sivakumar
December 2, 2019 BUSINESS, TECHNOLOGY
2,174
గత నాలుగేళ్లుగా టెలికాం సంస్థలు వినియోగదారులకు అత్యంత తక్కువ ధరలకే తమ సేవలు అందించాయి ఇకపై అలాంటి సేవలకు టెలికాం రంగంలో దిగ్గజాలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ స్వస్థి పలుకుతున్నాయి. గత నాలుగేళ్లలోనే తొలిసారిగా ప్రీపెయిడ్ చందాదార్లకు కాల్, డేటా ఛార్జీ (టారిఫ్)లు ఈనెల 3 నుంచి పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఛార్జీల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపాయి. ఛార్జీల పెరుగుదల 50 …
Read More »
rameshbabu
December 2, 2019 SLIDER, TELANGANA
573
నేలంతా పచ్చగా ఉంటే.. మనుషులంతా చల్లగా ఉంటారనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మాటలతో స్పూర్తిపొంది.. గత యేడాది నేను ప్రారంభించి గ్రీన్ ఛాలేంజ్ దిన దిన ప్రవర్ధమానంగా ప్రజ్వరిల్లుతూ.. కోట్లాది హృదయాలను కదిలించడం.. నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. సమాజం బాగుండాలని తపనపడి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను మొక్కను నాటి మరో …
Read More »
rameshbabu
December 2, 2019 MOVIES, SLIDER
924
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నేచూరల్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తాజా నటించిన మూవీ అర్జున్ సురవరం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అన్ని థియేటర్ల దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టుకుని.. హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ క్రమంలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ” ఈ మూవీ యొక షూటింగ్ లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది.. నాకు కు యాక్షన్ చిత్రాలంటే చాలా …
Read More »
rameshbabu
December 2, 2019 CRIME, MOVIES, SLIDER
1,421
పంచభూతాల సాక్షిగా..బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలతో మూడు ముళ్ల బంధంతో తాళి కట్టిన తన భార్యను బుల్లితెర నటుడు చితకొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహానగరంలో స్థానిక తురువాన్మయార్,ఎల్బీ రోడ్డులో నటుడు ఐశ్వర్ రఘునాథన్ ఉంటున్నారు. రఘునాథన్ భార్య అయిన జయశ్రీ వృత్తి రిత్యా డాన్స్ మాస్టర్. అయితే ఐశ్వర్ తన భార్యకు చెందిన ఆస్తుల డాక్యుమెంట్స్ ను కుదవపెట్టి డబ్బు తీసుకున్నాడని అక్కడ వినిపిస్తోన్న వార్తలు. …
Read More »
sivakumar
December 2, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,220
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చమటలు పట్టించాడు. తాను ఎమ్మెల్సీగా కూడా సరిపోడని చాలామంది నాయకులు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం అందరికి తెలిసిందే. మరోపక్క చంద్రబాబు చాలా తెలివిగా కొడుకుని ఎమ్మెల్సీ చేసి ఐటీ మంత్రిని చేసి ఆ పదివికి ఉన్న గౌరవాన్ని పోగొట్టారు అని అన్నారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి..”ఐటీ మంత్రిగా ఉండగా …
Read More »
sivakumar
December 2, 2019 SPORTS
965
భారత్ అండర్ 19 ప్రపంచకప్ కు సర్వం సిద్దం అయ్యింది. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా..ఈ యువకులే రేపటి నేషనల్ జట్టుకు పునాది అని చెప్పాలి. దీనికి ఉదాహరణగా యువరాజ్, కైఫ్, కోహ్లి ఇలా ఎందఱో ఉన్నారు. వీరందరూ ఇక్కడనుండి వచ్చినవాళ్ళే. అయితే తాజాగా ప్రపంచకప్ కు సంభందించి జట్టును ప్రకటించడం జరిగింది. జట్టు వివరాల్లోకి వెళ్తే..! ప్రియమ్ గార్గ్(C), ధృవ్ చంద్(VC) (కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ …
Read More »
rameshbabu
December 2, 2019 SLIDER, TELANGANA
611
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట మానవత్వం చాటుకునే మనుషులకు..మనసులకు ” సిద్దిపేట వేదిక అయిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం పాత బస్టాండ్ వద్ద ఫీడ్ ద నీడ్ ( ఆకలితో ఉన్న వారికి ఆహారం ) సెంటర్ ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట అన్నింటిలో సిద్దిపేట లో ఫుట్ పాత్ లపై …
Read More »
rameshbabu
December 2, 2019 SLIDER, TELANGANA
1,492
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని షాద్ నగర్ లో వెటర్నీ డాక్టర్ ప్రియాంకరెడ్డి అత్యాచారం మరియు హత్య సంఘటన యావత్తు దేశమంతా సంచలనం రేకెత్తించిన సంగతి విదితమే. ఇప్పటికే పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిందితులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశించారు. అయితే ప్రియాంకరెడ్డి హత్య సంఘటనపై దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం దగ్గర …
Read More »
sivakumar
December 2, 2019 SPORTS
1,548
తన జట్టుకు టైటిల్ సాధించిపెట్టాలనే పట్టుదలతో తన పెళ్ళికి ఒక్కరోజు ముందుకూడా జట్టుకి తోడుగా ఉండి. అద్భుతమైన బ్యాట్టింగ్ తో తన రాష్ట్రానికి సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీని తెచ్చిపెట్టాడు.అది ఆదివారం జరగగా సోమవారం నాడు భారతీయ సినీ నటి అశ్రుత శెట్టిని మనీష్ ముంబైలో వివాహం చేసుకోనున్నాడు. టైటిల్ గెలిచిన అనంతరం మాట్లాడిన పాండే “ఇండియా సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాను, కానీ దీనికి ముందు నాకు మరో …
Read More »
sivakumar
December 2, 2019 CRIME, NATIONAL
1,395
తమిళనాడులోని ఘోర ప్రమాదం జరిగింది. కోయంబత్తూరులోని మెట్టు పాళ్యం వద్ద నాలుగు భవనాలు కూలడంతో పదిహేను మందికి పైగా కూలీలు మరణించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వారంతా గాడ నిద్రలో ఉన్నారని తెలుస్తుంది. దాంతో వారంతా భవనాలు కూలడంతో అక్కడికక్కడే మరణించారు. ఇంకా కొందరు రాళ్ల మధ్యలో ఎక్కడైనా చిక్కుకొని ఉండొచ్చని అంటున్నారు. సహాయక సిబ్బంది ఇప్పటికే చర్యలు చేపట్టారు. అఒతే గత రెండురోజులుగా ఇక్కడ భారీగా వర్షాలు …
Read More »