siva
December 6, 2017 CRIME
841
ఏపీలో ఫ్యాక్షన్ హత్యలు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు వైసీపీ నేతలను దారుణంగా హత్య చేస్తున్నారు. రాయలసీమలో మరి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పడగలు విప్పింది. జిల్లాలోని ధర్మవరం మండలం వడంగపల్లిలో వైసీపీ నేత చెన్నారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పథకం ప్రకారం కాపు కాచి వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటన ఇప్పుడు ధర్మవరంలో కలకలం సృష్టిస్తోంది. విషయం …
Read More »
bhaskar
December 6, 2017 MOVIES
1,491
యాంకర్ కమ్ యాక్టర్గా .. వెండితెర, బుల్లితెర అనే సంబంధం లేకుండా తన హాట్ హాట్ అందాలతో రాణిస్తోంది అనసూయ. ఇప్పటికే తన అందాల ఆరబోతతో యూత్లో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ తన అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ఇటీవల ఫేస్బుక్ లైవ్లో కనబడుతూ.. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులు చెబుతూ ఆకట్టుకుంటోంది. అయితే, జబర్దస్త్ ప్రారంభంలో యాంకర్గా అడుగుపెట్టిన ఈ భామ మొదట్లో కాంట్రవర్సీలకు …
Read More »
siva
December 6, 2017 NATIONAL
1,647
జీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెండు కోట్లు ఇస్తే తను కూడా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మార్ఫింగ్ సెక్సు వీడియోలు తీసుకురాగలనని పటీదార్ ఉద్యమనేత హర్దిక్ పటేల్ సంచలన వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, నేతల మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా ఈసారి ఎకంగా భారత ప్రధాని నరేంద్ర మోదిపై సంఛలన వాఖ్యలు చేశారు. , ఓ హోటల్లో …
Read More »
siva
December 6, 2017 MOVIES
1,572
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మనం సినిమాతో ప్రమాయణం నడిపి అక్టోబర్లో గోవాలో జరిగిన పెళ్లితో నిజ జీవితంలో ఒక్కటయ్యారు హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత. అయితే, ఇద్దరూ సినీ ఇండస్ర్టీకి చెందిన వారే. అందులోనూ నాగచైతన్య అక్కినేని వారి వారసుడు, మరో పక్క సమంత స్టార్ హీరోయిన్ క్రేజ్ను అనుభవిస్తోంది. అటువంటి వీరికి డబ్బు బాగానే ఉంటుంది. ఇక వీరి వైవాహిక జీవితం మరింత సుఖవంతంగా ఉంటుందిలే …
Read More »
rameshbabu
December 6, 2017 ANDHRAPRADESH, SLIDER
1,040
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్స్ ఒకటి జగన్ పాదయాత్ర .రెండు పోలవరం ప్రాజెక్టు .రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలకు సరికొత్తగా టెండర్లు పిలిచింది .దీంతో సీరియస్ అయిన కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా పిలిచిన టెండర్లను నిలిపివేయాలని బాబు సర్కారుకు లేఖ రాసింది …
Read More »
siva
December 6, 2017 ANDHRAPRADESH
845
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 28వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు 28వ రోజు బుధవారం ఉదయం పెదవడుగూరు మండలంలోని కొట్టాలపల్లి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొట్టాలపల్లి సెంటర్, నాగులాపురం క్రాస్, గంజికుంటపల్లి, చిట్టూరు మీదుగా …
Read More »
rameshbabu
December 6, 2017 ANDHRAPRADESH, SLIDER
1,215
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా జగన్ అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు .గత నెల రోజులుగా జగన్ చేస్తున్న పాదయాత్రకు పలు వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .జగన్ కు మహిళల దగ్గర నుండి విద్యార్ధి ,యువత ,ముసలి …
Read More »
bhaskar
December 6, 2017 MOVIES
903
తెలుగు సినీ ఇండస్ర్టీలో తండ్రి వారసత్వంతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఒక్కరే. ఆమెనే మెగా డాటర్ నిహారిక. ఇదే జాబితాలో తాను ఉంటానంటోంది హీరో రాజశేఖర్ కూతురు శివాని. నిహారిక కన్నా తానేమి తక్కువ కాదంటూ పోటీ ఇచ్చేందుకు రెడీ అంటోంది శివాని. అయితే, నిజానికి తన తనయని ఇంతకు ముందే టాలీవుడ్కు పరిచయం చేయాలనుకున్నాడు రాజశేఖర్. కానీ, ఓ వైపు ఆర్థిక సమస్యలు, మరో వైపు తన కెరియర్ …
Read More »
bhaskar
December 6, 2017 MOVIES
867
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది రష్మీ. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలతోపాటు హీరోయిన్గా నటించే అవకాశాలను కూడా చేజిక్కించుకుంది. వెండితెరపై ఎన్ని అందాలు ఆరబోసినా స్టార్ హీరోయిన్ హోదాను అందుకోలేక పోయింది రష్మీ. దీంతో వెండితెర నుంచి బుల్లితెరకు తన మకాం మార్చింది. ప్రస్తుతం యాంకర్గా పలు టీవీ షోలతో అదరగొడుతోంది. అయితే, ఇటీవల కాలంలో వరుస చిత్రాల్లో నటిస్తూ యాంకర్ కమ్ యాక్టర్గా సెటిల్ …
Read More »
KSR
December 6, 2017 TELANGANA
881
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ మిషన్ కాకతీయ పథకాన్ని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 45వేల చెరువుల పునరుద్ధరణ పథకం చాలా మంచి కార్యక్రమం అని కితాబిచ్చారు. మంగళవారం బెంగళూరులో నదుల పునరుజ్జీవనంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. సమాజంలోని అన్ని రంగాలవారు భాగస్వాములైనప్పుడే నదుల …
Read More »