Classic Layout

సీఎం చంద్ర‌బాబు నుంచి ప్రాణహాని..!

టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావునే చంపాడు.. ఆయ‌న ముందు నేనెంత‌, సీఎం చంద్ర‌బాబు న‌న్ను కూడా ఎప్పుడు చంపుతాడో తెలీదు. నాకు చంద్ర‌బాబు నుంచి ప్రాణ‌హాని ఉందంటూ టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also:మీ పని కావాలంటే రూ.10,000-25వేలు కమీషన్ ఇవ్వాల్సిందే-టీడీపీ ఎమ్మెల్సీ..! కాగా, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. …

Read More »

సుదీర్‌బాబు న‌టించిన‌ “నన్నుదోచుకుందువ‌టే” చిత్రం మెద‌టి లుక్‌

స‌మ్మెహ‌నం లాంటి మంచి విజయం తో మంచి దూకుడుమీద వున్న హీరో సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో టాలెంట్‌డ్ ద‌ర్శ‌కుడు ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువ‌టే .. ఈ చిత్రం విభిన్నమైన కోణంలో, కొత్త‌ స్క్రీన్ ప్లేతో, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథతో, మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. నభ నతేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ …

Read More »

మీ పని కావాలంటే రూ.10,000-25వేలు కమీషన్ ఇవ్వాల్సిందే-టీడీపీ ఎమ్మెల్సీ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కుండబద్దలు కొట్టినట్లు గత నాలుగు ఏళ్ళుగా జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి చెప్పేశారు. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అల్లుడు,ఎమ్మెల్సీ అయిన దీపక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ పార్టీ నాయకత్వంలో లోపం కనిపిస్తుంది. see also:వైసీపీలోకి టీడీపీ కాపు నేత‌..! రాష్ట్రంలో ప్రతిచోట ఇల్లు కావాలన్నా..పెన్షన్ కావాలన్నా..సబ్సిడీ కావాలన్నా అఖరికీ ప్రభుత్వం అమలు …

Read More »

వైసీపీలోకి టీడీపీ కాపు నేత‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 201వ రోజుకు చేరుకున్న విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు …

Read More »

వైఎస్సార్ బయోపిక్‌లో..యాంకర్ అనసూయ..కర్నూల్ జిల్లాలో ఆ పాత్ర

యాంకర్ అనసూయ పాపులారిటీ ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే అనసూయ తరచూ సెక్సీ ఫోటో షూట్లతో అభిమానులకు కనువిందు చేస్తుంటాది. అంతేకాదు ఇటీవలే రంగస్థలం సినిమాతో వెండితెరపై పాపులర్ అయింది. దీంతో ఆమెకు వెండితెరపై వరుస అవకాశాలు వరిస్తున్నాయి. see also:ఇక మేట‌ర్ లేద‌నుకోవాల్సిందే.. భ‌య్యా..! తాజాగా మరో అవకాశం అనసూయకు కలిసొచ్చింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత …

Read More »

స్వంత ఖర్చులతో పెళ్లి చేయిస్తా..ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి

రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో ఇటీవల ట్రాక్టరు బోల్తా పడి 15 మంది చనిపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి 2 లక్షల రూపాయలను ఇవాళ అందజేశారు. అలాగే చదువుకునే విద్యార్థులకు పీజీ వరకు ఉచిత విద్య అధించడం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు త్వరలోనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat