rameshbabu
November 25, 2019 MOVIES, SLIDER
1,036
ప్రముఖ సినీ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాబై కోట్ల వరకు డిమాండ్ చేస్తోన్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన పింక్ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో భోనీ కపూర్,దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ …
Read More »
rameshbabu
November 25, 2019 SLIDER, TELANGANA
1,218
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. సమ్మె చేస్తోన్న సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగం చేయాలనుకునేవారు భేషరతుగా వచ్చి విధుల్లో చేరాలని రెండు మూడు సార్లు ప్రకటించింది. అయిన కానీ ఆర్టీసీ సిబ్బంది వెనక్కి తగ్గలేదు. కోర్టు మెట్లు ఎక్కిన ఆర్టీసీ సిబ్బందికి హైకోర్టు లేబర్ కోర్టుకు కేసును బదలాయిస్తూ.. ప్రభుత్వం దయచూపి విధుల్లోకి …
Read More »
sivakumar
November 25, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
666
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రం రూపురేకలను మార్చేసింది. గత ఐదేళ్ళ ప్రభుత్వ హయంలో ఎన్నో కష్టాలు పడ్డ ప్రజలు. జగన్ వచ్చాక ఈ కొద్దిరోజుల్లోనే ప్రశాంతంగా ఉన్నారు. ఒక పక్క జగన్ ప్రజల బాగు కోసం నిరంతరం కష్టపడుతుంటే ప్రతిపక్షం మాత్రమే ఎప్పుడు ఏ మెలుకు పెడదామా అనే ఆలోచనలోనే ఉంది. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. …
Read More »
rameshbabu
November 25, 2019 JOBS, SLIDER, TELANGANA
5,918
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం త్వరలోనే వైద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నది. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న మొత్తం పన్నెండు వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు. వైద్య ఖర్చుల నుంచి రాష్ట్రంలో పేదవార్ని ఆదుకునేందుకు సర్కారు ఉచిత వైద్యసేవల కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం …
Read More »
rameshbabu
November 25, 2019 MOVIES, SLIDER
815
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి మెగా ఫ్యామిలీపై పడ్డాడు. ఈసారి ఏకంగా పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్,మెగా స్టార్ చిరంజీవి గురించి ఆర్జీవీ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ” మెగా ఫ్యామిలీపై నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. మెగా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. మెగా స్టార్ చిరంజీవి అంటే ఎనలేని అభిమానం.. మర్యాద ఉంది. చిరు …
Read More »
rameshbabu
November 25, 2019 HYDERBAAD, SLIDER, TELANGANA
664
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ-రాయదుర్గం మధ్య మెట్రో పరుగులకు ముహుర్తం ఖరారైంది. అందులో భాగంగా ఈ రెండు ప్రాంతాల మధ్య ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రజలకు,ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి రానున్నది. కొద్ది రోజుల క్రితమే ఈ రెండు ప్రాంతాల మధ్య మెట్రో రైలు ట్రయల్ రన్ కూడా పూర్తి చేసింది. ఈ ట్రయల్ రన్ కూడా విజయవంతమయింది. దీంతో …
Read More »
sivakumar
November 25, 2019 18+, MOVIES
706
టాలీవుడ్ సంచలన మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంతటి ధైర్యవంతుడో అందరికి తెలిసిన విషయమే. ఎవరిపై సెటైర్ వెయ్యాలన్న అది వర్మ తరువాతే. అయితే తాజాగా వర్మ మన దేశం వాడిని కాకుండా పక్క దేశం వారిపై టార్గెట్ చేసాడు. అది మామోలు మనిషిని కూడా కాదు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కే సెటైర్ వేసాడు. నిజమైన ట్రంప్ ఒక్క అమెరికాకే కాదు అలాగని ప్రపంచానికే …
Read More »
rameshbabu
November 25, 2019 MOVIES, SLIDER
1,079
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకున్న యంగ్రీ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీని నిర్మిస్తున్న చిత్ర నిర్మాత కేఎస్ రామారావు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్లో ఒకప్పటి స్టార్ సీనియర్ హీరో శ్రీకాంత్ ఇంటి పక్కన విజయ్ దేవరకొండకు పారితోషికంగా ఒక ఇల్లును కొనిచ్చాడు అని ఫిల్మ్ …
Read More »
rameshbabu
November 25, 2019 ANDHRAPRADESH, SLIDER
840
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీరియస్ వార్నింగిచ్చారు. ఇక నుండి రాష్ట్రంలో అవినీతికి పాల్పడే అధికారుల పట్ల కఠినంగా వ్యవహారించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తుంది. ఇందుకు కఠిన చర్యలు తీసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రంలో ఎవరైన ఉద్యోగులు అవినీతికి పాల్పడితే.. పాల్పడినట్లు రుజువైతే సస్పెండ్ చేసి.. నేరుగా ఇంటికి పంపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. …
Read More »
rameshbabu
November 25, 2019 SLIDER, TELANGANA
712
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ లోని బుల్లెట్ ఫ్రూప్ కారు ప్రమాదానికి గురి అవ్వడంతో ఇద్దరు మృత్యువాతపడగా .. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంగతి విదితమే. మృతి చెందిన వారిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారు డ్రైవర్ పార్థసారథి, సోషల్ మీడియా ఇంఛార్జ్ పూర్ణ ఉన్నారు. అయితే రోడ్డు ప్రమాదం మృతి చెందిన పార్థసారధి అంతిమయాత్రలో మంత్రి ఎర్రబెల్లి …
Read More »