని ప్రతీఒక్కరిని నట్టేట ముంచేశారు చంద్రబాబు. రైతులు విషయానికి వస్తే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయిన చంద్రబాబు మాత్రం ఎలాంటి కనికరం చూపలేదు. ఇదేమి న్యాయం అని అడిగిన అందరిని పోలిసులతోనే కొట్టించేవారు. మరోపక్క భారీ కుంభకోణం అమరావతి విషయానికి వస్తే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ …
Read More »
shyam
December 28, 2019 ANDHRAPRADESH
1,147
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే వీరి ఆందోళన వెనుక తెలుగు దేశం పార్టీ ఉందనేది బహిరంగ రహస్యమే. రాజధాని కోసం భూములు త్యాగం చేశాం..ఇప్పుడు మా పరిస్థితి ఏంటని, మా జీవితాలను సీఎం జగన్ ఆగం చేశాడని అమరావతి రైతులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. అయితే కర్నూలు, వైజాగ్లలో రాజధానులు ఏర్పాటు అయితే…అమరావతి రైతులకు వచ్చిన బాధేంటో అర్థం కావడం లేదు. …
Read More »
sivakumar
December 28, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
2,841
చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన కొన్ని నెల్లల్లోనే రాజధానిగా అమరావతిని పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే అంతకుముందే ఎదో అందరికి ఒకేసారి కల వచ్చినట్టుగా టీడీపీ నేతలు, చంద్రబాబు కులస్తులు అక్కడి రైతుల దగ్గర భూములు దౌర్జన్యంగా తీసుకున్నారు. అనంతరం అమరావతికి సంబంధించి అది చేస్తా ఇది చేస్తా అని మాటలు చెప్పి వేలకోట్లు కర్చుపెట్టి పెట్టుబడుల పేరుచెప్పుకొని విదేశీ ప్రయాణాలు చేసారు. కాని ఇంతకు అసలు విషయం ఏమిటంటే …
Read More »
siva
December 28, 2019 ANDHRAPRADESH
2,046
కర్నూల్ జిల్లా డోన్ తాలుకాలో ఇద్దరు హోంగార్డులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వీడియోలు వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్లలో హల్చల్ చేస్తున్నాయి. నిబంధనలు పాటించని ఆటో డ్రైవర్లు, లారీ, వ్యాన్ డ్రైవర్లను బెదిరించి వారి వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం పట్టణంలో పరిపాటిగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న కొందరు సరుకుల అన్లోడ్ చేస్తున్న వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లు చేయడం రివాజుగా మారిందంటున్నారు. …
Read More »
sivakumar
December 28, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,305
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే రాజధాని విషయంలో అమరావతి పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే రాజధానికి సంబంధించి కేంద్రం ఐదుగురు నిపుణులతో కూడిన తమిళనాడు ఐఏఎస్ శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఏపీలో మూడు నెలలు తిరిగి 50 కోట్లు ఖర్చు పెట్టి విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని వద్దు అని చెప్పింది. కాని చంద్రబాబు దీనిని కాదని …
Read More »
siva
December 28, 2019 ANDHRAPRADESH
1,556
అనంతపురం జిల్లా తాడిపత్రి చిన్నపొలమడ సమీపంలోని ప్రబోధాశ్రమంపై 2018 సెప్టెంబర్ 17న జరిగిన దాడి చేసిన కేసులో జేసీ సోదరుల (మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి – మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి) ప్రధాన అనుచరులను తాడిపత్రి రూరల్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఆకుల చంద్రశేఖర్, బాబు (బార్ బాబు), మిద్దె హనుమంతరెడ్డి, గన్నెవారిపల్లి మాజీ సర్పంచ్ చింబిలి వెంకరమణ ఉన్నారు. జేసీ ప్రధాన …
Read More »