rameshbabu
March 4, 2023 NATIONAL, SLIDER
691
దేశ రాజధాని మహానగరం అయిన ఢిల్లీలో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ హాజరయ్యారు. అమెరికా బయలుదేరే ముందు ఆయన ఢిల్లీలో వీధుల్లో ఆటోలో చక్కర్లు కొట్టారు. మలాసా టీని టేస్ట్ చేశారు. తనకు స్వాగతం పలికిన చిన్నారులతో కొద్దిసేపు సరదాగా గడిపారు. ముంబయి, కోల్కతా, హైదరాబాద్, చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయాల సిబ్బందిని, వారి కుటుంబాలను కలిశారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా …
Read More »
rameshbabu
March 4, 2023 SLIDER, TELANGANA
342
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఎన్జీవో నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. వాటితో పాటుగా అంగన్వాడి టీచర్స్ అసోసియేషన్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్లను కూడా మంత్రి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి …
Read More »
rameshbabu
March 4, 2023 SLIDER, TELANGANA
271
తెలంగాణ రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే సమయంలో పొరపాట్లు చేసిన అభ్యర్థులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు మరో ఛాన్స్ ఇచ్చింది. నేడు ఉదయం 10 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఎడిటింగ్ కు ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. పూర్తి వివరాలకు www.mhsrb.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
Read More »
rameshbabu
March 4, 2023 SLIDER, TELANGANA
254
తెలంగాణలో కలలుగన్న ప్రగతి సాధ్యమవుతోందన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ పనులను పరిశీలించిన ఆమె త్వరలోనే ఐటీ హబు ప్రారంభిస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఐటీ హబ్ ఏర్పాటుతో 750 మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు.
Read More »
rameshbabu
March 4, 2023 SLIDER, TELANGANA
281
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బీజేపీ గవర్నర్లను రిమోట్ తో ఆపరేట్ చేస్తూ బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇబ్బంది పెడుతోంది. న్యూట్రల్ గా ఉండాల్సిన గవర్నర్.. చేయాల్సిన పనులు చేయకుండా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. బిల్లులను నొక్కిపెట్టడానికి వారికి హక్కు లేదు. దేశంలో గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా …
Read More »
rameshbabu
March 4, 2023 SLIDER, TELANGANA
233
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఆధారాలుంటే తనను అరెస్టు చేయించాలని బీజేపీకి తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ‘లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో అనే విషయం వారికే తెలియదు. బీజేపీ అసలు టార్గెట్ ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే ముందుగా మా …
Read More »
rameshbabu
March 4, 2023 SLIDER, TELANGANA
362
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్లోని కార్లు వరుసగా వెళ్తున్నరు. ఈ క్రమంలో ఓవర్స్పీడ్ తో పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. పలువులు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Read More »
rameshbabu
March 4, 2023 ANDHRAPRADESH, SLIDER
522
ఏపీ అధికార వైసీపీ అధినేత .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో విశాఖలో గత రెండ్రోజులుగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మొత్తం 352 ఎంవోయూలు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ఈ MOUలతో కౌ13.56 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 6.32 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తాం. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేలా ప్రభుత్వ సహకారం అందిస్తాం. త్వరితగతిన పరిశ్రమల స్థాపనకు …
Read More »
rameshbabu
March 4, 2023 ANDHRAPRADESH, SLIDER
438
ఏపీ అధికార వైసీపీ అధినేత .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను విజయవంతం చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 14 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు ధన్యవాదాలు. మూడేళ్లుగా ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోంది. పెట్టుబడులకు రాష్ట్రాన్ని ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాం. GISలో 15 కీలక రంగాలపై ఫలవంతమైన చర్చలు …
Read More »
rameshbabu
March 4, 2023 ANDHRAPRADESH, SLIDER
499
ఏపీ అధికార వైసీపీ అధినేత .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పై ఉన్న నమ్మకంతోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. వైజాగ్ కేంద్రంగా జరుగుతున్న సమ్మిట్ లో వచ్చిన ఈ ప్రతిపాదనలన్నీ 100% అమల్లోకి వస్తాయని అన్నారు ఆర్కే రోజా. పర్యాటక రంగంలో రూ.22వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కు ఒప్పందాలు జరిగాయని చెప్పారు. తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, విశాఖలో …
Read More »