bhaskar
December 22, 2017 ANDHRAPRADESH, POLITICS
912
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న వార్త ఏమిటయ్యా అంటే.. అందరి నోట వచ్చే మాట.. కాంగ్రెస్తో నారా చంద్రబాబు దోస్తీ. అవును, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు నాయుడు పోటీ చేయనున్నారనే సమాచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా దావానంలా వ్యాపించింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇక అసలు విషయానికొస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నప్పట్నుంచి చంద్రబాబుపై బీజేపీ నాయకులు చులకనభావం …
Read More »
bhaskar
December 22, 2017 NATIONAL
1,175
అదేంటి అబ్బాయిని అమ్మాయి రేప్ చేయడమేంటి అనుకుంటున్నారా..?. అవునండి మీరు చదివింది నిజమే. నిజంగానే ఓ పదేళ్ల బాలుడిని మరో 16 ఏళ్ల అమ్మాయి రేప్ చేసింది. ఆవేశం ఆపుకోలేన ఓ 16 ఏళ్ల అమ్మాయి పాల్పడిన ఈ అఘాయిత్యం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పట్టణ పరిధిలోగల కుల్హౌలీ అనే గ్రామంలో చోటుచేసుకుంది. కాగా, కుల్హౌలీ గ్రామంలో ఉండే ఓ 16 ఏళ్ల అమ్మాయి తన పక్కింట్లో ఉంటున్న పదేళ్ల బాలుడిపై …
Read More »
siva
December 22, 2017 ANDHRAPRADESH, SLIDER
795
ఏపీలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైయ్యింది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తిలో ఓ మహిళా కబ్జాను అడ్డుకుంది. దీంతో కబ్జాదారులు ఆ మహిళను పబ్లిక్లో వివస్త్రను చేశారు. కిందపడేసి ఈడ్చారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మహిళను వివస్త్రను చేయడంపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు రెచ్చిపోతున్నారని …
Read More »
KSR
December 22, 2017 POLITICS, SLIDER, TELANGANA
944
తెలుగుదేశం పార్టీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలబోతుంది . త్వరలోనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేరనునట్లు తెలుస్తుంది.తెలుగుదేశం పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోనే ఆయన ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కుమారుడి కోసమే దేవేందర్ గౌడ్ దేవేందర్ గౌడ్ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కారణం ఏమిటనేది …
Read More »
bhaskar
December 22, 2017 NATIONAL, POLITICS
847
మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత తీసుకున్న సంచలన నిర్ణయం పెద్దనోట్ల రద్దు అనే చెప్పాలి. నల్లధనాన్ని బయటకు లాగుతానంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోడీ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేశారు. ఆ నేపథ్యంలోనే తీసుకున్న నిర్ణయం పెద్దనోట్ల రద్దు. అయితే, ఈ నోట్ల రద్దు వల్ల మొదట్లో ప్రజలు కాస్త ఇబ్బంది పడినా.. తరువాత మోడీ తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి పాజిటివ్ …
Read More »
siva
December 22, 2017 CRIME
947
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన సంధ్యారాణి శుక్రవారం ఉదయం కన్నుమూసింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యారాణి.. మృత్యువుతో పోరాడి అసువులు బాసింది. ప్రేమించలేదనే అక్కసుతో కార్తీక్ అనే యువకుడు సంధ్యారాణిపై కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి డాక్టర్లు కుటుంబసభ్యులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ మధ్య రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ కొన్ని నెలల క్రితం సంధ్యారాణి ఎదుట …
Read More »
bhaskar
December 22, 2017 ANDHRAPRADESH, POLITICS
879
ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో కంపెనీతో సమానమని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పెట్టిన పార్టీ అయితే ప్రస్తుతం ప్రైవేటు కంపెనీ అని చెప్పారు ఉండవల్లి అరుణ్కుమార్. కాగా, తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తన టీమ్ ద్వారా చేసిన సర్వే విశేషాలను మీడియాకు వెల్లడించారు. 2019లోనూ బీజేపీ, టీడీపీ ఇద్దరూ కలిసే పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఆరు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో …
Read More »
KSR
December 21, 2017 NATIONAL, POLITICS, SLIDER
763
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడంతో మంత్రులు కూడా రాజీనామా చేసినట్లయింది. గుజరాత్ లో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి విజయ్ రూపానీ రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. అయితే నూతన సర్కార్ ఏర్పడేంత వరకూ ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రూపానీని గవర్నర్ కోరారు. గుజరాత్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో …
Read More »
KSR
December 21, 2017 LIFE STYLE, TELANGANA
1,868
హైదరాబాద్ బిర్యానీ ఖాతాలో మరో ప్రత్యేకత నమోదైంది. శతాబ్ధాలు గడిచినా హైదరాబాదీలకు బిర్యానీ మీద మోజు తీరలేని మరోమారు రుజువైంది. దేశ ప్రథమ పౌరుడు సైతం హైదరాబాద్ అంటే బిర్యానీ అని కొనియాడాడంటే ఈ సంప్రదాయ వంటకానికున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి విశ్లేషణ అదే విషయాన్ని రుజువు చేస్తోంది. నగరవాసులు అత్యధికంగా బిర్యానీనే ఆర్డర్ చేస్తన్నారని గత ఏడాది ఆర్డర్లను విశ్లేషించి వెల్లడించింది. …
Read More »
KSR
December 21, 2017 TELANGANA
737
రాజకీయ నేతలను సోషల్ మీడియాలో విమర్శిస్తున్న వారిపై ఇటీవల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ముగ్గురు యువకులను సూర్యపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు జిల్లా యస్.పి ప్రకాష్ జాదవ్ తెలిపారు. అరెస్టయిన వారిలో సూర్యపేట పట్టణానికి చెందిన నాగేందర్, కళ్యాణ్, సంపత్ …
Read More »