siva
March 8, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,115
ప్రత్యేక హోదాపై గురువారం సాయంత్రం అరుణ్ జైట్లీ ప్రకటన.. ఆ ప్రకటనపై చంద్రబాబు స్పందన నేపథ్యంలో ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా సంతరావురులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఈ మీడియా సమావేశం ప్రారంభంలో ఆయన మీడియా ప్రతినిధులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతినిధులు కూడా తన ప్రెస్మీట్కు రావడంపై జగన్ అభ్యంతరం తెలిపారు. see also..బిగ్ బ్రేకింగ్: జగన్పై ఈడీ ఉత్తర్వులను కొట్టేసిన …
Read More »
bhaskar
March 8, 2018 ANDHRAPRADESH, POLITICS
1,481
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మైండ్ బ్లాక్ అయ్యేలా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాగా, బుధవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, మీడియా సమావేశం పెట్టి మరీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పగా.. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను సమర్ధిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా …
Read More »
bhaskar
March 8, 2018 ANDHRAPRADESH, POLITICS
3,108
బిగ్ బ్రేకింగ్: జగన్పై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్) ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!! అవును, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తులకు సంబంధించి ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టేసింది. అయితే, జగన్పై గత ప్రభుత్వాలు కక్షకట్టి మరీ అక్రమంగా పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతున్న విషయం తెలిసిందే. ఇలా వైఎస్ జగన్పై ఒక్కొక్కటిగా వైఎస్ జగన్పై ఉన్న …
Read More »
KSR
March 7, 2018 TELANGANA
1,277
మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే ఏ సమాజం అయినా సంపూర్ణంగా పురోగమిస్తుందన్నారు . మహిళలు సాధికారత సాధించడం కోసం యావత్ సమాజం అండగా నిలవాలని సూచించారు .మహిళల అభ్యున్నతి, స్వేచ్ఛ, భద్రత,ప్రోత్సాహం కల్పించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు.
Read More »
KSR
March 7, 2018 ANDHRAPRADESH, POLITICS
665
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకహోదా ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సి ప్రయోజనాలతోపాటు హోదా విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇవాల దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో గంటసేపు మాట్లాడారు .అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేశారు. GST రాబడి కేంద్ర, రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుందని అన్నారు. తగినంత రాబడి లేకపోవడం …
Read More »
KSR
March 7, 2018 TELANGANA
679
కాంగ్రెస్ నాయకుల బస్ యాత్ర కాస్త తుస్ యాత్రగా మారిందని, అందుకే అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల మద్య ఐకమత్యం లేదు, వారికి ప్రజల నుండి స్పందన లేదని ఎద్దేవా చేశారు. ఈరోజు నిజామాబాద్ లో మీడియా సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు తప్ప, సామాన్య ప్రజలకు మీ బస్ యాత్ర …
Read More »
KSR
March 7, 2018 Uncategorized
582
కుంటాల జలపాతం తెలంగాణ పర్యాటక రంగానికే తలమానికం అని, అయితే అక్కడకు విహారం కోసం వచ్చే యువతీ, యువకులు ప్రమాదాల బారిన పడి చనిపోవటం చాలా బాధాకరం అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు . కుంటాల వాటర్ ఫాల్స్ దగ్గర పర్యాటకుల కోసం కనీస వసతి సౌకర్యాలు, వచ్చే సందర్శకులు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అరణ్య భవన్ లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. …
Read More »
KSR
March 7, 2018 TELANGANA
591
కాళేశ్వరం ప్రాజెక్టును కాళేశ్వరంతో అనుసంధానం చేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.దీంతో రెండు పంటలు సాగవుతాయని చెప్పారు.నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల చారిత్రక శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు ఆధునీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.వచ్చే ఖరీఫ్ లో 5,100 ఎకరాలను సాగులోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆయన బుధవారం శనిగరం దగ్గర విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతుల …
Read More »
siva
March 7, 2018 SPORTS
1,220
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసినా జహాన్ మరోసారి బాంబు పేల్చారు. తన భర్తతో వైవాహిక బంధాన్ని తెంచుకోబోనని, అతడిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని అన్నారు. అతడిని మార్చేందుకు చాలా ప్రయత్నించానని ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. తనను చిత్రహింసలకు గురిచేశాడని, భార్యగా ఏనాడు చూడలేదని వాపోయారు. అతడో శృంగార పురుషుడని ఘాటుగా వ్యాఖ్యానించారు. see also..20 ఏళ్లుగా టీడీపీలో ఉన్న నేతలు వైఎస్ జగన్ సమక్షంలో …
Read More »
KSR
March 7, 2018 SLIDER, TELANGANA
836
70 ఏండ్ల సంది ఈ శనిగరం చెరువును పట్టించుకున్న పాపాన పోలే సారూ., ఇయ్యాల నువ్వొచ్చినవ్ సారూ అని నీళ్ల మంత్రి హరీశ్ రావుతో శనిగరం మధ్య తరహా ప్రాజెక్టు చెరువు సందర్శనలో ఆ గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు వీరయ్య కాసేపు చర్చించారు. నువ్వు వచ్చుడు మొదలైన తర్వతే.. చెరువు మంచిగ అయితందని తనదైన శైలిలో వివరించారు. – వచ్చే వాన కాలం నాటికి చెరువులు ఎండటం …
Read More »