rameshbabu
October 15, 2019 SLIDER, SPORTS
933
మరికొద్ది గంటల్లో బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించనున్న టీమిండియా మాజీ కెప్టెన్ ,క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డే మ్యాచులు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన దాదా కేరీర్లో 1996లో టెస్ట్ ల్లో ఆడటం మొదలెట్టాడు. టెస్ట్ ల్లో దాదా ఎంట్రీతో టీమిండియా టెస్ట్ ల్లో సరికొత్త అధ్యాయం …
Read More »
sivakumar
October 15, 2019 ANDHRAPRADESH, POLITICS
1,012
అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏడాదికి 13,500 ఆర్థిక సహాయం ఇచ్చే ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథాకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఉదయం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలోని కాకుటూరు గ్రామం వద్ద గల విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో రైతు భరోసా పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభ కార్యక్రమంలో అబ్దుల్ …
Read More »
sivakumar
October 15, 2019 18+, MOVIES
1,005
టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరితోను నటించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రకుల్ ప్రీత్ సింగ్ నే. సీనియర్ హీరో నాగార్జున సరసన కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో కూడా నటించాలనే ఆలోచనలో ఉంది. అలాగని టాలీవుడ్ ని వదులుకోను ఇక్కడ కూడా నటిస్తాను అంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు విజయ్ దేవరకొండ తో నటించాలని ఉందట. ఛాన్స్ ఇస్తే ఓకే చెబుతానని …
Read More »
rameshbabu
October 15, 2019 ANDHRAPRADESH, BUSINESS, CRIME, SLIDER
1,708
ఏపీలో చిత్తూరు జిల్లా యాదమరి ఆంధ్రా బ్యాంకులో భారీ దొంగతనం జరిగింది. అమరరాజా పరిశ్రమ ఆవరణంలోని బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన మొత్తం పదిహేను తులాల బంగారం,రూ.2.66 లక్షల నగదును దొందలు ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనంలో బ్యాంకు మేనేజర్,క్యాషియర్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Read More »
shyam
October 15, 2019 ANDHRAPRADESH
1,535
ఏపీ సీఎం జగన్ ప్రజారంజక పాలనపై ప్రతిపక్ష బీజేపీ పార్టీ అధినేత ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ నెల్లూరులో వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. ముందుగా రైతులందరికీ ప్రతి ఏటా రూ.12,500/- అందిస్తానని ప్రకటించిన సీఎం జగన్ ఇప్పుడు ఆ మొత్తానికి ఇంకో వేయి రూపాయలు పెంచి మొత్తం రూ.13,5000/- ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి …
Read More »
siva
October 15, 2019 ANDHRAPRADESH
1,042
అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. మంగళవారం నాలుగు మృతదేహాలు హిందూపురం-దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో చెల్లాచెదురుగా పడిఉన్నాయి. స్థానిక వివరాల మేరకు.. హిందూపురం దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో రైల్వే పట్టాలపై ఈ రోజు ఉదయం 4 మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలలో ఒక మృతదేహం మహిళదిగా గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేక.. ఎవరైనా …
Read More »
rameshbabu
October 15, 2019 SLIDER, SPORTS
857
టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షులు సౌరవ్ గంగూలీ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. సోమవారంతో ముగిసిన బీసీసీఐ చీఫ్ కు నామినేషన్ పర్వానికి కేవలం సౌరవ్ గంగూలీ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఒక ఏకగ్రీవం కావడమే లాంఛనమైంది. ఈ పదవీ చేపట్టనున్న రెండో క్రికెటర్ గా బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ చరిత్ర సృష్టించనున్నాడు. సౌరవ్ కంటే ముందు ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన …
Read More »
rameshbabu
October 15, 2019 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
988
ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వేదాంతం బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పదకొండు రోజులుగా సమ్మె బాట పట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ఆత్మహాత్యకు పాల్పడి తనువు చాలించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ” తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది సమ్మె శాంతిపూర్వకంగా చేసుకోవాలి. ఎలాంటి ప్రాణత్యాగాలకు …
Read More »
sivakumar
October 15, 2019 ANDHRAPRADESH, POLITICS
4,416
“ఏపీ ప్రజా రవాణా శాఖగా” ఏపీఎస్ ఆర్టీసీ పేరు మార్చుకుంది.. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడంతో ఈ పేరు మారింది. ఇప్పటివరకు ఆర్టీసీ ప్రత్యేక అధికారాలు గల సంస్థగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం లో విలీనం కావటంతో ప్రభుత్వం పేరు మార్చింది. గత ఎన్నికల్లో తాను గెలిస్తే ఆర్టీసీని విలీనం చేస్తానని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు లోబడి గెలిచిన అతి తక్కువ సమయంలోనే ఆర్టీసీ …
Read More »
sivakumar
October 15, 2019 MOVIES
514
నెల్లూరులో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రైతు భరోసా పథకాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఇచ్చిన మాటకు అదనంగా మరో వేయి రూపాయిలు జోడించి 13500 రూపాయలతో రైతు అన్నలకు అండగా నిలిచింది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జగన్ పాలనను చూసి ఎమోషనల్ అయ్యారు. తనకు ఒక బీసీకి మంత్రి పదవి ఇచ్చిన ఘనత మా అన్న జగన్ గారిదని …
Read More »