rameshbabu
December 20, 2019 SLIDER, TELANGANA
1,512
ఏపీకి మూడు రాజధానులు అవసరమని ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ ప్రకటనపై ప్రజలు,చాలా మంది మేధావులు మద్ధతు ఇస్తున్న కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ జాబితాలోకి చేరారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ వి …
Read More »
sivakumar
December 20, 2019 18+
2,022
ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటుందో అందరికి తెలిసిందే. ప్రతీరోజు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులను ఉర్రుతలూగేలా చేస్తుంది. అయితే ఈసారి ఫోటో కాకుండా డైరెక్ట్ గా అభిమానుల దగ్గరికే వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ. ఒంగోలు లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళిన నిధి అక్కడ ఫాన్స్ తో కలిసి సెల్ఫీ వీడియో తీసి …
Read More »
rameshbabu
December 20, 2019 SLIDER, TELANGANA
668
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణం నందు మహాత్మ జ్యోతి బా-పూలే గురుకులం పాఠశాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సరైన సదుపాయాలు ఎల్లప్పుడూ అందించాలని అన్నారు. విద్యార్థులను రోజు వారి పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు మరియు విద్యార్థుల సామగ్రి పెట్టను తనిఖీ చేసి విద్యార్థులకు నెల నెల రావాల్సిన …
Read More »
sivakumar
December 20, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,068
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా రాజధాని విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రత్యర్ధులు సైత్యం జగన్ కే సపోర్ట్ ఇస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని పెద్ద నాయకులు సైతం వత్తాసు పలుకుతున్నారు. అయితే గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు హయంలో అమరావతిని రాజధానిగా చెయ్యాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఒక్క ప్రపోజల్ మాత్రమే …
Read More »
rameshbabu
December 20, 2019 MOVIES, SLIDER
920
తెలుగు సినిమా ఇండస్ట్రీ జక్కన్న.. ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి చిన్న తనయుడైన అయిన శ్రీసింహా హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మత్తు వదలరా . ప్రముఖ దర్శకుడు రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరవాణి పెద్ద కుమారుడు కాలబైరవ సంగీతమందిస్తున్నాడు. ఈ మూవీకి చెందిన థియేట్రికల్ ట్రైలర్ కు ప్రశంసలతో పాటు …
Read More »
rameshbabu
December 20, 2019 MOVIES, SLIDER
935
అంజలి ఒకప్పుడు చిన్న సినిమా.. పెద్ద సినిమా అని చూడకుండా వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయిన తెలుగు అమ్మాయి. ఆ తర్వాత సినిమాలు హిట్లు అవ్వడం.. వరుస అవకాశాలు రావడం ఏమో కానీ అమ్మడుకు కాస్త తలకెక్కింది గర్వం. అంతే తనతో రెండు మూడు సినిమాల్లో నటించిన కోలీవుడ్ హీరో జై తో ప్రేమలో పడ్డారు. పీకల్లోతు మునిగిన ఈ జంట పెళ్ళి కూడా …
Read More »
siva
December 20, 2019 CRIME
15,004
హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ను పోలీసులు చేధించారు. బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ హోటల్లో బాలీవుడ్ హీరోయిన్లో వ్యభిచారం చేయిస్తుండగా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో సినీనటితో పాటు సీరియల్ నటిని రక్షించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ముంబయికి చెందిన బాలీవుడ్ సెకండ్ గ్రేట్ హీరోయిన్తో పాటు ఓ సీరియల్ నటితో బంజారాహిల్స్లోని హోటల్లో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు గురువారం ఆ హోటల్పై …
Read More »
sivakumar
December 20, 2019 BHAKTHI, NATIONAL
2,255
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత కొన్నిరోజుగా దేశమంతట ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. వారిని నిలువరించేందుకు ఓ పోలీస్ అధికారి చేసిన ప్రయత్నం ఇప్పుడు యావత్ దేశానికి తాకింది. దేశభక్తిని అందరిలో నింపి నిరసనలను కట్టడి చేసాడు. ఇంతకు ఆ పోలీస్ ఏం చేసాడు అనే విషయానికి వస్తే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో దేశమంతా అల్లర్లు చెలరేగుతున్నాయి. ఇందులో భాగంగా బెంగళురులో గురువారం నాడు …
Read More »
rameshbabu
December 20, 2019 SLIDER, TELANGANA
644
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” దేశంలోనే గొప్ప రాష్ట్రం తెలంగాణ. విద్యుత్ పొదుపు అవార్డులను అందుకున్న వారికి ప్రత్యేక …
Read More »
rameshbabu
December 20, 2019 NATIONAL, SLIDER
1,455
ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన మాదిరిగానే హత్య చేయడానికి కుట్ర జరిగిందని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త సారాంశం మీకోసం” ఎల్గార్ పరిషత్ కేసులో 9 మంది హక్కుల నేతలు సహా 19 మందిపై ప్రాసిక్యూషన్ అభియోగాలను కోర్టుకు సమర్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని, దానితో మావోయిస్టు …
Read More »