KSR
December 28, 2017 SLIDER, TELANGANA
601
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ టాస్క్ మాస్టర్ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ట్విట్టర్ లైవ్లో ఆయన స్పందిస్తూ…ముఖ్యమంత్రి గురించి ఒక్కమాటలో చెప్పమంటే సానూకూల ఫలితాలు సాధించే టాస్క్ మాస్టర్ అన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నారని వెల్లడించారు. వవసాయ రంగాన్ని అభివృద్ది చేసేందుకే ఏకరాకు 4వేల సబ్సీడీ , రైతు సంఘాలు, వ్యవసాయ విస్తరణ …
Read More »
KSR
December 28, 2017 SLIDER, TELANGANA
754
మాస్,క్లాస్, హైటెక్..లోటెక్ అంటూ సెక్షన్ల వారీగా తేడా లేకుండా అన్ని వర్గాల పాపులారిటీని కలిగి ఉన్న మంత్రి మరో వినూత్న ముందడుగుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇటీవలే మన నగరం పేరుతో టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించి హైదరాబాదీలతో సమావేశం అయిన మంత్రి కేటీఆర్..తాజాగా మరో వినూత్న రీతిలో ప్రజలకు చేరువ అయ్యారు. ట్విట్టర్ లైవ్లో మంత్రి కేటీఆర్ సంభాషించారు. #askktr హ్యాష్ ట్యాగుతో ప్రజలు నుండి అభిప్రాయాలు …
Read More »
KSR
December 28, 2017 TELANGANA
763
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తనయుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు సమయం కలిసి రావాలే కానీ హాట్ పాలిటిక్స్ నుంచి ఆఫ్ బీట్ కబుర్ల వరకు అన్నీ పంచుకుంటారనే సంగతి తెలిసిందే. అలా ముచ్చటించిన సందర్భంగా రాజకీయాల నుంచి వ్యక్తిగత విషయాలను కేటీఆర్ ఎన్నో వేదికల్లో పంచుకున్నారు. కొద్దికాలం క్రితం బీబీసీ తెలుగు చానల్కు ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై స్పందించారు. …
Read More »
rameshbabu
December 28, 2017 SLIDER, SPORTS
1,678
ప్రపంచంలో క్రికెటర్లకు సినీ తారలకు విడదీయని బంధం పెనవేసుకొని ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం .తాజాగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటివల మూడు ముళ్ళతో ఒకటైన సంగతి తెల్సిందే .తాజాగా పాకిస్తాన్ స్పీడ్ గన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ మీద మనస్సు పారేసుకున్నాడు …
Read More »
KSR
December 28, 2017 SLIDER, TELANGANA
687
భారతీయ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ని నిలబెట్టుకుంది . ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించిన విధంగానే ప్రభుత్వం తరపున కోటి రూపాయల చెక్కును మరియు బంజారాహిల్స్ లో 600 గజాల స్థలానికి సంబంధించిన భూమి పత్రాలను, అలాగే కోచ్ మూర్తికి రూ .25లక్షల చెక్కును రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి పద్మారావు అందజేశారు…ఈ సందర్బంగా మిథాలీ రాజ్ తల్లిదండ్రులను మంత్రి …
Read More »
siva
December 28, 2017 ANDHRAPRADESH, SLIDER
1,137
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో 46వ రోజు ముగిసింది. నేటి(గురువారం) ఉదయం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోనికి పాదయాత్ర ప్రవేశించింది. అనంతపురం జిల్లా బలిజపల్లి శివారు నుంచి నేటి యాత్రను ప్రారంభించిన జగన్ తంబళ్లపల్లి మండలం ఎద్దులవారికోట గ్రామం నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. ఈరోజుతో వైఎస్ జగన్ పాదయాత్ర 46 రోజులు పూర్తిచేసుకుంది. నేడు …
Read More »
rameshbabu
December 28, 2017 ANDHRAPRADESH, SLIDER
943
ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప గత నాలుగు ఏండ్లుగా ఘోర అవమానాలను ఎదుర్కుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా ఆయన రాష్ట్ర రాజధాని మహానగరం అమరావతి సాక్షిగా ఘోర అవమానాన్ని ఎదుర్కున్నారు .అయితే ఈ సారి అవమానం ఏకంగా ఆయన నేతృత్వం వహిస్తున్న శాఖాలోనే జరగడం విశేషం . సొంత శాఖాలోనే తీవ్ర అవమానం జరగడంతో తిరుమలకు తిరుగుప్రయాణం కట్టారు .అసలు విషయానికి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ …
Read More »
siva
December 28, 2017 ANDHRAPRADESH, Top in 2017
53,236
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం ప్రకటించింది. 2014 ఎన్నికలకు ముందు కాపు సామాజిక వర్గానికి ప్రకటించిన విధంగా కాపులను బీసీల్లో చేరుస్తూ.. వారికి 5% రిజర్వేషన్ ప్రకటించింది. దీనిపై అసెంబ్లీలో చర్చించి.. ఆమోదించి కేంద్రానికి పంపడం ద్వారా ఆమోదించుకోవాలని బాబు ప్రభుత్వం ప్లాన్. సమస్యను సమస్యతోనే ఢీకొట్టించడం తప్ప పరిష్కారం వెతికే అలవాటు చంద్రబాబు లేనే లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడం మాని మరో కొత్త …
Read More »
rameshbabu
December 28, 2017 SLIDER
798
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం నిండు సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు .దాయాది దేశమైన పాకిస్తాన్ లో కుల భూషణ్ జాదవ్ ,అతడి కుటుంబ సభ్యుల భేటీ పట్ల పాకిస్తాన్ వ్యవహరించిన తీరుపై సుష్మా లోక్ సభలో ప్రకటన చేశారు .ఈ సందర్భంగా సుష్మా మాట్లాడుతూ పాక్ అమానవీయ తీరును ఉటంకిస్తూ ఒకింత ఆమె ఉద్వేగానికి గురయ్యారు . దీంతో సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు .అంతే కాకుండా …
Read More »
rameshbabu
December 28, 2017 BUSINESS, SLIDER
2,242
ఇంటర్నేషనల్ మార్కెట్ల ఎఫెక్ట్ తో దాదాపు మూడు వారాల పాటు గరిష్టానికి చేరుకున్న పసిడి ధర ఈ రోజు మరింత పెరిగింది .దీంతో గురువారం వరకు మార్కెట్లో రూ .175 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర ముప్పై వేల రెండు వందల యాబై రూపాయలుగా ఉంది .బంగారం ధర పెరగడం వరసగా ఇదో ఐదో రోజు. స్థానిక ఆభరణాల తయారిదారుల నుండి డిమాండ్ ఎక్కువగా రావడంతో ధర పెరిగినట్లు …
Read More »