Classic Layout

దేవుడా…బాబుగారి కామెడీ మామూలుగా లేదుగా..!

పాపం టీడీపీ అధినేత చంద్రబాబుగారికి రోజు రోజుకీ మతిపోతున్నట్లుంది… .. తనను చిత్తుగా ఓడించిన ప్రజలను అవమానించేలా పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాలిచ్చే ఆవును వదులుకుని, దున్నపోతు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటూ ప్రజలపై ఆక్రోశం వెళ్లగక్కాడు. తాజాగా శ్రీ కాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి..మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల్లో వైసీపీకి ఓటేశామా అంటూ అని ప్రజలు బాధపడుతున్నారని..మళ్లీ తానే సీఎం కావాలని కోరుకుంటున్నారని చంద్రబాబు కాసేపు …

Read More »

హైదరాబాద్ మెట్రో రికార్డు

తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మెట్రోతో ఆ ఇబ్బంది ఎదురుకాకుండా ఉండటంలో దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును సృష్టించింది. వరుసగా పండుగ సెలవులు ముగియడంతో సోమవారం అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలు తెరుచుకోవడంతో ఒక్కరోజే నాలుగున్నర లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేశారు. ప్రస్తుతం రద్ధీగా ఉండటంతో సగటున ప్రతి …

Read More »

సీఎం కేసీఆర్ కు గుడి.. ఆపై సినిమా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జ‌గ్గారెడ్డి ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు గుడి క‌ట్టించ‌నున్న‌ట్లు ఆయన ప్ర‌క‌టించారు. గ‌తంలో తాను ఈ మేర‌కు చేసిన ప్ర‌క‌ట‌న‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. జిల్లాలోని అవ‌స‌రాల కోణంలో తాను మంత్రి హ‌రీశ్‌రావుతో స‌ఖ్య‌త‌గా ఉంటున్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో ఓ సినిమా కూడా తీయ‌బోతున్న‌ట్లు …

Read More »

మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేయాల‌ని చూసిన వారికి ఊహించ‌ని షాక్ త‌గిలింది. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ తెలిపింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన అన్ని వ్యాజ్యాలను హైకోర్టు కోట్టేసింది. దీంతో త్వ‌ర‌లో రాష్ట్ర  ఎన్నిక‌ల సంఘం మున్సిప‌ల్ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

హైదరాబాద్‌లో మరోసారి పోలీసులపై దౌర్జన్యం చేసిన అఖిలప్రియ భర్త …!

ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియభర్త భార్గవరామ్‌ మరోసారి హైదరాబాద్‌లో పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కొద్దిరోజుల క్రితం ఓ కేసు నిమిత్తం తనను పట్టుకోవడానికి వచ్చిన ఆళ్లగడ్డ పోలీసుల జీపును గుద్దే ప్రయత్నం చేసి తప్పించుకుపోయిన భార్గవరామ్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇటు హైదరాబాద్ పోలీసులు, అటు ఏపీ పోలీసులు భార్గవరామ్‌ కోసం వెదుకుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో భార్గవరామ్ ఏపీ పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన ఉదంతం బయటకు …

Read More »

కోహ్లీ సేన క్లీన్ స్వీప్

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రాంచీలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆఖరి మూడో టెస్టు మ్యాచ్ లో 202 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు గెలుపుకు రెండు వికెట్లు కావాల్సిన తరుణంలో టీమిండియా కొత్త బౌలర్ నదీమ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆట ఆరంభమైన రెండవ ఓవర్లోనే రెండు వికెట్లను కుప్పకూల్చాడు. …

Read More »

సైదిరెడ్డి విజయం ఖాయం..మంత్రి జగదీశ్ రెడ్డి

ప్రశాంత వాతావరణంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నికల పోలింగ్ జరిగిందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. పోలింగ్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని పేర్కొన్నారు. ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం ప్రజలు అత్యధిక ఓటింగ్‌తో స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. …

Read More »

రాష్ట్రంలో రూ.300 కోట్లతో టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం..!!

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో టెక్నాలజీ సెంటర్స్ (టీసీ)ను, ఎక్స్ టెన్షన్ సెంటర్స్ (ఈసీ)ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం తన నివాసంలో కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్, ఎమర్జింగ్ టెక్నాలజీతోపాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, వృత్తి నైపుణ్యాన్ని …

Read More »

హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయం..ఎగ్జిట్‌ పోల్స్‌

ఈ రోజు జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితాలపై యావత్ తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగి..ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలవరకు 84.96 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 28 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat