siva
May 29, 2018 CRIME, TELANGANA
1,030
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం మానకొండూరు మండలం చెంజర్ల వద్ద లారీ-ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జుయిపోయింది. 40 మంది ప్రయాణికులతో కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. బస్సులో చిక్కుకున్న …
Read More »
siva
May 29, 2018 ANDHRAPRADESH
899
ఏపీలో అప్పుడే ఎన్నికల హడావీడి మొదలైయ్యింది. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రదాన పక్షం లో ఉన్న వైసీపీ , మరోపక్క గత నాలుగు సంవత్సరాలనుండి టీడీపీతో స్నేహంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని పక్క ప్లాన్ చేసుకొంటున్నారు. అయితే ఎక్కువగా వైసీపీ వైపు గాలీ వీస్తుంది. టీడీపీ పై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత..పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో టీడీపీకి …
Read More »
bhaskar
May 29, 2018 ANDHRAPRADESH, POLITICS
895
2014లో అతి తెలివితో రాష్ట్ర విభజన చేసి తెలంగాణలో తెరాస సహకారంతో, ఆంధ్రప్రదేశ్లో వైకాపాను లొంగదీసుకుని రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావొచ్చు అని మెరుపు కలలు కని బొక్కబోర్లాపడ్డ కాంగ్రెస్ తెలంగాణలో ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. అధికారం సంగతి సరే కనీసం డిపాజిట్ తెచ్చుకునేంత బలం కూడా లేదు. కాంగ్రెస్లో మిగిలింది చిరంజీవి కాక, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి. అందులోను …
Read More »
KSR
May 28, 2018 NATIONAL, POLITICS, SLIDER, TELANGANA
913
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనపై మరోమారు విపక్షాలు తమ అక్కసును వెళ్లగక్కాయి. అదే సమయంలో మరోమారు కొన్ని మీడియాలు దుష్ప్రచారం మొదలుపెట్టాయి. అయితే అసలు నిజాలు వేరేనని పలు వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7జోన్లు, 2మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కేంద్ర …
Read More »
siva
May 28, 2018 BUSINESS
1,937
గత కొద్ది రోజులుగా పడుతూ లేస్తూ వస్తున్న బంగారం ధర సోమవారం భారీగా తగ్గింది. భారతీయ విపణిలో పది గ్రాములు పసిడి రూ.405 తగ్గడం ద్వారా రూ.32వేల దిగువకు పడిపోయింది. సోమవారం నాటి బులియన్ ట్రేడింగ్లో స్వచ్ఛమైన 10గ్రాముల పసిడి రూ.31,965కు చేరింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు లేకపోవడం, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ కొరవడటం వల్లే పసిడి ధర తగ్గిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క …
Read More »
rameshbabu
May 28, 2018 SLIDER, TELANGANA
929
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.తనని నమ్ముకున్నవారు ..ఓట్లేసి గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉన్నారనే తెలిస్తే క్షణాల్లో అక్కడ ప్రత్యేక్షమై సమస్యలను పరిష్కరించి వారి కళ్ళల్లో చిరునవ్వును చూస్తారు మంత్రి హరీష్ .తాజాగా రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఏబీఎన్ (ఆంధ్రజ్యోతి)డెస్క్ లో సబ్ ఎడిటర్ గా శ్రీనివాస్ పని చేస్తున్నారు . అయితే అతని సతీమణి …
Read More »
KSR
May 28, 2018 POLITICS, SLIDER, TELANGANA
838
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని, తన కుట్రలు, వక్రబుద్ధిని బయటపెట్టే వారిపై కత్తిగట్టే చంద్రబాబు మరోమారు అదే తరహాలో ఓ కీలక ప్రకటన చేశారు. తన కుట్రలను బయటపెట్టినందుకు, అక్రమాలకు వెల్లడించినందుకు టీడీపీ సీనియర్ నేత, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుపై వేటు వేశారు.టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద …
Read More »
siva
May 28, 2018 ANDHRAPRADESH
997
తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ రోడ్డు ప్రమాదంలో సోమవారం గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నగరంలో జరుగుతున్న టీడీపీ మహానాడు కోసం ఎమ్మెల్యే సుగుణమ్మ విజయవాడ వచ్చారు. మరోవైపు ఈ ప్రమాదంపై పలువురు టీడీపీ నేతలు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి …
Read More »
bhaskar
May 28, 2018 ANDHRAPRADESH, POLITICS
837
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలన హయాంలో నేటి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డాడని, ఆ క్రమంలోనే ఈడీ, సీబీఐ శాఖలు వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తులపై వందల కొంద్దీ కేసులు పెట్టాయని, ఆ కేసుల్లో వైఎస్ జగన్కు తడిసిపోవడం ఖాయమంటూ ఎద్దేవ చేశారు ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్విడ్ ప్రోక్రో పద్ధతిలో కేసుల …
Read More »
bhaskar
May 28, 2018 MOVIES
798
అజ్ఞాతవాసి కంటే ముందే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఓ మంచి కథను రెడీ చేశాడు. అదే కోబలి కథ. ఇది విప్లవ సాహిత్యం ఆధారంగా రాశారని, పవన్కు విపరీతంగా నచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని పరిస్థితుల కారణంగా అది సాధ్యం ఆలేదు. దీంతో ఆ సినిమా మరుగున పడింది. తాజాగా లీకైన విషయం ఏమిటంటే..! పవన్ కల్యాణ్ కోసం …
Read More »