KSR
December 14, 2017 TELANGANA
702
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనే ప్రతినిధులకు పుస్తకాల కిట్లను నేటి నుంచి రవీంద్రభారతి ప్రాంగణంలో పంపిణీ చేస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన 2000 మంది ప్రతినిధులకు గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కిట్లను అందజేస్తామన్నారు. జిల్లాల నుంచి …
Read More »
rameshbabu
December 14, 2017 ANDHRAPRADESH, SLIDER
988
పరిటాల సునీత ..ఏపీలో అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి టీడీపీ తరపున గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .జిల్లా రాజకీయాల్లో పరిటాల వర్గం హవా ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెల్సిందే .తాజాగా ఆమె రాజకీయ ఆధిపత్యానికి చెక్ పెట్టేవిధంగా ఒక మహిళ నాయకురాలు వైసీపీలో చేరనున్నారు . రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న వస్తున్న మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల …
Read More »
KSR
December 14, 2017 SLIDER, TELANGANA
789
టీఆర్టీ(టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు) కి సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉద్యోగ గైడ్ పేరుతో టీసాట్ చానెల్ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయనున్నది.రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రోజుకు పది గంటల చొప్పున 80 రోజులపాటు కార్యక్రమలను ప్రసారం చేయనున్నట్టు టీసాట్ సీఈవో ఆర్ శైలేశ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణప్రాంత నిరుద్యోగ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలను ప్రసారం చేయనున్నామన్నారు. ఈ రోజు నుంచి విద్య, …
Read More »
rameshbabu
December 14, 2017 ANDHRAPRADESH, SLIDER
955
ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంది .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీలో పార్టీ చేరిన సంగతి తెల్సిందే .మరికొంతమంది వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఆస్థాన మీడియాకు ముద్రపడిన తెలుగు మీడియాకి …
Read More »
KSR
December 14, 2017 NATIONAL, POLITICS, SLIDER
677
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, తుది విడత పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు మొదలైన విషయం తెలిసిందే . మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహించనుంది.బరిలో మొత్తం 851 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఆ నేపధ్యంలో చలిని కూడా లెక్కచేయకుండా ఓటర్లు ఉదయం నుంచే లైన్లలో నిలబడుతూ ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. PM Modi's mother Heeraben cast her vote in a …
Read More »
KSR
December 14, 2017 NATIONAL
644
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహించనుంది.బరిలో మొత్తం 851 మంది అభ్యర్థులు నిలుచున్నారు. కాగా, 18న కౌంటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ లో 2 కోట్ల 22 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రెండో దశలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ (మెహ్సానా), అల్పేశ్ ఠాకూర్ (కాంగ్రెస్), జిగ్నేశ్ …
Read More »
bhaskar
December 14, 2017 ANDHRAPRADESH, POLITICS
877
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు సర్కార్ను నిలదీసేందుకు.. ప్రజలకు మరింత దగ్గరైవారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమ వద్దకు వచ్చిన వైఎస్జగన్కు తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు అర్జీలను కూడా సమర్పిస్తున్నారు ప్రజలు. నిరుద్యోగులైతే.. తమకు ఇంత వరకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, వృద్ధులైతే తమకు …
Read More »
bhaskar
December 14, 2017 ANDHRAPRADESH, POLITICS
842
అవును, పవర్స్టార్ పవన్ కల్యాణ్, ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకంటే నేనే వందరెట్లు బెటర్ అంటున్నాడు కత్తి మహేష్. అయితే, ఇటీవల ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్, చంద్రబాబులపై తీవ్ర విమర్శలు చేశారు. తమకు తామే డప్పుకొట్టుకునే పవన్, చంద్రబాబులు తనముందు బచ్చాగాళ్లన్నారు. ఇంతకీ ఏ విషయంలో అని అడిగిన విలేకరి ప్రశ్నకు కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్కన్నా తాను నాలుగు ఆకులు ఎక్కువే …
Read More »
KSR
December 13, 2017 TELANGANA
612
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ బుధవారం బిజీబిజీగా గడిపారు. ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లిన ఎక్సాన్-2017 ఎక్స్పోకు హాజరయ్యారు. అనంతరం బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ జనరల్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ జాన్ ఫ్లానరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హెల్త్కేర్, లైఫ్ సైన్సెస్, విద్యుత్, ఏరోస్పేస్, మెడ్టెక్ వంటి అంశాలపై చర్చించారు. గురువారం కీలక ప్రకటన …
Read More »
KSR
December 13, 2017 TELANGANA
682
తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ను టెక్ హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ స్పష్టమైన విజన్తో ముందుకు సాగుతున్నారని షియోమీ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు మనుకుమార్ జైన్ ప్రశంసించారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్ను ఈ సందర్భంగా కలిసిన మనుకుమార్ మంత్రిని కలిసిన అనంతరం ఓ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్తో గొప్ప సమావేశం జరిగింది. హైదరాబాద్ను టెక్హబ్గా తీర్చిదిద్దేందుకు …
Read More »