admin
November 14, 2017 First time in tollywood, MOVIES
1,190
అతనో సంచలనం. ఒక ట్యూన్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంగీతాభిమానులను తన వైపు చూసేలా మార్చుకున్న గొప్ప ప్రతిభ అతని సొంతం. బాషాబేధం లేకుండా ఒక తమిళ ట్యూన్ నలుదిశలా మారుమ్రోగిపోయింది అంటే అది మామూలు విషయం కాదు. టాలీవుడ్ లో అజ్ఞాతవాసితో పరిచయమవుతూ పూర్తి ఆడియో విడుదల కాకుండానే కేవలం రెండు పాటలతో యూత్ ని తన బుట్టలో వేసుకున్న అనిరుద్ కోసం ఇప్పుడు అగ్ర తెలుగు నిర్మాతలు …
Read More »
KSR
November 14, 2017 TELANGANA
569
కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి తీరుపై బీజేసీ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. శాసనసభలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై లఘు చర్చ జరుగుతున్న సందర్భంగా.. జానారెడ్డి అడ్డుకున్నారు. బాలల దినోత్సవ సందర్భంగా.. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రు జయంతిపై చర్చ చేపట్టాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.ఈ నేపధ్యంలో బీజేపీ సభ్యులు లక్ష్మణ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడ్డారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుల తీరుపై లక్ష్మణ్ కోపం చేశారు. …
Read More »
siva
November 14, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,000
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర వంద కిలోమీటర్లకు చేరుకుంది. జగన్ చేపట్టిన పాదయాత్రకి జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇక జగన్ ఒకవైపు పాదయాత్ర, మరోవైపు కూడళ్ళలో నిర్వహిస్తున్న మీటింగుల్లో జగన్ చెలరేగిపోతున్నారు. ఇక మంగళవారం బాలలదినోత్సవం సందర్భంగా జగన్ శుభాకాంక్షలు తెల్పుతూ పిల్లల చదువుకోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లల్ని తప్పకుండా స్కూళ్లకు పంపిస్తే చాలని.. వారి చదువుకు అయ్యే ఖర్యు …
Read More »
KSR
November 14, 2017 SLIDER, TELANGANA
571
ఇవాళ శాసనసభలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై లఘు చర్చ జరుగుతున్న సందర్భంగా.. కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి అడ్డుకున్నారు. బాలల దినోత్సవ సందర్భంగా.. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రు జయంతిపై చర్చ చేపట్టాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి హరీష్రావు ఫైర్ అయ్యారు . బాలల దినోత్సవం రోజున తెలంగాణ పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని వారికి విద్యాఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం చేపడితే.. కాంగ్రెస్ దాన్ని …
Read More »
KSR
November 14, 2017 TELANGANA
760
జయశంకర్ భూపాలపల్లి టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను చంద్రబాబు పంపారు. తెలంగాణ టీడీపీ నేతల్లో కొందరి వైఖరి నచ్చకనే.. టీడీపీ కార్యకర్తల కోరిక మేరకు పార్టీకి రాజీనామా చేసినట్లు తన రాజీనామా లేఖలో సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఈ నెల 15న తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరనున్నారు .
Read More »
siva
November 14, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
938
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దాదాపుగా వంద కిలోమీటర్లకు చేరుకుంది. ఇప్పటికే జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతుంటే.. టీడీపీ నేతల గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. దీంతో కలుగులో నుండి ఒక్కో ఎలుక బయటకి వచ్చినట్టు.. ఒక్కొకరుగా టీడీపీ నేతలు బయటకు వచ్చి జగన్ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా నోటి దూల మాస్టర్.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై …
Read More »
bhaskar
November 14, 2017 MOVIES
1,079
అల్లరి చిత్రంతో తెలుగు సినీ ఇండస్ర్టీకి పరిచయమైంది నటి అపూర్వ. అయితే, ఎక్కువగా శృంగార పాత్రలనే ఈమె పోషిస్తుండటం గమనార్హం. ఆమె సినీ ఇండస్ర్టీలో కెరియర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలను ఎదుర్కొందట. అంతేకాదు. కొన్ని.. కొన్ని సంఘటనలతో మంచి మంచి అవకాశాలను కూడా వదులుకుందట. ఈ విషయాలన్నింటిని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నటి అపూర్వ. తాను అల్లరి చిత్రం తరువాత మరో మూవీ చేస్తున్న సమయంలో ఓ ప్రొడ్యూసర్ …
Read More »
siva
November 14, 2017 MOVIES, SLIDER
1,210
అక్కినేని కోడలు సమంతకి సినీ అభిమానులతో పాటు.. సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ఎక్కువ. సమంత ఏ పని చేసినా అది సోషల్ మీడియాకి ఎక్కాల్సిందే. లేకపోతే సమంత నిద్రే పోదు. ఇక సంమంత ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుండి సమంతకు సంబందించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక గతంలో సమంత ఎంగేజ్ మెంట్లో కట్టుకున్న చీర సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు …
Read More »
siva
November 14, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
938
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ.. జగన్ పాదయాత్రకి ప్రజల్లో స్పందన రాదని ఊహించారు. అయితే టీడీపీ బ్యాచ్ ఊహల్ని తలక్రిందులు చేస్తూ వేల సంఖ్యలో ఇసుక వేస్తే రాలనంత జనం జగన్ కోసం తరలి రావడంతో టీడీపీ నేతల గుండెల్లే రైళ్ళు పరిగెడుతున్నాయి. దీంతో వెంటనే …
Read More »
KSR
November 14, 2017 ANDHRAPRADESH, SLIDER
784
ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.కేసు విచారణకు రాధాకృష్ణ హాజరు కాకపోవడంపై న్యాయస్థానం సీరియస్ అయింది. వచ్చే నెల 5వ తేదీన తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. వేమూరి రాధాకృష్ణతో పాటు మరో ఆరుగురికి కోర్టు కండిషనల్ ఆర్డర్ జారీ చేసింది.కాగా ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ …
Read More »