Classic Layout

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

కేరళలోని పాలక్కాడ్ జిల్లా వడక్కంచేరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. బుధవారం అర్ధరాత్రి కేరళలోని ఆర్టీసీ బస్సును.. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్ బస్సు ఢీ కొట్టింది. దీంతో టూరిస్ట్‌ బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని 3 ప్రయాణికులు మృతిచెందారు. మరో 36 మందికి తీవ్ర గాయాలు అవ్వగా దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో 12 మంది కండీషన్ …

Read More »

బీఆర్ఎస్ తో సీఎం కేసీఆర్ విజయం సాధించగలరా…?

ప్రస్తుతం దేశంలో మూడో జాతీయ పార్టీకి చోటు ఉన్నదా? ఉంటే దానిని బీఆర్‌ఎస్‌ భర్తీ చేయగలదా? తెలంగాణ ముద్ర గల కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రాణించగలరా? అంటూ సీఎం కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న సువిశాల భారతదేశంలో ఉన్నది రెండే జాతీయ పార్టీలు. ఇందులో ఒకటి కనుమరుగయ్యే దుస్థితికి చేరిపోగా.. మరో పార్టీ మతముద్ర వేసుకొని ఒకే …

Read More »

బీఆర్ఎస్ జాతీయ పార్టీగా సీఈసీ ఆమోదిస్తుందా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. నాటి ఉద్యమ పార్టీ.. నేటి అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి  ను  జాతీయ పార్టీగా మారుస్తూ భారతరాష్ట్రసమితి అని పేరు మార్చిన సంగతి విదితమే. బీఆర్ఎస్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లో అడుగు పెడుతున్న సందర్భంగా ఆ  పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి బీఆర్‌ఎస్‌గా గుర్తించాలని ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేయనున్నారు. అసలు …

Read More »

దినేశ్ కార్తీక్ పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

 బెస్ట్ ఫినిష‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఇండియ‌న్ బ్యాట‌ర్ దినేశ్ కార్తీక్‌పై ఈ ఏడాది టీ20ల్లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న సూర్య‌కుమార్ యాద‌వ్ ఫ‌న్నీ కామెంట్స్ చేశాడు. ద‌క్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌లో దినేశ్ బ్యాటింగ్ తీరు చూస్తే నా నాలుగో స్థానానికి ఎస‌రు పెట్టేలా ఉన్న‌ద‌ని వ్యాఖ్యానించాడు. ఆ వెంట‌నే.. తాను ఇలాంటివేవీ ప‌ట్టించుకోన‌ని, ఏదో స‌ర‌దాగా అలా అన్నాన‌ని చెప్పాడు. స్థానం ఏదైనా ఆడినంత సేపు ఆట‌ను ఎంజాయ్ …

Read More »

మాజీ మంత్రి గీతారెడ్డికి ఈడీ నోటీసులు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన   మాజీ మంత్రి గీతారెడ్డి  నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. యంగ్‌ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చినవారిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తున్నది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గీతారెడ్డితోపాటు గాలి అనిల్కుమార్ నేడు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 3న మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఈడీ విచారించిన విషయం తెలిసిందే. …

Read More »

సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో నేటి నుండి ఉచిత బియ్యం పంపిణి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో నేటి నుండి రాష్ట్రంలో మరోవిడత మనిషికి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నామన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్. ఈమేరకు నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలు తెలియజేసారు.రాష్ట్రంలో మొత్తం 90.01 కోట్ల కార్డులు, 283.42 లక్షల లబ్దీదారులున్నారని వీరిలో కేంద్రం 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల యూనిట్లకు మాత్రమే కేవలం 5 కిలోల చొప్పున ఉచిత …

Read More »

ఆదిపురుష్‌పై ట్రోలింగ్స్.. మూవీ టీమ్ షాకింగ్ డెషిషన్!

పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో గ్రాఫిక్స్ అధికంగా ఉండడంతో విపరీతంగా ట్రోల్ అవుతోంది. మూవీ విజువల్ ఎఫెక్ట్స్ చూస్తుంటే రామాయణంలో పాత్రలను అపహాస్యం చేస్తున్నట్లు ఉందని బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు, హిందుత్వ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో మూవీ టీమ్ షాకింగ్ డెషిషన్ తీసుకుంది. ఈ ట్రోలింగ్స్‌ను కంట్రోల్ చేసేందుకు ఆదిపురుష్ టీజర్‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat