bhaskar
February 27, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,066
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులు, పేదలపై మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై చిన్నచూపు ఉన్న విషయం ఇది వరకే రుజువైన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తన గత తొమ్మిదేళ్ల పదవీ కాలంలో రైతులపై, పేదలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అనేకం. అయితే, 2014 ఎన్నికల్లో అమలుకాని ప్రజాకర్షక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే. see …
Read More »
rameshbabu
February 27, 2018 BUSINESS, SLIDER
2,040
యావత్తు దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్కాం పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభ కోణం.తాజాగా ఈ బ్యాంకు కుంభ కోణం గురించి ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది.అందులో భాగంగా ఇప్పటివరకు అనుకుంటున్నా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల స్కాం తో పాటుగా ఏకంగా పదమూడు వందల కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగాయి అని తాజాగా ప్రకటించింది. See Also:నటి శ్రీదేవికి గుండెపోటు కాదు.. రూ.50 కోట్లు కోసం …
Read More »
bhaskar
February 27, 2018 MOVIES
1,310
అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరన్న విషయం ఆమె అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. యావత్ సినీ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురై కన్నీటి పర్యంతమైంది. అయితే, శ్రీదేవి మృతిపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నట్లుగా శ్రీదేవి నిజంగానే ప్రమాదవశాత్తు చనిపోయారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? లేక హత్యనా..? అన్న అనుమానాలను సినీ లోకాన్ని తొలచివేస్తున్నాయి. see also : శ్రీదేవి మృతిలో మరో షాకింగ్ ట్విస్ట్..? …
Read More »
KSR
February 26, 2018 MOVIES
1,147
శ్రీదేవి మృతిపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నట్లుగా నిజంగా శ్రీదేవి ప్రమాదవశాత్తూనే చనిపోయారా? లేక ఆమె ఆత్మహత్య చేసుకున్నారా? బాత్టబ్లో ప్రమాదవశాత్తు పడిపోయినట్లు ఫోరెన్సిక్ అధికారులు ఎలా నిర్ధారిస్తారని.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడుగుతున్న ప్రశ్నలను చూస్తుంటే ఈ డెత్ వెనుక తెలియని ఏదో మిస్టరీ ఉందనేది అర్ధం అవుతుంది. ఆ మిస్టరీ ఏమిటి? శ్రీదేవిది సహజ మరణమా? ఆత్మహత్యా? లేక హత్యా..? అనే విషయాలు …
Read More »
KSR
February 26, 2018 JOBS, TELANGANA
2,464
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు(ఆర్.ఆర్.బి) భర్తీ చేస్తున్న లక్షకు పైగా ఉద్యోగాల్లో సిక్రింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్ కు 13,694 పోస్టులు లభించాయని టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి వెళ్లడించారు. ఈ ఉద్యోగాలను పొందేందుకు అధిక అవకాశాలున్నతెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ అందించాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారని సీఈవో తెలిపారు. see also : కరీంనగర్ సాక్షిగా రైతాంగానికి సీఎం కేసీఆర్ …
Read More »
KSR
February 26, 2018 SLIDER, TELANGANA
1,016
తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ లకు గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు.మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ల గౌరవ వేతనం పెంచుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పెంచిన వివరాలు ఇలా ఉన్నాయి.సెక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ కు 25 వేల రూపాయలు,స్పెషల్ గ్రేడ్ కమిటీ లకు నెలకు 20 వేల రూపాయలు ,ఇతర మార్కెట్ కమిటీ లకు నెలకు 15 వేల రూపాయల గౌరవ …
Read More »
KSR
February 26, 2018 SLIDER, TELANGANA
952
బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డికి అనూహ్యమైన షాక్ తగిలింది. ఆయన వెబ్ సైట్ హ్యాక్ అయింది. పైగా ఇది పొరుగుదేశమైన పాకిస్తాన్ వాసుల పని అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. తగు చర్యల కోసం ఆయన డీజీపీని కూడా ఆశ్రయించారు. ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. see also :మందుబాటిళ్లతో బయటపడిన బాబు బాగోతం..పక్కా ఆధారాలు దరువు …
Read More »
KSR
February 26, 2018 Uncategorized
1,161
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్లో అసలు గుట్టు బయటపడిందని అంటున్నారు. పేరుకు తనను చూసి వస్తున్నారని, పెట్టుబడులు పెడుతున్నారని ప్రకటించుకుంటున్నప్పటికీ...ఆచరణలో అది నిజం కాదని వారికి సకల మర్యాదలు చేయడంలో బాబు తరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. see also : బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ …
Read More »
KSR
February 26, 2018 MOVIES, SLIDER
870
అందాల నటి శ్రీదేవి మృతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ఆమె ఆదివారం వేకువజామున దుబాయ్ లో మృతి చెందింది.అయితే మొదటగా అందరూ గుండెపోటు తో మరణించింది అని భావించినా..కాసేపటి క్రితం ఫోరెన్సిక్ నివేదికలో ఆమె ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి చనిపోయిందని తెలిపింది. see also : రాహుల్ కు మద్దతు ఇచ్చిన మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో ఈ కేసు దుబాయ్ లోని పోలీసులు దుబాయ్ ప్రాసిక్యూషన్కు అప్పగించారు.వాళ్ళు విచారణ …
Read More »
KSR
February 26, 2018 POLITICS, SLIDER, TELANGANA
885
కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి శత్రువుగానే వ్యవహరించిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.ఇవాళ నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..కాగ్రెస్ పార్టీ కి తెలంగాణ ప్రజల పై ఎక్కడా ప్రేమ లేదని అన్నారు.అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని కాంగ్రెస్ పెద్దలకు తెలియడం లేదన్నారు.జైరాం రమేష్ తెలంగాణ ప్రాంతం ఒక్కటి ఉందని కూడా గుర్తించలేదని మండిపడ్డారు. see also :బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ మాజీ మంత్రి.. …
Read More »