Classic Layout

వ్యవసాయశాఖ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్..!

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ఇంట, అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. నిరుద్యోగులు, ఆటో డ్రైవర్స్, వృద్ధులు ఇలా చెప్పుకుపోతే మరెన్నో ఉన్నాయి. రైతులు విషయానికి వస్తే వారి ఆనందాలకు అవధులు లేవని చెప్పాలి. అప్పటి ప్రభుత్వంలో ఆత్మహత్యాలు సైతం చేసుకున్నారు. జగన్ వచ్చాక నిర్విరామంగా రాష్ట్రం బాగుకోసమే పనిచేస్తున్నారు.అయితే ఈ రోజు సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ పై సమీక్ష నిర్వహించారు. భూసార పరీక్షా …

Read More »

గన్నవరంలో ఉప ఎన్నికలు ఎప్పుడో తెలుసా

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరటం ఖాయమవ్వటంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. అందుకు వంశీ సైతం సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన టీడీపీ అధినేతకు ఈ సమాచారం ఇవ్వగా..అధికారికంగా స్పీకర్ ఫార్మాట్ లో లేఖ పంపాల్సి ఉంది. వైసీపీలో చేరే ముందు ఆయన రాజీనామా చేయనున్నారు. అయితే, ఆమోదం పైన నిర్ణయం మాత్రం స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …

Read More »

నాలుగుగంటలు నిరాహారదీక్ష ఏంటీ చినబాబు..అందుకే వర్మ నీకు నీ బాబుచేత పప్పు వేయించాడు..!

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నిన్న నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన ఈ దీక్ష చేసారు.ఈ దీక్షపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తండ్రీకొడుకులకు చురకలు అంటించారు.”చిరుతిండ్లు లేకుండా నాలుగు గంటలు కూర్చున్న మాలోకానికి నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేయడమేంటి? పిచ్చి కాకపోతే. గట్టిగా తినొచ్చుంటాడు. ముఖంలో అలసట కూడా …

Read More »

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాలీవుడ్ హీరో

ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కూడా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. తమకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలని మొదటి నుండి పట్టుబడుతున్న మిత్రపక్షమైన శివసేనకు డిప్యూటీ సీఎంతో పాటుగా పదమూడు మంత్రి పదవులను కూడా ఆఫర్ చేసింది.ఇలాంటి తరుణంలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ముఖ్యమంత్రి ఏమిటని ఆలోచిస్తున్నారా .. ?. అయితే …

Read More »

జగిత్యాల ఎమ్మేల్యే కలిసిన సౌతాఫ్రిక టీఆర్ఎస్ ఎన్నారై..!

సౌతాఫ్రిక టీఆర్ఎస్ ఎన్నారై అద్యక్షులు గుర్రాల నాగరాజు తెలంగాణలోని జగిత్యాల ఎమ్మేల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే నివాసములోకలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాక అస్సెంబ్లీ ఎలక్షన్స్ లో చేపట్టిన పలు ప్రచార కార్యక్రమములు ముఖ్యంగా మాకు సోషల్ మీడియా ప్రచారము ఎంతగానో ఉపయోగపడ్డాయని . అలాగే సంజయ్ ను కొనియాడుతూ టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ సభ్యులందరికి కృతజ్ఞతలు …

Read More »

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి…!

ఈ రోజు అక్టోబర్ 31… నాగుల చవితినాడు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు..విశాఖ పట్టణం, చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ జన్మ దినోత్సవ వేడుకల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి …

Read More »

ప్రకాష్ రాజ్ ను ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలి…డిమాండ్..?

ఇండస్ట్రీ లో ఎలాంటి పాత్రకైనా సరైన న్యాయం చెయ్యాలంటే అది ప్రకాష్ రాజ్ తోనే సాధ్యం. ఏ పాత్రలో ఐన ఆయన నటించగలరు. అలాంటి స్టార్ నటుడు ఇటీవలే కొన్ని వివాదాలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ పక్కనపెడితే తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. దాంతో ఆయనను సినిమాలు నుండి బహిష్కరించాలని అఖిలభారత హిందూ మహాసభ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు కర్ణాటక ఫిలిం ఛాంబర్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన …

Read More »

జగన్ ని మెచ్చుకున్న టీడీపీ ఎంపీ..అందుకే ఈ సంకేతమంటారా..?

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. టీడీపీ కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న ప్రజలు జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. రికార్డు స్థాయిలో 151 సీట్లు గెలిచింది వైసీపీ పార్టీ. ఇక టీడీపీ విషయానికి వస్తే చాలా దారుణంగా కేలవం 23 సీట్లు మాత్రమే గెలుచుకోగా అందులో గన్నవరం ఎమ్మెల్యే తాజాగా రాజీనామా చేసారు. ఇక ఎంపీల విషయానికి వస్తే గల్లా …

Read More »

ఢిల్లీలో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్,హర్ధీప్ సింగ్ లతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా మంత్రి కేటీ రామారావు పలు విజ్ఞప్తులను విన్నవించారు. ఈ క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ నుండి కరీంనగర్ మధ్య …

Read More »

మహేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి…పరిణామం ఎలా ఉండబోతుందో..?

సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి భరిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా చాలా ఏళ్ల తరువాత ఇందులో లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే విజయశాంతి మహేష్ బాబు కొన్ని కామెంట్స్ చేసింది. ” ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat