KSR
December 2, 2017 POLITICS, SLIDER, TELANGANA
991
బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఓ విజన్ తో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రశంసించారు. నేటి సమావేశంలో బీసీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తెస్తామని తెలిపారు. రేపు శాసనసభ కమిటీ హాల్ లో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్న నేపథ్యంలోబీసీ సంఘాలతో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. …
Read More »
KSR
December 2, 2017 POLITICS, SLIDER, TELANGANA
761
రేపు శాసనసభ కమిటీ హాల్ లో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్న నేపథ్యంలోబీసీ సంఘాలతో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. రేపటి భేటీ చర్చకు లేవనెత్తాల్సిన వివిధ అంశాలపై బీసీ సంఘాల నేతలతో సమాలోచనలు జరిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సమస్యలపై రేపు సమావేశం నిర్వహిస్తున్న …
Read More »
KSR
December 2, 2017 MOVIES, SLIDER
817
హాలీవుడ్లో సూపర్ హీరోల చిత్రాలకు కొదవేమీ లేదు. అలాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించడంలో మార్వెల్ స్టూడియోస్ ముందుంటుంది. తాజాగా ఆ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’. బుధవారం విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన ఒక్క రోజులోనే 2.30 కోట్లమందికి పైగా ఈ ట్రైలర్ వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా మే 4, 2018న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే భారత్లో …
Read More »
siva
December 2, 2017 CRIME
800
లావయ్యావని ఓ మహిళను భర్త నిరాకరించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్లో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు శుక్రవారం మహిళ సంఘాలతో అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్కు రాజచంద్ర డెలాయిట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడికి 2015లో నవంబర్లో ఉప్పల్కు చెందిన రంగయ్య, అనిత దంపతుల కుమార్తె అమూల్యతో వివాహం జరిగింది. పెళ్లయిన మూడు …
Read More »
KSR
December 2, 2017 ANDHRAPRADESH, SLIDER
808
కాపులను బీసీల్లో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లును తీసుకురావడంపై బీసీ సంఘాలు శనివారం ఆందోళనకు దిగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల వెనుకబడిన తరగతుల వర్గాల వారికి నష్టం జరుగుతుందని బీసీ సంఘాలు ఆరోపించాయి.
Read More »
KSR
December 2, 2017 SLIDER, TELANGANA
1,049
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా… రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఐమాక్స్ వరకు దివ్యాంగుల అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డి, సినీ నటులు రాజశేఖర్, జీవిత,వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ … ఈ కార్యక్రమంలో ముగ్గురు …
Read More »
KSR
December 2, 2017 SLIDER, TELANGANA
1,012
దివ్యాంగులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు . ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా… రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఐమాక్స్ వరకు దివ్యాంగుల అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మట్లాడుతూ … మీకు మేము ఉన్నాం.. మీరు ఒంటరి కాదు.. మనమంతా ఒక కుటుంబం.. …
Read More »
siva
December 2, 2017 CRIME
908
ప్రేమ జంట శావాలై తేలాయి. తెలంగాణకు చెందిన ఓ ఫ్రేమజంట కొయ్యగూడెం శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఈరోజు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన లావణ్య, ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరు కొయ్యలగూడెం దగ్గర చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ …
Read More »
siva
December 2, 2017 NATIONAL
987
దేశవ్యాప్తంగా2018-19 విద్యా సంవత్సరానికికు పైగా ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలు త్వరలో మూతబడనున్నాయి. 2018-19 విద్యా సంవత్సరానికి గానూ.. ఈ కళాశాలలు ఎలాంటి అడ్మిషన్లు ప్రక్రియ చేపట్టవద్దని కేంద్ర మానవ వనరుల శాఖ సూచించినట్లు సమాచారం. గత ఐదేళ్లుగా సదరు కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మానవ వనరుల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత ఐదేళ్లుగా దాదాపు 300 కళాశాలల్లో ప్రవేశాల …
Read More »
KSR
December 2, 2017 ANDHRAPRADESH
643
వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ని ప్రశ్నించారు .ఇవాళ (శనివారం )తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..రాయలసీమకు అన్యాయం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని రోజా ప్రశ్నించారు. గాలేరు నగరి ప్రాజెక్ట్ సాధనకు 88 కిలోమీటర్లు పాదయాత్ర …
Read More »