
Classic Layout
బీజేపీని గద్దె దించాలి-ప్రియాంకాగాంధీ
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా రోడ్షోలు, బహిరంగసభలతో ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇవాళ శుక్రవారం కాంగ్రాలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రియాంకాగాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక మోదీ సర్కారు తెచ్చిన అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ హామీ …
Read More »కారులో సీఐ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య!
హైదరాబాద్లోని వసస్థలీపురం పోలీస్స్టేషన్ పరిధిలో ఓ సీఐ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. కారులో తన ప్రియురాలితో ఏకాంతంగా ఉండగా భార్య, పోలీసులు ఆయన్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వనస్థలీపురంలో స్పెషల్ బ్రాంచ్ సీఐగా విధులు నిర్వర్తిస్తోన్న రాజు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సీఐ ఆ మహిళతో కారులో ఏకాంతంగా ఉన్న విషయాన్ని తెలుసుకున్న భార్య అక్కడికి వెళ్లి ఆయనతో గొడవ పెట్టుకుంది. గమనించిన పోలీసులు …
Read More »పునీత్ రాజ్ కుమార్కు మరో అరుదైన గౌరవం
కన్నడ Super Star, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. తాజాగా మరో అరుదైన గౌరవం కూడా పునీత్కు దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్-౩ శాటిలైట్కు ‘శాటిలైట్ పునీత్’ అని పేరు పెట్టారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, …
Read More »కోదాడ ప్రాంత ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందించడం అభినందనీయం
కోదాడ ప్రాంత ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందించడం అభినందనీయమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ వీధి లో,ఎర్నేని టవర్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన పూర్ణ ఫిజియో థెరపీ క్లినిక్ ను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రమాదాలు జరిగినప్పుడు శరీర భాగాలకు సరైన వైద్యం అందక జీవితాంతం అంగవైకల్యం తో బాధపడుతున్నారన్నారు. …
Read More »చరిత్ర సృష్టించిన మునుగోడు
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరిగిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.నిన్న గురువారం ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. రాత్రి పొద్దుపోయేవరకూ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదయింది. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా, 2,25,192 మంది తమ ఓటు హక్కు …
Read More »గొర్రెల పంపిణీ పథకము దేశానికి ఆదర్శం -డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చెంగిచెర్లలో గొర్రెల ఫెడరేషన్ ద్వారా నడపబడుతున్న పశువధశాలను మరియు జాతీయ మాంస పరిశోధనా సంస్థను సందర్శించిన రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు.తెలంగాణ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకము ద్వారా ఇప్పటివరకు 83 లక్షల గొర్రెలను గొల్ల కురుమ యాదవ కుటుంబాలకు …
Read More »మతి పోగొడుతున్న శ్రీముఖి
ప్రేమ.. పెళ్లి.. 3 నెలల్లోనే ఆత్మహత్య!
కుప్పంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి.. పెద్దల అంగీకారంతో ఒక్కటైయ్యారు ఆ జంట. ఎంతో హ్యాపీగా ఉన్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టి మూడు నెలలు పూర్తవక ముందే ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. పాతపేటకు చెందిన రోహిత్, భువనేశ్వరి ప్రేమించుకున్నారు. ఇరువైపుల పెద్దలను ఒప్పించి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం వరకూ అందరితో సంతోషంగా ఉన్న భువనేశ్వరి సాయంత్రానికి మేడమేద ఉన్న గదిలో దూలానికి వేలాడుతూ …
Read More »కొడుకుతో ప్రేమగా మాట్లాడి.. బాత్రూమ్కి పంపి.. సూసైడ్!
పమిడిముక్కల మండలం వీరంకిలాకులో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల కొడుకుతో ఆ తల్లి ప్రేమగా మాట్లాడి.. బాత్రూంకి వెళ్లమని చెప్పి పిల్లాడు తిరిగి వచ్చే సరిగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పుడే తనతో మాట్లాడి ఇంతలో విగతజీవిగా మారిన కన్నతల్లిని చూసి ఆ కొడుకు ఏడ్చిన తీరు అక్కడున్నవారిని సైతం వెక్కివెక్కి ఏడ్చేలా చేసింది. భర్త వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకుంటున్నానని.. తన కొడుకును భర్త దగ్గర ఉంచొద్దని లేఖ …
Read More »