Classic Layout

విజయ్‌ చందర్‌కు కీలక పదవి ఇచ్చిన జగన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక పదవి భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతుగా రంగంలోకి దిగి తనతో కలిసి నడిచిన వైసీపీ నేత, నటుడు విజయ్ చందర్‌కు కీలక పదవి ఇచ్చారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో …

Read More »

ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా రామప్ప..!!

కాకతీయుల నాటి అత్యంత రమణీయ శిల్పకళా వైభవానికి, భక్తి ప్రపత్తులకి ప్రతీక గా నేటికీ నిలుస్తున్న రామప్ప త్వరలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహాయం, కేంద్ర సహకారం, సీఎం కేసీఆర్, కేటీఆర్ ల ఆశీస్సులతో తెలంగాణ శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి సంకల్పం, చిరకాల స్వప్నం సాకారం కానుంది. అంతర్జాతీయ నిర్ణిత ప్రమాణాలకు అనుగుణంగా …

Read More »

How-to Summarize a Term Paper

A mentor reading this kind of argumentative essay can comprehend and also to associate as well as the essay i.e.. There are plenty of features of the good argumentative essay, your teacher needs the very best argumentative composition in order to offer you a wonderful level. When you write an …

Read More »

ఇదీ చిరంజీవి డెడికేషన్.. 64 ఏళ్లలోనూ జిమ్..!

మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి స్వయంశక్తితో ఎదిగిన వ్యక్తి బ్లాక్ అండ్ వైట్ సినిమాల నాటినుంచే చిరంజీవి శ్రమతో ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగి ఇవాళ మన భారతదేశం మొత్తం చెప్పుకునే స్థాయిలో ఎదిగారు. ఆయన వెనుక పదుల సంఖ్యలో హీరోలు ఆర్టిస్టులు టెక్నీషియన్ల వచ్చారంటే కాదు కొన్ని వేల మందికి ఆయన జీవితం ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం …

Read More »

పవన్ చేతిలో బీరు, కత్తి సెల్ఫీ.. మధ్యలో లోకేష్…!

తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో వర్మ పైత్యాన్ని పరాకాష్టకు చేర్పించడంతో మూవీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో కత్తిమహేష్ కీలక పాత్ర పోషించారు. కాగా ఈ చిత్రంలో పవన్, లోకేష్  పాత్రల్లో కనిపించిన నటులతో కలిసి దిగిన ఫొటోని ఫేస్ బుక్‌లో షేర్ చేశారు కత్తి మహేష్. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర పోషించిన నటుడు చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని, …

Read More »

సీఎం జగన్ మరో హామీ..వారికి 10 వేలకు జీతం పెంచుతూ జీవో జారీ

2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పక్కగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక హామీలను అమలు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. తాజాగా మరో హామీని నెరవేర్చారు. విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీఓఏ), మెప్మా, యనిమేటర్లు, సంఘమిత్రాల వేతనం రూ. 10 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవోని జారీ చేసింది. పెంచిన వేతనం డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. …

Read More »

ఆర్టీసీ సమ్మె..హైకోర్టు విచారణ రేపటికి వాయిదా..!!

రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్‌ తీర్మానాన్ని ప్రభుత్వం ఇవాళ హైకోర్టుకు సమర్పించింది. ఈ క్రమంలోనే  సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది. ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని కోర్టు …

Read More »

చంద్రబాబు మీకు అల్జీమర్స్ ఉంది.. రాష్ట్ర ప్రజలకు లేదు.. గుర్తుపెట్టుకోండి..!

చంద్ర‌బాబుగారికి  అల్జిమ‌ర్ ఉంది క‌దా అందుకే గ‌తాన్ని మ‌ర్చిపోతుంటారు అంటూ వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి చంద్రబాబును విమర్శించారు. అందులో భాగంగానే పాపం ఆయ‌న‌మీద ఉన్న కేసుల గురించి వాటిపై ఉన్న స్టేల గురించి మ‌ర్చిపోయారు. క‌క్ష పూరితంగా జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై చంద్ర‌బాబు కాంగ్రెస్ పెద్ద‌లు క‌లిసి క‌క్ష పూరితంగా పెట్టిన కేసుల గురించి మాట్లాడుతున్నారు. పాపం ప‌క్క‌నున్న వారైనా గుర్తు చేయాల్సింది ఆ అక్ర‌మ కేసుల‌లో త‌న వంతు …

Read More »

రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఈ క్రమంలోనే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 4103 ఖాళీలను భర్తీ చేయనునట్లు ప్రకటించింది. ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ అప్రెంటీస్ పోస్టుల్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 27 యూనిట్లలో భర్తీ చేయనుంది. ఇందులో 25 యూనిట్లు …

Read More »

ఏపీ ప్రభుత్వంపై ఆ ప్రచారం అవాస్తవం.. టీడీపీ, జనసేన అనుకూల పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయి

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేతృత్వంలోని ప్ర‌భుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పార‌ద‌ర్శ‌క‌మైన విధానాన్ని అమ‌లు చేస్తోంది. రాష్ట్రం నుంచి రిల‌య‌న్స్ , అదానీ సంస్థ‌లు పెట్టుబ‌డులు ఉప‌సంహ‌రించుకుని వెళ్లిపోతున్నాయంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వివిధ ప‌త్రిక‌ల‌లో వ‌చ్చిన వార్త‌ల‌ను రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి అన్నారు. గ‌త ప్ర‌భుత్వం వివాదాస్ప‌ద‌మైన భూముల‌ను రిల‌య‌న్స్ గ్రూపున‌కు కేటాయించ‌డంతో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఏపీఐఐసీ ద్వారా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat