sivakumar
October 5, 2019 ANDHRAPRADESH, POLITICS
648
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీని కలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఆర్థిక సహాయం అందించేందుకు రైతు భరోసా కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తున్నారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోడీ జగన్ ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మోడీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలవరం వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని జగన్ కోరనున్నారు. అలాగే గోదావరి జలాలను …
Read More »
rameshbabu
October 5, 2019 SLIDER, TELANGANA
829
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 మాజీ సీఈఓ అయిన రవిప్రకాశ్ గత కొద్ది రోజుల కింద పోర్జరీ సంతకం కేసులో అరెస్ట్ .. విచారణ తదితర చర్యలను ఎదుర్కున్న సంగతి విదితమే. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజరాహిల్స్ పోలీసులు రవిప్రకాశ్ ను అరెస్ట్ చేశారు. తమ విధులకు అటంకం కలిగిస్తున్నారనే నేపంతో రవిప్రకాశ్ ను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read More »
sivakumar
October 5, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,295
సంచలన నిర్ణయాలకు మారుపేరైన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై మరో బాంబు పేల్చారు. ఈ విషయాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. ముఖ్యంగా భూముల విషయంలో, రికార్డుల విషయంలో టీడీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఆయన ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పటికీ 3.3కోట్ల ఎకరాల భూమి ఉందని ఈ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో సరైన రికార్డులు లేని …
Read More »
siva
October 5, 2019 ANDHRAPRADESH
604
రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ పెట్టుబడి కిందఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన రైతుభరోసా పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 15న రాష్ట్రానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు సీఎం వైఎస్ జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నెల 15న ఒక్కో రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రధాని చేతుల …
Read More »
sivakumar
October 5, 2019 18+, MOVIES
2,576
ఒకప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అయితే చాలు అక్కడ పండుగ వాతావరణం మొదలయ్యేది. ఈతరం వాళ్లకి ఆ విషయాలు తెలియకపోవచ్చు గాని అప్పట్లో చిరంజీవి సినిమా వస్తే చాలు థియేటర్లు వద్ద సైకిల్ స్టాండ్ వారు కూడా కోటీశ్వరులు అయిన రోజులు ఉన్నాయి. అప్పట్లో అంత ఊపు ఉండేది చిరంజీవి అంటే. అంతేకాకుండా ఎడ్లబళ్ళలో కూడా సినిమాలకు వచ్చేవారు. ఆ తరువాత రాజకీయాలపై మగ్గు చూపించడంతో తన సినీ కెరీర్ …
Read More »
siva
October 5, 2019 MOVIES
1,810
ఇటీవలే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఓ స్టార్ డాటర్.. ఇంకా సెకండ్ మూవీకి కూడా కమిట్ అవ్వకముందే లవ్లో మాత్రం కమిట్మెంట్ ఇచ్చేసిందట. అంతేకాదు అప్పుడే పెళ్లిమాటలు కూడా చెపుతోంది ఆ క్యూట్ గర్ల్. ఆ హీరోయిన్ ఎవరంటే ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్, అలనాటి నటి లిజి ముద్దుల కూతురు కల్యాణి. రెండేళ్ల క్రితం ‘హలో’ చిత్రంతో టాలీవుడ్ కు కల్యాణి పరిచయమైంది. అయితే స్టార్ హీరో మోహన్ …
Read More »
rameshbabu
October 5, 2019 MOVIES, SLIDER
1,563
దారిన బస్సు కోసం ఎదురుచూస్తున్న ఒక యువతిని ప్రేమించమని వేధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్నడ సినీ హీరో ,నిర్మాత హుచ్చ వెంకట్ గత కొద్ది రోజుల కింద సకలేశపుర,కొడగు,మైసూరు తదితర ప్రాంతాల్లో పబ్లిక్ గా మిస్ బీహేవర్ చేసి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా శుక్రవారం హిందూపురం – యలహంక రహదారి మధ్య ఉన్న మారసంద్ర టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించాడు. టోల్ గేట్ దగ్గర బస్సు కోసం …
Read More »
sivakumar
October 5, 2019 SPORTS
836
భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన లోయర్ బ్యాక్ సమస్య కు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ కారణంగానే పాండ్య క్రికెట్ కు దూరమయ్యాడు. శనివారం పాండ్యా తన ఇంస్టాగ్రామ్ లో హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఒక పోస్ట్ చేసి “శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. హార్దిక్ పాండ్యా చివరిసారిగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ 20 సిరీస్లో పాల్గొన్నాడు, అక్కడ అతడికి …
Read More »
rameshbabu
October 5, 2019 SLIDER, TELANGANA
707
తెలంగాణ రాష్ట్ర మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ముడిమ్యాలకు సమీపంలో దామరగిద్దకు వెళ్తున్న బంటు నర్సింహులు అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. అతడు గాయపడి రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. అదే సమయంలో సొంతూరు కౌకుంట్ల నుంచి హైదరాబాద్ మహనగరానికి వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రమాద విషయాన్ని గుర్తించి తన కాన్వాయ్ ను ఆపి మరి ఆవ్యక్తిని …
Read More »
shyam
October 5, 2019 ANDHRAPRADESH, TELANGANA
738
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు శనివారం నాడు ఉదయం శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు భూపాల్ పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి దంపతుల నూతన గెస్ట్ హౌస్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »