bhaskar
July 11, 2018 MOVIES
1,353
టాలీవుడ్లో శ్రీరెడ్డిని వాడుకున్నట్టే నన్ను కూడా వాడుకున్నారు. పొట్ట కూటి కోసం సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు చేయమన్న(చేయకూడని) పనులను చేశాను. అయినా, సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందామని అనుకున్న నాకు ఎవరూ సపోర్టు చేసింది లేదు. ఇక చేసేది లేక.. మూడు పూట్లా అన్నం కోసం ఫోర్న్ వీడియోలు తీయాల్సి వచ్చింది. ఈ వీడియోలతో నా పరువేమీ పోలేదు.. సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు చేసిన మోసంతో …
Read More »
siva
July 11, 2018 ANDHRAPRADESH
910
‘నాలుగేళ్ల ప్రజావ్యతిరేక పాలన గురించి ధైరంగా ప్రజలకు వివరిస్తుండగా పరువుపోతుందన్న బాధతో మైక్ కట్ చేసిన మీ నాన్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడుగు ఎమ్మెల్యే ఐజయ్య అంటే ఎవరో చెబుతారు’ అని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్కుమార్రెడ్డి మంత్రి లోకేష్కు హితవు పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరుకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే …
Read More »
rameshbabu
July 11, 2018 ANDHRAPRADESH, EDITORIAL, POLITICS
1,309
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి చెందిన నేతలకంటే..కార్యకర్తల కంటే సర్వేలను..తన అస్థాన మీడియాను నమ్ముతాడంటే అతిశ్యయోక్తి కాదేమో.అంతగా ఆయన సర్వేలను ,పచ్చ మీడియాను నమ్ముతారు..తాజాగా తన ఆస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వే బాబు గుండెల్లో రైళ్ళను పరుగెట్టిస్తుంది.గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన,బీజేపీ పార్టీలతో కూటమీగా ఏర్పడి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ …
Read More »
bhaskar
July 11, 2018 Uncategorized
776
ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న.. ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యల పరిష్కరించడమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో తాము కూడా అంటూ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. గత సార్వత్రిక …
Read More »
rameshbabu
July 11, 2018 ANDHRAPRADESH, SLIDER
945
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది..ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.అప్పటి ఉమ్మడి ఏపీ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా పని చేసిన మానుగుంట మహీదర్ రెడ్డి వైసీపీలో చేరారు.ప్రస్తుతం తూర్పు గొదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి …
Read More »
bhaskar
July 11, 2018 MOVIES
762
టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్రతీ నాయకుడి పాత్రల్లో కూడా ఒదిగిపోగలను అని నిరూపించుకున్న కథా నాయకుల్లో గోపీచంద్ ఒకరు. తొలి వలపు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ జయం, నిజం చిత్రాల్లో తనలోని విలనిజం చూపించి సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే, 25 ఏళ్ల క్రితమే టాలీవుడ్కు పరిచయమైన గోపీచంద్ను ఇటీవల కాలంలో వరుస ప్లాపులు వెంటాడుతున్నాయి. గౌతమ్ సౌఖ్యం, జిల్, నంద, …
Read More »
bhaskar
July 11, 2018 MOVIES
1,455
సోనాలి బింద్రే. ఒకప్పుడు బాలీవుడ్తోపాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా దేశంలోని సినీ ఇండస్ట్రీల్లోనూ నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్ను సొంతం చేసుకుంది. అయితే, ప్రస్తుతం సోనాలి బింద్రే క్యాన్స్ వ్యాధి భారినపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాలోని ఓ ప్రముఖ వైద్యశాలలో సోనాలి బింద్రే క్యాన్సర్కు చికిత్స పొందుతోంది. అయితే, సోనాలి బింద్రే ఫ్యామిలీ సమేతంగా అమెరికా వెళ్లినట్టు సమాచారం. సోనాలి బింద్రేకు క్యాన్సర్ అని తెలిసి …
Read More »
bhaskar
July 11, 2018 MOVIES
819
టాలీవుడ్ సెన్షేషన్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా తెరకెక్కించబోతోన్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు నటరుద్రుడు ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కలిసి నటించబోతున్నారు. టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలియజేసిన బాహుబలి చిత్రానికి క్రేజ్ను తీసుకొచ్చినట్టే.. ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టాడు రాజమౌళి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్జోహార్ను …
Read More »
KSR
July 10, 2018 POLITICS, SLIDER, TELANGANA
750
నల్లగొండ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు.జిల్లాలోని నకిరేకల్లో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు .ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో నకిరేకల్ పట్టణానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. …
Read More »
KSR
July 10, 2018 SLIDER, TELANGANA
947
జంటనగరాల్లో బోనాలు వేడుకలు సజావుగా జరిపేల ఏర్పాట్లు జరుపుతున్నామని, అధికారులు, నిర్వాహకులు సమన్వయంగా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో బోనాలు ఏర్పాట్ల పై మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. నియోజకవర్గం పరిధిలోని 160 మందికి పైగా ఆలయాల నిర్వాహకులు, కార్పోరేటర్లు , అన్ని విభాగాల అధికారులు నామాలగుండు లో జరిగిన ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ..జూలై 29వ …
Read More »