KSR
May 17, 2018 SLIDER, TELANGANA
619
తెలంగాణ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ప్రతినిధులతో చర్చల అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ..ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నేతలతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కలిసి వారి సమస్యలు, పీఆర్సీ నియామకంపై సమగ్రంగా చర్చించాం. తెలంగాణలో రెవెన్యూ …
Read More »
KSR
May 17, 2018 NATIONAL, POLITICS, SLIDER
850
కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వెలువడిన విషయం తెలిసిందే.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేపీసీసీ కార్యాలయంలో జాతీయ నేతలు, పార్టీ ఎమ్మెల్యేల సమక్షంలో కంటతడి పెట్టారు. నిన్న (బుధవారం ) కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భేటీలో పలువురు సీనియర్లు సిద్దరామయ్యపై విమర్శలు చేశారు . ఓటమికి సిద్దరామయ్యనే బాధ్యుడని వారు ఆరోపించారు. నొచ్చుకున్న సిద్దరామయ్య కంటతడి పెట్టారు. పార్టీని మరోసారి అధికారంలోకి …
Read More »
KSR
May 17, 2018 NATIONAL, POLITICS, SLIDER
769
కర్ణాటక రాజకీయ సస్పెన్స్కు తాత్కాలికంగా తెరపడింది. బుధవారం చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ పక్షనేత యడ్యూరప్పను గవర్నర్ వజూభాయ్ వాలా ఆహ్వానించారు.దీంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ రోజు ఉదయం 9:30 గంటలకు రాజ్భవన్ ప్రాంగణంలోనే యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తదితర …
Read More »
KSR
May 17, 2018 TELANGANA
746
ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజినీర్ల, ఉద్యోగుల విశేష కృషి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమస్యలపై సీఎం కేసీఆర్ మంత్రి వర్గ ఉపసంఘంతో ప్రగతి భవన్లో చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెవెన్యూ పెరుగుదల అద్భుతంగా ఉందన్నారు. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించిందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామన్న సీఎం .. ఉద్యోగుల శ్రమతోనే ప్రభుత్వ పథకాలు …
Read More »
KSR
May 16, 2018 ANDHRAPRADESH, BHAKTHI, SLIDER
2,107
ఏపీ లోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. అర్చకులు వయసు 65 దాటితో వారిని విధుల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ రోజు టీటీడీ పాలకమండలి సమావేశమైంది. వయసుపైబడిన అర్చకులు రిటైర్ కావాలని, వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతో పాటు నరసింహ దీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులు వెంటనే రిటైర్ …
Read More »
rameshbabu
May 16, 2018 SLIDER, TELANGANA
910
ఉప్పల్ నియోజకవర్గంలో ని హబ్సిగూడ డివిజన్ వెంకటరెడ్డి నగర్ లోని విశ్వకర్మ కులస్తులు ఏ. వెంకటేశ్వర చారి రేఖ దంపతుల నివాసంలో గ్రేటర్ హైద్రాబాద్ ఎం.బి.సి నాయకులు వజ్రోజు రవీంద్ర చారి గారు నిర్వహించిన చాయ్ పే ములాఖత్ కార్యక్రమంలో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.తాడూరి శ్రీనివాస్ గారు స్థానికులతో చాయ్ తాగుతూ కాసేపు సరదాగా ముచ్చటించారు. వారు మాట్లాడుతూ చాయ్ …
Read More »
siva
May 16, 2018 BUSINESS
1,935
బంగారం ప్రియులకు శుభవార్త. బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ బాగా తగ్గిపోవడంతో బంగారం ధర భారీగా పడిపోయింది. ఒక్కరోజే రూ.430 తగ్గిపోయింది. నేటి మార్కెట్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.430 తగ్గి రూ.32,020గా ఉంది. మరోవైపు, వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కేజీ వెండి ధర రూ.250 తగ్గి …
Read More »
rameshbabu
May 16, 2018 ANDHRAPRADESH, SLIDER
921
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద హత్య యత్నం కేసు నమోదు కానున్నదా ..?. అయితే నారా చంద్రబాబు నాయుడు మీద ఈ హత్యాయత్నం కేసు నమోదు అవ్వడం ఎటువంటి పరిణామాలకు దారిస్తుందో ..ఎందుకు పెట్టాలో చెబుతున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. నిన్న మంగళవారం పశ్చమ గోదావరి ,తూర్పు గోదావరి జిల్లాల మధ్య …
Read More »
bhaskar
May 16, 2018 ANDHRAPRADESH, POLITICS
1,022
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. ఏపీ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చి మ గోదావరి జిల్లాలో మరో చరిత్ర సృష్టించింది. ప్రజా సంకల్ప యాత్ర 2వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ జగన్కు పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు పూలతో ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. …
Read More »
KSR
May 16, 2018 SLIDER, TELANGANA
903
దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు ఆలోచించని విధంగా రైతును రాజు చేయలని సిఎం కేసిఆర్ నిరంతరం ఆలోచించి విప్లవాత్మకమైన పథకాలు అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీలు ఏనాడైనా రైతు గురించి ఇలా ఆలోచించారా? అని ప్రశ్నించారు. రైతు బంధు కార్యక్రమంలో భాగంగా వడ్లకొండ గ్రామం, జనగామాలో నేడు రైతులకు పాస్ బుక్కులు, చెక్కులను …
Read More »