shyam
November 21, 2019 ANDHRAPRADESH
2,115
బెజవాడ రాజకీయాల్లో నవంబర్ 20, బుధవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్, సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును కలుసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు దుట్టా నివాసంలో గడిపిన వంశీ ఆయనతో పలు, రాజకీయ, వ్యక్తిగత అంశాలు చర్చించనట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో వంశీ మాట్లాడుతూ..సీనియర్ నాయకుడైన దుట్టా రామచంద్రరావును మర్యాదపూర్వకంగా …
Read More »
sivakumar
November 21, 2019 18+, MOVIES
3,542
టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డికి ఇది చాలా సంతోషకరమైన వార్తనే చెప్పాలి. ఎందుకంటే బుధవారం నాడు పలువురు సినీ ఇండస్ట్రీ వాళ్ళపై హైదరాబాద్ లో ఐటీ దాడులు జరిగాయి. ఇందులో ముఖ్యంగా సురేష్ బాబు ఇల్లు, ఆఫీస్ మరియు హీరో నాని ఇంట్లో ఐటీ దాడులు జరిగిన విషయం అందరికి తెలిసిందే. దీనిపై స్పందించిన శ్రీరెడ్డి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇప్పటికే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ విషయంలో …
Read More »
siva
November 21, 2019 ANDHRAPRADESH
717
రాష్ట్రంలో ఐటీ, సంబంధిత పరిశ్రమల కోసం మూడు ప్రాంతాల్లో కాన్సెప్ట్ సిటీలను తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖ, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో ఈ కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రాథమికంగా 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సిటీలను ఏర్పాటు చేసేలా …
Read More »
siva
November 21, 2019 ANDHRAPRADESH, CRIME
2,190
కొత్త పెళ్లి కూతురు భర్తను చంపేందుకు నిజంగా ప్రయత్నం చేసిందా? మజ్జిగలో నవవధువు పురుగుల మందు కలిపిందా? అదే నిజమైతే ఆ యువతి భర్తతోపాటే ఆసుపత్రికి ఎందుకు పరుగులు తీస్తుంది? నిజంగా చంపే ఉద్దేశం ఉంటే మజ్జిగలోనే ఎందుకు విషం కలుపుతుంది? పెళ్లైన వారానికే మజ్జిగలో విషం కలిపిందంటూ వెలుగులోకి వచ్చిన కేసుకు సంబంధించి యువతి కుటుంబసభ్యులు అడుగుతున్న ప్రశ్నలివి. మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఆ కొత్త పెళ్లికొడుకే వివాహబంధం …
Read More »
siva
November 21, 2019 NATIONAL
916
అసోం ప్రభుత్వం సంచలన పథకాన్ని ప్రవేశపెట్టింది. బాలికలను చదువుల దిశగా ప్రోత్సహించేందుకు కాస్త వినూత్నంగా ఆలోచించింది. రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోయే ప్రతి వధువుకు 10 గ్రాముల బంగారం కానుకగా అందించేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘అరుంధతి బంగారు పథకం’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా బాల్యవివాహాల నిరోధం, మహిళా సాధికారత లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ …
Read More »
rameshbabu
November 21, 2019 SLIDER, TELANGANA
682
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫీజు చెల్లింపు గడవును మరోసారి పెంచారు. ఇప్పటికే గతంలో ఒక్కసారి పొడిగించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోసారి పెంచింది. గతంలో పొడిగింపుతో నిన్న బుధవారంతో గడవు ముగిసింది. తాజాగా ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు గడవు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా రూ.50 ఆలస్య రుసుంతో ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు ఫీజు చెల్లించవచ్చు అని …
Read More »
siva
November 21, 2019 BUSINESS
1,171
వాట్సాప్లో అపరిచితులు పంపే వీడియో ఫైళ్లను తెరుస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త అంటోంది కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యురిటీ సంస్థ ‘ద కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (సీఈఆర్టీ). ఎంపీ4 ఫైళ్ల సాయంతో సాఫ్ట్వేర్లోని లోపాల ఆధారంగా హ్యాకర్లు మీ ఫోన్లలోకి చొరబడవచ్చునని ఈ సంస్థ మూడు రోజుల క్రితం ఓ హెచ్చరిక జారీ చేసింది. మీ అనుమతులను కోరకుండానే సమాచారాన్ని సేకరించడంతోపాటు మీ ఫోన్ను పనిచేయకుండా చేయొచ్చని తెలిపింది. …
Read More »
rameshbabu
November 21, 2019 SLIDER, TELANGANA
613
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హెచ్ఐసీసీలో జరిగిన ఇండియా జాయ్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” ప్రపంచ స్థాయి స్టూడియోలకు నెలవుగా తెలంగాణ రాష్ట్రం మారింది. యానిమేషన్ వచ్చాక మరోస్థాయికి మూవీ మేకింగ్ చేరుకుంది. బాహుబలి, అరుంధతి ,రోబో లాంటి మూవీల రాకతో యానిమేషన్ రంగంపై యువతకు …
Read More »
rameshbabu
November 21, 2019 NATIONAL, SLIDER
809
దేశంలోనే తొలిసారిగా భారీగా ప్రైవేటీకరణకు సిద్ధమయింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ సంస్థల్లో ప్రయివేటీకరణకు కేంద్ర క్యాబినేట్ అనుమతిస్తూ నిన్న జరిగిన క్యాబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బీపీసీఎల్,షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ,టీహెచ్డీసీ ఇండియా,నార్త్ ఈస్ట్రన్ ఎలక్ఱ్రిక్ పవర్ కార్పొరేషన్లలో వాటాలను విక్రయించేందుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. బీపీసీఎల్ లో 53.29% వాటా,షిప్పింగ్ కార్పొరేషన్ లో 53.75% ,కాంకర్ లో …
Read More »
siva
November 21, 2019 MOVIES
644
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) వేడుకలు బుధవారం గోవాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రారంభోత్సవ వేడుకకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్నిబాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. ఈ వేడుకలో రజనీకాంత్ను ‘స్పెషల్ ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ’తో సత్కరించారు. ఈ పురస్కారాన్ని అమితాబ్ చేతుల మీదుగా అందుకున్నారు రజనీ. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డును …
Read More »