Classic Layout

పప్పులో కాలేసిన చంద్రబాబు

దివంగత రాష్ట్రపతి ఇండియన్ మిస్సైల్ ఏపీజే అబ్దుల్ కలాం ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి శిష్యుడంటా..?. ఇది మేము చెబుతున్న మాట కాదు. స్వయానా సాక్షాత్తు చంద్రబాబే పబ్లిక్ గా అన్నమాటలు. అసలు ముచ్చట ఏమిటంటే రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మామండూరు వద్ద ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా పార్టీ అధినేతగా ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా …

Read More »

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం..!!

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపడుకుంటామని ప్రభత్వ ఛీప్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ అన్నారు. హన్మకొండలో వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్ , కార్పోరేటర్లు, పలువురు ముఖ్య కార్యకర్తలు పాల్గోన్నారు. అలాగే ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు టీఆర్ఎస్ …

Read More »

కోనసీమకు ధీటుగా సిరిసిల్ల జిల్లా..మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గోన్నారు . తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ళ గ్రామంలో 3 కోట్లతో ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన మార్కెట్ గోదాం ప్రారంభించారు, ఆనంతరం ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ కు భూమిపూజ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో 33/11 KV సబ్ స్టేషన్,అంబులెన్స్ మరియు శాదీఖానా …

Read More »

తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలి..కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి లేఖ

ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్ వై) కింద మంజూరు చేసే రోడ్ల విషయంలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని అవసరాలకు, గ్రామీణ ప్రాంతాలకు ఉన్న ప్రత్యేకత దృష్టిలో పెట్టుకుని కొత్తగా రోడ్లను మంజూరు చేయాలని అన్నారు. పీఎంజీఎస్ వై-3 దశ కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో 2,427.50 కిలో మీటర్లు …

Read More »

ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదు..!!

ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని, క‌బ్జాదారుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, అద‌న‌పు క‌మిష‌న‌ర్ శ్రీనివాస రావు, జాయింట్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌వేణి, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, త‌దిత‌రులు పాల్గొన్నారు. స‌మావేశంలో ఆల‌య భూముల ర‌క్ష‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను అధికారులు మంత్రికి వివ‌రించారు. …

Read More »

ధర్మభిక్షానికి భారతరత్న అవార్డు ఇవ్వాలి..మంత్రి శ్రీనివాస్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా లోని సంస్థాన్ నారాయణపురం గ్రామం లో ఏర్పాటుచేసిన బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ విగ్రహాన్ని ఆబ్కారీ, టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, విప్ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ ధర్మభిక్షం గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా తన …

Read More »

Scholarships with September deadlines

The advantages of a university education extend far into the workforce also. There are lots of psychological advantages of understanding another language. Seemingly, there are various advantages that takers taking this exam. The benefits of on-line education is due to create the normal technique of education among pupils of all …

Read More »

హైదరాబాద్‌లో జలవిహార్‌‌ను సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర.. హైదరాబాద్ నగరంలో దిగ్విజయవంతంగా సాగుతోంది. గత ఆరు రోజులుగా జూబ్లిహిల్స్‌లోని జలవిహార్ రామరాజు నివాసంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహిస్తున్న స్వామివారు పూజల అనంతరం భక్తుల ఆహ్వానం మేరకు వారి ఇండ్లలో జరిగే పాదపూజల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నవంబర్ 7న నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌ను శ్రీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat