Classic Layout

రూ.2కోట్ల 13 లక్షలతో నూతన తహశీల్దార్ కార్యాలయం ప్రారంభం..

కాంగ్రెస్‌ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.గురువారం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడ్డ నడికుడ మండలంలో రూ.2కోట్ల 13లక్షలతో నిర్మించిన నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని సూచించారు. కేసీఆర్‌ పథకాల్ని పెంచి ఇస్తామని అర్రాసు పాట హామీలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వని పార్టీ.. …

Read More »

ఈనెల 8న గద్వాలకు మంత్రి కేటీఆర్

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈనెల 8వ తేదీన రాష్ట్ర మున్సిపల్ ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ బహిరంగ సభను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబోయే గద్వాలలోని వైఎస్సార్ చౌరస్థానందు మధ్యాహ్నం సమయంలో జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దామని ఎంపీపీ వై.రాజారెడ్డి, జడ్పీటిసి వై.ప్రభాకర్ రెడ్డి,వైస్ ఎంపీపీ పెద్ద ఈరన్న,మండల పార్టీ అధ్యక్షుడు వెంకటన్న,మండల బిఆర్ఎస్ నాయకులు పెద్దపల్లి అజయ్ మండల …

Read More »

పేద ఇంటి ఆడపడుచులకు బతుకమ్మ దసరా పండుగ కనుక

గద్వాల నియోజకవర్గం లోని ధరూర్ మండల పరిధిలోని బూరెడ్డిపల్లి ఏర్పాటు చేసి బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా *ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి గారు హాజరయ్యారు.ఎమ్మెల్యే సతీమణి సర్పంచ్ గారి చేతుల మీదుగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందజేయడం జరిగినది.ఎమ్మెల్యే సతీమణి , సర్పంచ్ మాట్లాడుతూగతంలో ఏ ప్రభుత్వాలకు రానీ ఆలోచన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన …

Read More »

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరు సంవత్సరాల నుండి బతుకమ్మ చీరలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద మహిళలకు బతుకమ్మ కానుకగా …

Read More »

6కోట్ల 80లక్షల వ్యయంతో సూరారం లో పలు అభివృద్ధి పనులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలో 122వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కే పి వివేకానంద్ గారు ముఖ్య అతిధిగా, డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకుల తో కలిసి పాద యాత్ర చేసారు. పాదయాత్ర లో భాగంగా, నెహ్రు నగర్ లో రూ. 93.2 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, మార్కండేయ నగర్ లో రూ. 23.6 లక్షలతో చేపట్టనున్న …

Read More »

రూ.20లక్షలతో నూతన కమ్యూనిటీ హాల్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,130 సూరారం డివిజన్ పరిధిలోని కృషి కాలనీలో, జై భావాని నగర్ లో రూ.20లక్షలతో నూతనంగా చేపడుతున్నకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. కమ్యూనిటీ హాళ్లు, కల్వర్టులు తదితర మౌలిక సదుపాయాలకు నిధుల …

Read More »

1770 మందికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మూడో విడతలో ఎంపికైన లబ్దిదరులతో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ గురువారం ముఖాముఖీ ని నిర్వహించారు. మూడో విడత డ్రా లో భాగంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1770 మందికి డబల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించారు. తూముకుంట, మురారి పల్లీ ప్రాంతాల్లో ఇళ్ళను కేటాయించిన ఈ లబ్దిదారులు లాలాపేట సమీపంలోని ప్రశాంతి నగర్ గ్రౌండ్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన …

Read More »

నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్టైన స్కామ్‌స్టర్ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కపుడుతున్న చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సీఐడీ టీమ్..ఇవాళ విచారణ నిమిత్తం ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ చుక్కలు చూపిస్తోంది. బావ బాబు పర్మినెంట్‌గా బొక్కలోకి పోయేటట్లు ఉన్నాడని గ్రహించాడు మన గ్రేట్ బాలయ్య…..చంద్రబాబు అరెస్ట్ అయిన మరునాడే పార్టీ ఆఫీసుకు వెళ్లి..తన బావ సీట్లో కూర్చుని..అధైర్యపడకండి..టీడీపీని నడిపించేందుకు నేనున్నా అంటూ సింహా లాగా డైలాగులు …

Read More »

.జైలు నుంచే బాలయ్యకు చంద్రబాబు వెన్నుపోటు..బ్రాహ్మణి భజన చేస్తున్న పచ్చ సాంబడు..!

తన తండ్రి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీ నుంచి దింపేసి, మానసిక క్షోభకు గురి చేసి ఆయన చావుకు కారకుడైన నారా చంద్రబాబుకు సహకరించిన నందమూరి వారసుల్లో బాలయ్య ముందు వరుసలో ఉంటాడు. తన తండ్రి తనను రాజకీయ వారసుడిగా ప్రకటించినా..అమాయకత్వమో..లేదా మూర్ఖత్వమో…బావ చంద్రబాబు మాయలో పడి..దేవుడి లాంటి తండ్రిని చివరిరోజుల్లో మానసికంగా హింసించిన పాపం బాలయ్యను ఎప్పటికీ వదలదు..అయితే ఇప్పుడు ఇన్నాళ్లు తన చేతికి మట్టి అంటకుండా..తెలివిగా …

Read More »

జడ్జి హిమబిందుపై టీడీపీ నేతల కారుకూతలపై రాష్ట్రపతి భవన్ సీరియస్..కఠిన చర్యలకు ఆదేశాలు..!

రాజమండ్రి సెంట్రల్ జైలులో స్కామ్‌ స్టర్ చంద్రబాబును కస్టడీలో తీసుకున్న ఏపీ సీఐడీ అధికారులు 2 రోజుల పాటు స్కిల్ స్కామ్‌పై విచారణ జరుపనున్నారు..ఇదిలా ఉంటే..స్కిల్‌ స్కీమ్‌లో రూ. 371 కోట్ల అవినీతి జరిగిందని విచారణలో గుర్తించిన ఏపీ సీఐడీ..ఈ మేరకు నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడలోని ఏసీబీ కోర్డులో రిమాండ్ నిమిత్తం హాజరుపర్చారు..అయితే అసలు స్కిల్ స్కామ్‌లో అవినీతి జరగలేదని, ఎఫ్‌ఐఆర్‌లో బాబు పేరులేదు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat