siva
May 8, 2018 MOVIES
1,323
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్పై సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా మరిన్ని హాట్ కామెంట్స్ చేసింది. పలువురి మీద సంచలన కామెంట్తో శ్రీరెడ్డి కలకలం రేపుతున్నది. కొద్దిరోజులు మౌనం వహించిన ఆమె తాజాగా మరోసారి సినీ ప్రముఖులపై గురిపెట్టింది. నిర్మాత సురేష్బాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇటీవల శ్రీ రెడ్డి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పై సంచలన ఆరోపణలు చెయ్యడమే కాకుండా అభిరామ్ తో దిగిన ఫోటోలను లీక్ …
Read More »
KSR
May 8, 2018 SLIDER, TELANGANA
1,210
ఒక్క వాట్సాప్ మెసేజ్ అతని ప్రాణాన్ని కాపాడింది.. ట్విట్టర్ వేదికగా సాయం చేయడంలో ముందుండే టీఆర్ఎస్ పార్టీ యువనేత,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ఓ కండక్టర్ శస్త్రచికిత్స కోసం సహాయమందించి మంత్రి కేటీఆర్ ఆపద్బాంధవుడయ్యారు. వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ విజయవంతమయ్యేలా చూశారు. రాజన్న సిరిసిల్లలోని వెంకంపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్ బెరుగు రమేశ్ శనివారం హైబీపీతో నరాలు తెగి కోమాలో వెళ్లాడు. ఆయనను …
Read More »
KSR
May 8, 2018 SLIDER, TELANGANA
1,187
భారతీయ యానిమేషన్ రంగంలో సంచలనం సృష్టించిన ‘చోటా భీమ్’ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నోవాటెల్లో ఏర్పాటు చేసిన దశాబ్ధి వేడుకల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నేను చోటా భీమ్ అభిమానిని. నాకు అందులోని పాత్రలన్నీ బాగా నచ్చాయి’ అన్నారు. గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సృష్టించిన చోటా భీమ్ ప్రోగాం పిల్లల్నే కాకుండా కుటుంభాన్నంతా …
Read More »
KSR
May 8, 2018 TELANGANA
794
కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా ఇంజనీరింగ్ మార్వెల్ అవుతుంది అన్నారు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్ జనరల్ నిషీత్ సక్సెనా.ఈ భారీ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారన్న దానిపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని, మిగతా రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయని సక్సేనా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు, పనులు కొనసాగుతున్న తీరుపై అరణ్య భవన్ లో అటవీ, సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో సక్సేనా సమీక్షా …
Read More »
KSR
May 7, 2018 TELANGANA
791
తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయింది. మరో కీలక ముందుడుగు పడింది. ఎయిమ్స్ ఏర్పాటు, స్థల పరీశీలన కోసం కేంద్రం ఓ కమిటీని నియమించింది. త్వరలోనే ఆ కమిటీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు కేంద్రం రాష్ట్రానికి పంపిన లేఖలో పేర్కొంది. సీఎం కేసీఆర్ దిశా నిర్దేశనం, రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ లో చేసిన ప్రయత్నాల ఫలితంగా తెలంగాణ వచ్చిన ఎయిమ్స్ ఏర్పాటు ప్రక్రియ వేగంగా నడుస్తున్నది. కొద్ది రోజుల …
Read More »
KSR
May 7, 2018 POLITICS, SLIDER, TELANGANA
1,061
ఏపీ ముఖ్యమంత్రి,టిడీ పీ అధినేత నారా చంద్రబాబు ఓటుకు నోటు కేసు.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.అయితే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యి.. విచారణ జరుగుతున్న ఏసీబీ కేసుల పురోగతిని సమీక్షించారు .ఈ సమీక్షలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబుకి సంబంధించిన ఓటుకు నోటు కేసు వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. రికార్డ్ అయిన వాయిస్ పై …
Read More »
KSR
May 7, 2018 SLIDER, TELANGANA
1,254
నల్లగొండ దశ తిరిగిపోయే నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖా మంత్రి కే తారక రామారావు. నల్గొండ పట్టణాభి వృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్ మరియు యస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ,నల్గొండ నియోజకవర్గ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డిల అభ్యర్థన మేరకు స్పందించి నిధుల విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్లో నల్లగొండ పట్టాణాభివృద్దిపై మంత్రులు కేటీఅర్,జగదీష్ రెడ్డి …
Read More »
KSR
May 7, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER, TELANGANA
945
ఇప్పటికే చిక్కి శల్యమై..భవిష్యత్ మృగ్యమై పోయిన తెలంగాణ టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో కోరుట్ల టీడీపీ ఇంచార్జి సాంబారి ప్రభాకర్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. వారందరికి ఎంపీ కవిత గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత …
Read More »
KSR
May 7, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
939
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులో కొత్త టెన్షన్ మొదలైందా? తన అవినీతి బయటపడుతుందని ఆయనలో ఆవేదన మొదలయిందా?అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో పేర్కొన్న … ‘జనాకర్షక పథకాలపై సమీక్ష’ అనే అంశం అభ్యంతరకరమని ఏపీ సీఎం ప్రధాని …
Read More »
KSR
May 7, 2018 TELANGANA
631
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుతో విపక్షాలు విలవిలలాడిపోతున్నాయని రాష్ట్ర విద్యుత్ మరియు యస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆసరా ఫించన్లనుండి కళ్యాణలక్ష్మి,కేసీఆర్ కిట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలతో రాష్ట్రంలో ఉనికి లేకుండా పోయిన విపక్షాలకు ఈ నెల నుండి అమలులోకి రానున్న వ్యవసాయానికి పెట్టుబడి పధకం (రైతుబంధు )తో …
Read More »