rameshbabu
December 27, 2017 ANDHRAPRADESH, SLIDER
853
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో నేటితో ఆయన దిగ్విజయంగా ప్రజాసంకల్ప యాత్రను పూర్తిచేసుకున్నారు . ఈ సందర్భంగా జగన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నలకు న్యూ …
Read More »
siva
December 27, 2017 ANDHRAPRADESH, SLIDER
918
ఏపీలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో డబ్బు ప్రభావం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక ఎమ్మెల్సీని కొనడానికి టిడిపి పార్టీ ఐదు కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిన వీడియో మన కళ్ళెదురుగానే ఉంది. అదే ఓటుకు నోటుకు కేసు. ఇక ఎపిలో కూడా టిడిపికి పది శాతం బలంలేని చోట కూడా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేస్తూ పూర్తిగా వ్యవస్థలను నాశనం చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఆ ఆవేధనతోనే వైఎస్ జగన్ …
Read More »
rameshbabu
December 27, 2017 ANDHRAPRADESH, SLIDER
763
ఏపీలో కర్నూలు స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ పోటిచేస్తున్నసంగతి తెల్సిందే .అయితే గతంలో స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే . తాజాగా వైసీపీ పార్టీ …
Read More »
rameshbabu
December 27, 2017 ANDHRAPRADESH, SLIDER
858
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గురజాల అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇంట్లో విషాదం నెలకొన్నది .ఆయనకు పితృవియోగం జరిగింది .ఎమ్మెల్యే శ్రీనివాసరావు తండ్రి యరపతినేని లక్ష్మయ్య ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ ఆస్పత్రిలో మరణించారు .గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే తండ్రిని తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు …
Read More »
KSR
December 27, 2017 TELANGANA
601
సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల గేట్ల పనులను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నేపల్లి పంప్ హౌజ్ వద్ద నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి హరీష్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంప్హౌజ్ పనుల పురోగతి, పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులు, డిజైన్లపై సమీక్షించారు. సుందిళ్లకు 74, అన్నారం బ్యారేజీకి 66, మేడిగడ్డకు 85 …
Read More »
KSR
December 27, 2017 TELANGANA
823
2018 ఏడాదిలో సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సంవత్సరం రోజును ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. మొత్తం 28 సాధారణ సెలవులు ఇవ్వగా, అందులో మూడు ఆదివారాలు, ఒక రెండో శనివారం ఉన్నాయి. బోగి, ఉగాది పండుగలు ఆదివారం వచ్చాయి. ఐచ్ఛిక సెలవులు(ఆప్షనల్ హాలిడేస్) 22 ఇవ్వగా, అందులో ఒక రెండో …
Read More »
siva
December 27, 2017 CRIME, MOVIES
1,040
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ కమెడియన్ విజయ్సాయి భార్య వనితారెడ్డి బుధవారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. న్యాయవాదితో కలిసి వచ్చిన ఆమెను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించిన విజయ్ ఈ వీడియోలో భార్య వనితపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన చావుకు వనిత, మరో ఇద్దరు కారణమని, వారిని వదిలిపెట్టదని ఈ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో వనితపై పోలీసులు …
Read More »
siva
December 27, 2017 Uncategorized
715
మహిళా లోకాన్ని దారుణంగా మోసం చేశారని ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమిటీ? అడ్వర్టైజ్మెంట్లు ఏమిటి? మహిళల రుణాలు మాఫీ చేస్తానన్నారు.. కానీ మాఫీ చేయకపోవడం మాత్రమే కాక కొత్త రుణాలు ఇవ్వడం మానేశారు. పొదుపు సంఘాల తరుపున బ్యాంకులకు కట్టాల్సిన డబ్బు కట్టడం లేదు. ఎన్నికలు అయిన వెంటనే చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానన్నారు.. చేశారా? అని …
Read More »
KSR
December 27, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
752
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మాజీ కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన దగ్గుబాటి పురందీశ్వరికి బీజేపీ ప్రమోషన్ ఇవ్వనుంది. త్వరలోనే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి పురందీశ్వరి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటును కట్టబెట్టనున్నారు. రాజ్యసభకు ఎన్నికైన మనోహర్ పారికర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయంతో రక్షణ శాఖ బాధ్యతల నుంచి వైదొలిగారు. గోవా ముఖ్యమంత్రిగా …
Read More »
KSR
December 27, 2017 SLIDER, TELANGANA
817
మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.. హైకోర్టు విభజన కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ లోక్సభలో గళమెత్తిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో లోక్ సభ అనంతరం ఎంపీ కవిత మీడియా తో మాట్లాడారు..కేంద్రప్రభుత్వం చొరవ చూపి వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాష్ర్టాల విభజన జరిగినప్పుడు హైకోర్టు ఏర్పాటులో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదని గుర్తు …
Read More »