bhaskar
May 31, 2018 ANDHRAPRADESH, POLITICS
714
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 175 రోజులు 2200 కిలోమీటర్ల పై చిలుకు పాదయాత్ర …
Read More »
bhaskar
May 31, 2018 ANDHRAPRADESH, POLITICS
773
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారంతో 175 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న జగన్.. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో …
Read More »
KSR
May 31, 2018 MOVIES, SLIDER
875
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం ఇంకా విజయవంతంతో దుసుకేల్లుతుంది. ఈ చిత్రాన్ని పలు రాష్ట్రాలలోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.అయితే ప్రిన్స్ కి తమిళంలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దానిని దృష్టిలో పెట్టుకొని సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ రోజు భరత్ అనే …
Read More »
KSR
May 31, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
786
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత 175 రోజులనుండి ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.మండుటెండను సైతం లేక్కచేయకుండ జగన్ ఇప్పటివరకు 2200 కిలోమీటర్ల నడిచారు.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో కొనసాగుతుంది.అయితే గత రెండు రోజులనుండి జగన్ స్వల్ప అస్వస్థతకు గురవుతున్నారు.ఆయన జలుబు, జ్వరం, తలనొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు. తీవ్ర …
Read More »
KSR
May 31, 2018 TELANGANA
760
జూన్ ఒకటోతారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోనున్నా యి. వేసవి సెలవులు ముగియనుండ టం తో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ బుధవారం తెలిపింది.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో రాష్ట్రావతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనునట్లు వారు తెలిపారు.అయితే ఇంకో వరం రోజులు పాటు తీవ్రంగా ఎండలు ఉండే అవకాశం ఉండటంతో..ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తి మేరకు జూన్ …
Read More »
KSR
May 31, 2018 TELANGANA
658
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. విశిష్టసేవ విభాగంలో మిమిక్రీ కళాకారుడు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్, 1969 తెలంగాణ ఉద్యమకారుడు ఆదిరాజు వెంకటేశ్వరరావుకు అవార్డు ప్రకటించింది. సాహిత్యంలో డాక్టర్ కందుకూరి శ్రీరాములు, ఆడెపు లక్ష్మీపతి, వసంతరావు దేశ్ పాండే, ప్రొఫెసర్ మహ్మద్ అలీ అసర్ ను ఎంపిక చేసింది. శాస్త్రీయ సంగీతంలో నిహాల్, శాస్ర్తీయ నృత్యంలో డాక్టర్ పద్మజారెడ్డి, …
Read More »
KSR
May 30, 2018 NATIONAL, POLITICS, SLIDER
840
పెట్రోల్ ధర ఒక్క పైసా తగ్గించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు.ఈ మేరకు అయన ప్రధాని మోడీకి ఓ ట్వీట్ చేశారు.గత కొన్ని రోజుల నుండి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఈ రోజు ఉపశమనం లభించిందని వాహనదారులు అనుకున్నంత సేపు కూడా వారి ఆనందం నిలవలేదు . మొదట పెట్రోల్పై లీటరుకు రూ.60పైసలు తగ్గించినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం కొద్ది సేపటికే క్లరికల్ …
Read More »
rameshbabu
May 30, 2018 SLIDER, TELANGANA
909
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనునిత్యం రైతుల కోసం ఆరాటపడుతున్నారు. వ్యవసాయం బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది అని భావిస్తున్నారు. అందుకే ప్రతి నీటిబొట్టును వినియోగించుకొని ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం మంచి పంట పండి రైతుల కళ్ళలో సంతోషం చూస్తున్నాం. పండిన పంటకు మంచి ధర అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం . 3308 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఈ సీజన్లో 35 లక్షల …
Read More »
KSR
May 30, 2018 ANDHRAPRADESH, SLIDER
2,004
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చిహ్నాలు నిర్ణయించినా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిహ్నాలే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండగా, దాని స్థానంలో ప్రస్తుతం రామచిలుకను గుర్తించారు.రాష్ట్ర వృక్షంగా వేప చెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పక్షిగా రామచిలుక, రాష్ట్ర పుష్పంగా మల్లె పువ్వును గుర్తిస్తూ …
Read More »
KSR
May 30, 2018 NATIONAL, SLIDER
1,018
లక్షల లక్షల రూపాయలు పెట్టి.. పెద్ద పెద్ద కార్పోరేట్ స్కూల్లో చదివిన విద్యార్ధులే కాదు..ప్రభుత్వ స్కూల్లో చదివిన విద్యార్ధులు కూడా మంచి మంచి ర్యాంకులు సాధిస్తున్నారు.ఇప్పటికే కొంతమంది విద్యార్ధులు తమ ప్రతిభను చాటుగా..తాజాగా ఓ ఆటో డ్రైవర్ కూతురు పదో తరగతి ఫలితాల్లో తన సత్తా చాటింది.ఈ రోజు గుజరాత్ సెకండరీ, హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్(GSHSEB) విడుదల చేసిన SSC ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్లో చదివిన ఓ ఆటో …
Read More »