KSR
September 4, 2019 SLIDER, TELANGANA
699
రాష్ట్ర ప్రభుత్వం ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో కొత్తగా మరో 4 ప్రధాన ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కొండగట్టు అంజనేయ స్వామి, ధర్మపురి లక్ష్మినర్సింహా స్వామి, వరంగల్ భద్రకాళీ, జూబ్లిహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ఆన్లైన్ సేవలు …
Read More »
KSR
September 4, 2019 SLIDER, TELANGANA
673
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలో తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతోపాటు కన్నెపల్లి పంపు హౌస్ ను సందర్శించడానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సందర్శించారు. తన వెంట సుమారు ఎనిమిది వేల మంది టీఆర్ఎస్ శ్రేణులతో కలసి ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో నిర్మితమైన ఇంజినీరింగ్ మహా అద్భుతం… తెలంగాణ …
Read More »
siva
September 4, 2019 BUSINESS
2,092
రిలయన్స్ జియో ఫైబర్బ్రాడ్ బ్రాండ్ సేవలను రేపు ఆవిష్కరించనున్న నేపథ్యంలో మరో బంపర్ ఆఫర్ను కూడా తన వినియోగదారులకు అందించనుంది. తాజా సమాచారం ప్రకారం కాంప్లిమెంటరీ ఆఫర్ను కూడా ప్రకటించనుంది. ప్రతి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్తో డైరెక్ట్-టు-హోమ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో ప్రతి కస్టమర్కు ఉచిత సెట్ టాప్ బాక్స్ను అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ అంచనాలపై రిలయన్స్ జియో అధికారికంగా స్పందించాల్సి వుంది. బిలియనీర్ …
Read More »
siva
September 4, 2019 CRIME
4,625
మీర్పేట్లోని సత్యం టెక్నో కిడ్స్ ప్లేస్కూల్లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించింది. 3వ తరగతి చదువుతున్న సాయితేజ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ సుజాత ఐరన్స్కేల్తో చితకబాదడంతో ఆ బాలుడి ఎడమచేయి విరిగింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు సంఘటన గురించి ఆరా తీయడానికి స్కూల్కు వెళ్లగా యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో మీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు …
Read More »
KSR
September 4, 2019 SLIDER, TELANGANA
516
రానున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపిన కేటిఆర్, స్థానిక టిఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలకు కంటోన్మెంట్ బోర్డు మరియు రక్షణ శాఖ పరిమితుల వలన మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా …
Read More »
siva
September 4, 2019 NATIONAL
853
ఓ బాణ సంచా కర్మాగారంలో సంభవించిన పేలుడులో కనీసం పది మంది మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో జరిగింది. కొద్ది సేపటి కిందట జరిగిన ఈ పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Read More »
sivakumar
September 4, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
2,165
తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి పుట్టినరోజు నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లాలోని నర్సీపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేశ్ విశాఖనగరంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ఈర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. టూవీలర్ ర్యాలీ చేపట్టాలంటే అందరూ హెల్మెట్ ధరించాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. రూల్స్ కచ్చితంగా పాటించాలని కోరారు.. …
Read More »
sivakumar
September 4, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
728
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేసిత్తు మాట్లాడారు. ఉద్ధానం కిడ్నీ బాధితులకు ఊపిరి పోసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర జేజేలు పలుకుతోంది అన్నారు.200 పడకల కిడ్నీ రీసెర్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేస్తూ రూ.50 కోట్లు కేటాయించడం దశాబ్ధాల సమస్య పట్ల ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తుంది చెప్పుకొచ్చారు. ఇకపై ఉత్తుత్తి ఊరడింపులకు …
Read More »
siva
September 4, 2019 BUSINESS
1,980
మద్యం ప్రియులకు షాక్ . వారానికి కేవలం 100 గ్రాములు అంటే దాదాపు ఐదు గ్లాసుల వైన్, 9 గ్లాస్ల బీర్ను పుచ్చుకున్నా అకాల మరణం తప్పదని మెడికల్ జర్నల్ ది లాన్సెట్ స్పష్టం చేసింది. 19 దేశాల్లోని ఆరు లక్షల మంది మందు ముచ్చట్లను పరిశీలించిన మీదట ఈ పరిశోధన వివరాలు వెల్లడయ్యాయి. మద్యాన్ని ఎక్కువగా సేవించే వారు గుండె వైఫల్యం వంటి తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ముప్పు …
Read More »
siva
September 4, 2019 ANDHRAPRADESH
846
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం టెండర్లు నవయుగ సంస్థకు ఇచ్చినవి రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రూ.3216.11 కోట్ల టెండర్ల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలానే రివర్స్ టెండరింగ్ విధానానికి కూడా మంత్రవర్గం ఆమోదం తెలిపింది. ఆశావర్కర్ల వేతనం పదివేలకు పెంచుతూ ఆమోదముద్ర ముద్ర వేసింది. మచిలీపట్నం పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. …
Read More »