rameshbabu
November 11, 2019 NATIONAL, SLIDER
788
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరిగిన ది రైస్ ఆఫ్ ఫైనాన్స్ : కాజెస్,కాన్ సీక్వెన్ సెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ” ప్రస్తుతం ప్రపంచంతో పాటుగా మన దేశం కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటుందని”తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ” ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఈ పుస్తకం వివరిస్తుంది. అంతేకాకుండా …
Read More »
rameshbabu
November 11, 2019 SLIDER, TELANGANA
553
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల ఖిల్లాగా పేరు గాంచిన ఓరుగల్లు (వరంగల్)లోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు దిశగా అడుగులు పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే గత సెప్టెంబర్ నెలలో యునెస్కో బృందం వరంగల్ లోని రామప్ప దేవాలయాన్ని వాళ్ళు సందర్శించారు. తాజాగా ఈ నెల ఇరవై రెండో తారీఖున ప్యారిస్ లో జరగనున్న ఇంటర్నేషనల్ మీటింగ్ కు ఆర్కియాలజీ స్టేట్ డైరెక్టర్ దినకర్ బాబు, ఇన్ కమ్ టాక్స్ …
Read More »
rameshbabu
November 11, 2019 SLIDER, TELANGANA
614
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అమలు చేస్తోన్న రూ. 5 భోజన పథకాన్ని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభిస్తామని మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇటీవల గ్రామాల్లో చేపట్టిన ముప్పై రోజుల కార్యాచరణ సత్ఫలితాలు ఇచ్చింది. ఇదే స్ఫూర్తితో పట్టణాల్లో,నగరాల్లో ఇలాంటి కార్యక్రమం ప్రారంభించే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో ఉన్న పలు పోస్టుల …
Read More »
KSR
November 10, 2019 SLIDER, TELANGANA
844
తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. ఈసారి ఆస్ట్రేలియా నుంచి అక్కడ జరిగే ఆస్ట్రేలియా-ఇండియా లీడర్షిప్ సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక ఆహ్వానం అందింది. డిసెంబర్ 8-9 తేదీల్లో ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ లో జరిగే నాలుగవ ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ సదస్సులో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానం పంపడం జరిగింది. రెండు దేశాలకు చెందిన వ్యాపార …
Read More »
shyam
November 10, 2019 NATIONAL
1,157
అయోధ్య కేసులో సుప్రీం కోర్ట్ తీర్పుపై యావత్ దేశం స్పందించిన తీరుకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..134 ఏళ్లుగా నలుగుతున్న ఈ వివాదానికి ఇకనైనా తెరపడాలని దేశ ప్రజలు ఎంత బలంగా కోరుకున్నారో..నిన్న తీర్పు తర్వాత చూపించిన పరిణితి.. లౌకిక, ప్రజాస్వామ్య భారత గొప్పతనాన్ని చాటుతోంది. ఈ దేశంలో మతాలు వేరైనా మనుష్యులుగా కలుసుంటామని దేశ ప్రజలు నిరూపించారు. ముఖ్యంగా తమకు అనుకూలంగా తీర్పు రాకపోయినా ముస్లిం సమాజం స్పందించిన తీరు …
Read More »
KSR
November 10, 2019 TELANGANA
515
ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుండి వస్తోన్న భారీ నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో ఇప్పటికే నిండుకుండలా తయారైన సాగర్ వరద నీటితో కళకళలాడుతోంది. వరద ఎక్కువ రావడంతో ప్రాజెక్టు అధికారులు నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తి మరి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 62,144 క్యూసెక్కులు ..మరోవైపు ఔట్ఫ్లో 62,144క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయిలో నిండినందుకు ఇన్ఫ్లో, …
Read More »
KSR
November 10, 2019 MOVIES
983
నేచూరల్ హీరో నాని సరనస నటించిన జెంటిల్మెన్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నివేదా థామస్ . ఈ అందాల భామ ఆ తర్వాత నిన్ను కోరి,జై లవకుశ లాంటి పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్ అభిమానులకు దగ్గరైంది. లేటెస్ట్ గా యంగ్ హీరో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న శ్వాస అనే చిత్రంతో పాటు వి, దర్భార్ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ . …
Read More »
KSR
November 10, 2019 TELANGANA
726
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల సమయంలో కానీ.. ఆ తర్వాత కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఏపీలోని తిరుమల తిరుపతిలో వేంకటేశ్వర స్వామిని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ” దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని వరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చాము. జీతాలను ఎక్కువగా పెంచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న కానీ …
Read More »
KSR
November 10, 2019 NATIONAL
651
అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా వివాదస్పదమైన అయోధ్య స్థలం అయోధ్య ట్రస్టుకు ఇవ్వాలని సూచించింది. అంతేకాకుండా మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదేకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని ఆదేశించింది. ఈ క్రమంలో విశ్వహిందూ పరిషత్ నమునా ప్రకారమైతే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అదేళ్లు పడుతుందని టెంపుల్ వర్క్ షాప్ ప్రతినిధి అన్నుభాయ్ సోమ్ పురా …
Read More »
KSR
November 10, 2019 ANDHRAPRADESH
832
ఏపీలో కేంద్ర ఉపాధి హామీ పనుల్లో రూ.2500కోట్లు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఉపాధి హామీ నిధులను వైసీపీ ప్రభుత్వం వాడుకోవడం చట్ట విరుద్ధం. ఈ నిధులను కేవలం పులివెందుల,పుంగనూరు నియోజకవర్గాలకు వాడుకున్నారు అని ఆయన అన్నారు. దీనికి నిరసనగా రేపు రాష్ట్రంలో విజయవాడలో మహాధర్నాకు పిలుపునిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ పాలనలో జరిగిన పలు అవినీతి …
Read More »