Classic Layout

కొడుకుతో విసిగిపోయి సుపారీ ఇచ్చి మరీ చంపించేశారు!

కొడుకు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి తమకు చోదోడు వాదోడుగా ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. చదువును మధ్యలోనే ఆపేసి.. చెడు వ్యవనాలకు బానిసై.. నిత్యం తాగుతూ వావి వరసలు లేకుండా కన్న తల్లితోనే అనుచితంగా ప్రవర్తించాడు. కొడుకు చేష్టలతో విసుగు చెందిన తల్లిదండ్రులు ఇలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒకటే అనుకొని సుపారీ ఇచ్చి మరీ కన్న కొడుకును చంపించేశారు. కొడుకు మృత దేహాం …

Read More »

షాకింగ్: నటి రంభకు యాక్సిడెంట్..!

ప్రముఖ యాక్టర్ రంభ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్‌ అయ్యింది. ఆమె కారు మరో కారును ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. రంభకు సల్ప గాయాలు కాగా ఆమెతో పాటు ప్రయాణిస్తున్న తన కూతురికి గాయాలయ్యి హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. తాజాగా ఈ యాక్సిడెంట్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలను రంభ సోషల్ మీడియాలో పంచుకుంది. రంభ ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం కెనడాలో ఉంటుంది. సోమవారం సాయంత్రం తన పిల్లల్ని స్కూల్ …

Read More »

ల్యాప్‌టాప్‌ కాజేసి.. ఓనర్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చిన దొంగ..!

ఓ వ్యక్తి మరో వ్యక్తి దగ్గర ల్యాప్‌టాప్ దొంగిలించాడు. అనంతరం ల్యాప్‌టాప్ ఓనర్‌కు ఓ ఈ మెయిల్ చేశాడు. అది చూసిన ఓనర్ తన పట్టుకున్నాడు. తన పరిస్థితికి నవ్వాలా.. ఏడ్వాలా అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ దొంగ ఆయనకు ఏమని ఈమెయిల్ చేశాడంటే.. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ల్యాప్‌టాప్ ఓనర్‌కి జీవితంలో మర్చిపోలేని ఓ వింత అనుభవం ఎదురైంది. ఆయన ల్యాప్‌టాప్‌ను ఓ వ్యక్తి దొంగతనం చేసిందేకాక ఆయననే …

Read More »

కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై స్పందించిన ప్రధాని.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలోని కేబుల్‌ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. నదిపై ఉన్న వంతెన కూప్పకూలిన విషయం తీవ్ర విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుంటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండదని భరోసా ఇచ్చారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తుతం గుజరాత్‌లోని కేవడియాలో ఉన్నారు. అక్కడ ఉన్న …

Read More »

మాజీ మంత్రి నారాయణకు షాక్

ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో టీడీపీకి చెందిన నేత.. ఆ రాష్ట్ర మాజీమంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి కోర్టుకు తరలించిన సంగతి విదితమే. అయితే న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. …

Read More »

మునుగోడులో బీజేపీకి బుద్ధి చెప్పాలి

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని చూస్తుంది. ఆ ప్రభుత్వానికి   మునుగోడు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఊకొండి, సింగారం గ్రామాల్లో సోమవారం 500 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు …

Read More »

జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలి

చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి ఈ రంగంపై గతంలో ఎప్పుడు ఎలాంటి పన్ను విధించలేదన్నారు. ఈమేరకు చేనేత వస్త్రాలు, ముడి సరుకులపై జీఎస్టీని ఎత్తి వేయాలని ప్రధాని మోదీకి మంత్రి తలసాని పోస్ట్‌కార్డు పంపారు. హైదరాబాద్‌లో మంత్రి తలసానిని కలిసిన చేనేత సంఘం ప్రతినిధులు.. జీఎస్టీ విధించడంతో కలిగే …

Read More »

నదిలో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్.. 141కి చేరిన మృతులు..!

గుజరాత్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న తీగల వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 141 మంది మృతి చెందారు. మృతుల్లో ఇప్పటివరకు 18 మంది చిన్నారులను గుర్తించారు. ప్రమాద సమయంలో 400 మందికి పైగా బ్రిడ్జిపై ఉన్నారు. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్‌ కేవలం 100 మందిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat