bhaskar
December 27, 2017 CRIME
1,115
అవును మీరు చదివింది నిజమే. ఓ దొంగకు లేడీ పోలీస్ ఐ లవ్ యూ చెప్పింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది. ఎలా జరిగింది. చివరికి వారిద్దరూ కలిశారా..? లేదా..? అన్నది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఓ వ్యక్తి మరో వ్యక్తి ఫోన్ కొట్టేశాడు. ఫోన్ కొట్టేశాడు కదా..! దాన్ని అమ్మేసుకోవ్చు కదా..! కానీ ఆ దొంగ అలా చేయలేదు. ఆ ఫోన్లో సిమ్ను తీసేసి తన సిమ్ను …
Read More »
siva
December 27, 2017 SLIDER
883
2019లో ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సిందేనని పట్టుదలగా ఉన్నఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ విపరీతంగా హామీలు గుప్పిస్తున్నారు. అందులో ఆకర్షణీయమైంది.. 45 ఏళ్లకే పెన్షన్ పథకం. ఇప్పటివరకూ అది 60 ఏళ్లు నిండినవారికి ఇస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే.. 45 ఏళ్లు నిండితే చాలు పెన్షన్ ఇస్తానంటున్నారు. అయితే ఇందులనూ చిన్న మెలిక ఉంది. ఈ 45 ఏళ్ల నిబంధన ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు మాత్రమే. …
Read More »
KSR
December 27, 2017 SLIDER, TELANGANA
770
లోక్ సభ మొత్తం దద్దరిల్లేల హైకోర్టు విభజన కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ లోక్ సభలో గళమెత్తారు. హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ఎంపీలు.. స్పష్టమైన ప్రకటన కోసం డిమాండ్ చేశారు. హైకోర్టును తక్షణమే విభజించాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. వి వాంట్ హైకోర్టు అంటూ టీఆర్ఎస్ ఎంపీలు నినదిస్తూ.. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు.హైకోర్టు విభజనపై టీఆర్ఎస్ ఎంపీలు పట్టువిడవకపోవడంతో లోక్సభ రెండుసార్లు వాయిదా …
Read More »
bhaskar
December 27, 2017 ANDHRAPRADESH, POLITICS
971
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జై సింహా. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ లు ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. ఆడియో వేదికపై మాట్లాడేందుకు మైక్ అందుకున్న నారా లోకేష్ …
Read More »
siva
December 27, 2017 CRIME
1,600
గత కొన్ని రోజులుగా బాగ్యనగరంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హోటళ్లు…లాడ్జింగ్ లు, అపార్ట్ మెంట్స్ లో ఇల్లు అద్దెకు తీసుకొని ఇలా చాల విదాలుగా విచ్చలవిడిగా హైదరాబాద్ లో వ్యభిచారం జరుగుతున్నది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు కొంత సమచారం కునుగొన్నట్లు తెలుస్తుంది. నగర శివార్లలోని కొత్తకాలనీల్లోని ఇళ్లను అద్దెకు తీసుకొని వాటి కేంద్రాలుగా సెక్స్ రాకెట్ బాగోతం నడుపుతున్నారని రాచకొండ పోలీసుల కనుగొన్నారు. హైదరాబాద్ …
Read More »
bhaskar
December 27, 2017 ANDHRAPRADESH, CRIME
798
ఒకరికి తెలియకుండా.. మరొకరిని పెళ్లి చేసుకుని అమ్మాయిల్ని మోసం చేసిన అబ్బాయిల్ని చాలా మందినే చూశాం.. సరిగ్గా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనలో మోసం చేసింది మాత్రం అబ్బాయి కాదు.. మరి అబ్బాయి కాక.. అమ్మాయి మోసం చేస్తుందా..? అనేగా మీ డౌట్.. అవును మీ డౌట్ వాస్తవమే.. అమ్మాయే ఈ ఘటనకు ఒడిగట్టింది. ఈ ఘటన కడప జిల్లా ఇటుకులపాడు గ్రామంలో చోటు …
Read More »
KSR
December 27, 2017 TELANGANA
608
లోక కల్యాణార్థం సిరిసిల్లలో శ్రీహరిహరపుత్ర అయ్యప్ప ట్రస్టు సేవాసమితి ఆధ్వర్యంలో ఇవాల్టి నుంచి ఐదు రోజులపాటు మూడు కోట్ల వ్యయంతో అయుత మహాచండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. 1100 మంది రుత్వికులు, దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన పీఠాధిపతుల చేతుల మీదుగా ఈ యాగం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. యాగంకోసం చండీ, పరదేవతల విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్ఠించారు. రోజూ పదివేలమందికి అన్నదానం చేయనున్నారు. సామాన్యులు సైతం పాల్గొనేలా హోమగుండాలను ఏర్పాటు చేస్తుండటం …
Read More »
KSR
December 27, 2017 SLIDER, TELANGANA
1,308
మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది . తెలంగాణ రాష్ట్రంలోమద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం మంగళవారం సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మీడియం, ప్రీమియర్ బ్రాండ్ల ధరలను 5 నుంచి 12శాతం పెంచిన ప్రభుత్వం రూ.400 లోపు ఉన్నవాటిని మాత్రం యధావిధిగా ఉంచింది. ఎమ్మార్పీ ధరలకు అనుగుణంగా నిర్దేశితశాతం ప్రకారం ధరలు పెరుగుతాయి. ఒక్కో క్వార్టర్ బాటిల్ (180 ఎంఎల్ )ఎమ్మార్పీ మద్యం …
Read More »
bhaskar
December 27, 2017 ANDHRAPRADESH, POLITICS
902
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు సర్కార్ను నిలదీసేందుకు.. ప్రజలకు మరింత దగ్గరైవారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమ వద్దకు వచ్చిన వైఎస్జగన్కు తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు అర్జీలను కూడా సమర్పిస్తున్నారు ప్రజలు. నిరుద్యోగులైతే.. తమకు ఇంత వరకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, వృద్ధులైతే తమకు …
Read More »
KSR
December 27, 2017 EDITORIAL, NATIONAL, SLIDER
2,303
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమన… మన జాతీయ గీతాన్ని మొదటిసారి ఆలాపించింది ఈరోజే. కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో 1911 డిసెంబర్ 27న ఈ గీతాన్ని పాడారు. బెంగాలీ జనగణమన గీతంలో మొదటి భాగాన్ని తొలిసారి మనరాష్ట్రంలోని మదనపల్లె బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్ లో పాడి వినిపించారు ఠాగూర్. ఈ గీతానికి బాణీలు కట్టింది కూడా విశ్వకవే. ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో జనగణమనను గుర్తించింది. జనగణమన అధినాయక …
Read More »