rameshbabu
December 27, 2017 ANDHRAPRADESH, SLIDER
1,194
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కదిరి నియోజక వర్గంలో చేస్తున్నారు .పాదయాత్రలో భాగంగా జగన్ కు ఎవరు ఊహించని విధంగా ఒక యువతి ప్రశ్నల వర్షం కురిపించింది .అయితే యావత్తు నియోజకవర్గమే …
Read More »
siva
December 27, 2017 NATIONAL
1,109
తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నికకు ముందు రోజు ఓటుకు రూ. 10 వేలు ఇస్తామని దినకరన్ అనుచరులు తమకు టోకెన్లు ఇచ్చారని పలువురు ఓటర్లు ఆరోపించారు. ఈ టోకెన్ల కోసం జరిగిన గొడవల్లో మంగళవారం పోలీసులు నలుగురు దినకరన్ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్కు రెండు రోజులకు ముందు కోయంబేడు కూరగాయల మార్కెట్కు రూ.180 కోట్లు వచ్చాయని వ్యాపారస్తులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన …
Read More »
KSR
December 27, 2017 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
834
భారతదేశ వ్యాప్తంగా 56,070 హెక్టార్ల అటవీ భూములను వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించినట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యధికంగా అటవీ భూములు మళ్లించిన రాష్ట్రాల్లో హరియాణా మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. హరియాణా 7,944 హెక్టార్ల అటవీ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించుకోగా.. తెలంగాణ 7,149 హెక్టార్ల అటవీ భూములను మళ్లించింది.అలాగే ఆంధ్రప్రదేశ్ 3,343 …
Read More »
bhaskar
December 27, 2017 ANDHRAPRADESH, POLITICS
1,018
చంద్రబాబు నయా పాటిలిక్స్.. కేఈ ఫ్యా మిలీకి భారీ షాక్.. అవును మీరు చదివింది నిజమే. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ఫ్యామిలీని రాజకీయంగా దూరం చేసే పనిలో మునిగితేలుతున్నారు. ఇందుకు నిదర్శనం కేఈ ఫ్యామిలీపై చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో చూపుతున్న ఇంట్రస్టే. చాపకింద నీరులా సాగుతున్న చంద్రబాబు వ్యవహారం కర్నూలు జిల్లాలో కేఈ ఫ్యామిలీకి భారీ షాక్ ఇవ్వనుంది. …
Read More »
rameshbabu
December 27, 2017 SLIDER, TELANGANA
930
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వేల నూట ఇరవై ఏడు మంది ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటిచేసిన అభ్యర్ధులు చేసే వ్యయ వివరాలు ప్రకటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషన్ తెలిపింది . ఇలా వేటు పడినవారు పంచాయితీ రాజ్ చట్టంలో నియమాలు …
Read More »
bhaskar
December 27, 2017 MOVIES
1,049
ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఆ తరువాత అక్కినేని హీరో నాగ చైతన్యను ఏ మాయ చేసిందో తెలీదుకానీ.. బుట్టలో వేసేసుకుంది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారి కంట.. వీరి కంట పడటంతో వారి వ్యవహారం కాస్తా ఇరువురి తల్లిదండ్రుల వద్ద పంచాయితీ పెట్టే వరకు పోయింది. దీంతో చేసేది లేక ఇరువురి తల్లిదండ్రులు …
Read More »
rameshbabu
December 27, 2017 SLIDER, TELANGANA
964
భారత ప్రధమ పౌరుడు ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ నగరంలోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు . ఈ క్రమంలో రాష్ట్రపతి …
Read More »
KSR
December 27, 2017 SLIDER, TELANGANA
656
రాష్ట్రంలోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపడుతోంది. కీలకమైన వైద్య సేవలు అందించే బోధన ఆస్పత్రులు అన్నింటిలోనూ రోగుల పడకల సంఖ్యను భారీగా పెంచాలని భావిస్తోంది.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన ఆస్పత్రుల్లో కొత్తగా 8,500 పడకల పెంపునకు వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో పెద్దాసుపత్రులైన ఉస్మానియా, గాంధీల్లో 2,000 చొప్పున పడకలను పెంచనున్నారు.ఈ నేపధ్యంలో …
Read More »
KSR
December 27, 2017 TELANGANA
718
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మెట్రో ప్రాజెక్టు చేపట్టిన ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థకు ఏబీసీఐ నేషనల్ అవార్డు దక్కిం ది. అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేటర్స్ ఆఫ్ ఇండియా (ఏబీసీఐ)కు జాతీ య అవార్డును ఇటీవల ముంబాయిలో జరిగిన కార్యక్రమంలో అం దజేశారు. వెబ్ కమ్యూనికేషన్, ఆన్లైన్ క్యాంపెయిన్, సోషల్ మీ డియా, పీఆర్, బ్రాండింగ్ అంశాల్లో చేసిన ప్రచారానికి ఈ అవార్డును ప్రకటించారు. …
Read More »
bhaskar
December 27, 2017 MOVIES
1,287
ఇటీవల కాలంలో బుల్లితెర మీడియా ఛానళ్లు తమ సంస్థనే టాప్ రేటింగ్లో ఉండాలన్న ఉద్దేశంతో యాంకర్లను బాగా వాడేస్తున్నారు. దీంతో టీవీ ఛానళ్లకు రేటింగ్.. యాంకర్లకు రెమ్యునరేషన్తోపాటు యమ క్రేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా వివాదం వస్తే.. ఆ అపవాదు కాస్తా యాంకర్లపై పోతుందే తప్ప చానళ్లకు కాదు కదా మరీ. ఎంత క్రేజ్ ఉంటేనే అంత మంచి అవకాశాలు వస్తాయి. అందులో భాగంగానే తక్కువ సమయంలో పాపులర్ కావాలని …
Read More »