Classic Layout

హత్యల వెనుక బలమైన కుట్ర

ఒంగోలు జిల్లాలో సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసు నిందితులను పోలీసు అధికారులు శనివారం తమ కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారమే కస్టడీకి తీసుకున్నా శనివారం నుంచి వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎస్పీ బి.సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, ఒన్‌టౌన్‌ సీఐ ఫిరోజ్‌ల ఆధ్వర్యంలోని బృందం విచారణ చేపట్టింది. జిల్లా జైలులో ఉన్న నిందితులు లక్కే శ్రీనివాసులు, సెప్టింక్‌ ట్యాంకుల ఓనర్‌ సింథే కుమార్, ఎనిమిశెట్టి సుబ్బుమ్మ …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబు వేదాంతం ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి వేదాంతం మాట్లాడారు .ఈ సారి సంస్కారం గురించి .ఏకంగా పిల్లల గురించి ..వారికి ఏమి చేయాలి .ఏమి నేర్పాలి .సంస్కారం నేర్పాలి అంటూ ఆయన పెద్ద లెక్చరర్ ఇచ్చారు .ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమంసందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో …

Read More »

బిగ్ సెన్సేషన్..రాజమౌళి నెక్ట్స్ తీయబోయే రెండు సినిమాలు ఇవే…హీరోలు ఎవరో తెలుసా..!

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తీరబోయే సిన్మాలపై ప్రపంచవ్యాప్తంగా క్యూరియాసిటీ ఏర్పడింది. బాహుబలితో ఇంటర్నేషనల్‌గా పాపులర్ అయిన రాజమౌళి తాజాగా అంతర్జాతీయ మేగజైన్ వెరైటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి సిన్మాలను కన్ఫర్మ్ చేశారు. బాహుబలి తర్వాత రాజమౌళి డివివి దానయ్యకు కమిట్ అయ్యారు..ప్రస్తుతం దానయ్య మహేష్‌తో కొరటాల శివ డైరెక్షన్‌లో` భరత్ అనే నేను ` మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగియగానే రాజమౌళి డైరెక్షన్‌లో ఓ …

Read More »

ఒంటరిగా ఉన్నప్పుడు ఒకరు కాళ్లుపట్టుకోగా మరోకరు గొంతుపై కాలు పెట్టి హత్య..

కడప జిల్లా రామాపురం మండలంలోని గురుకుల పాఠశాలకు ఎదురుగా ఉన్న మల్లిక స్వగృహంలో ఈ నెల 3వ తేదీన హత్యకు గురైనట్లు పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకర్ల ఎదుట నిందితులను హాజరుపరిచి వివరాలు వెళ్లడించారు. మృతురాలు మల్లికతో నిందితులు టి.వెంకటరమణ, నాగరాజు వివాహేతర సంబంధాలు కొనసాగించేవారు. మల్లిక వీరిని గాక వేరే వారితో కూడా వివాహేతర సంబంధం కలిగి ఉందనే అనుమానంతో పథకం ప్రకారం …

Read More »

మళ్లీ భారి వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అధికారులు

బంగాళాఖాతంలోని తూర్పు మధ్య ప్రాంతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నాయని.. ఇది ఉత్తర కోస్తాంధ్ర లేదా ఒడిశా వద్ద తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి తెలిపారు. ఉత్తర కోస్తా వద్ద తీరం దాటితే తెలంగాణలో 19వ తేదీ నుంచి వర్షాలు మళ్లీ బాగా పెరిగే సూచనలున్నాయి. దీనిపై ఈ నెల 18 నాటికి పూర్తి అంచనాలు వెలువడతాయి. ప్రస్తుతం రాయలసీమ మీదుగా కర్ణాటక వరకూ …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం..బైక్‌ను కారు ఢీకొట్టడంతో… ఫ్లై ఓవర్‌పై నుంచి కింద పడి

కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు వంతెనపైనుంచి పడి మృతి చెందారు. ఈ ఘటన బొమ్మనహళ్లి సమీపంలోని గారేబావి పాళ్య వద్ద శనివారం చోటు చేసుకుంది. మడివాళ ట్రాఫిక్‌ పోలీసుల కథనం మేరకు… మహ్మద్‌ హుసేన్‌(36), ఫకృద్ధీన్‌(34) అనే వ్యక్తులు శనివారం మడివాళ వైపు నుంచి ఎలక్ట్రానిక్‌ సిటీ వైపు బైక్‌లో వెళ్తుండగా భారీ వర్షం …

Read More »

రంగస్థలం హిట్ అయితే నిర్మాత, బయ్యర్లకు పండగే..స్టార్ హీరోలు చెర్రీని చూసి నేర్చుకోవాల్సిందే…!

గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక అల్లాడుతున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో నటిస్తున్న రంగస్థలం సిన్మా ఆ కరువుతీర్చేలా ఉంది..సుకుమార్ తన రెగ్యులర్ కన్‌ప్యూజ్డ్‌ , సైకలాజికల్ కథలను పక్కన పెట్టి చెర్రీ కోసం విలేజ్ నేటివిటిలో ఓ డిఫరెంట్ లవ్‌ స్టోరీని పక్కా స్క్రిప్ట్‌తో తెరకెక్కిస్తున్నాడు. సమంతా, చెర్రీ కాంబినేషన్, దేవీశ్రీ మ్యూజిక్ ఈ సిన్మాపై మరింత అంచనాలు పెరిగాయి. …

Read More »

‘ఇంటింటికి టీడీపీ’లో మ‌రో అరాచ‌కం – మున్సిప‌ల్ కార్మికుల‌తో అతి నీచంగా..!

రాష్ట్రంలో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. ఓ ప‌క్క ప్ర‌భుత్వ అదికారుల‌పైనా దాడుల‌కు పాల్ప‌డుతున్న టీడీపీ నేత‌లు..మ‌రో వైపు సామాన్య ప్ర‌జ‌ల‌నూ కూడా వ‌ద‌ల‌డం లేదు. మేం చెప్పిందే మాట‌, మేం చేసేదే శాస‌నం అన్న‌ట్లు ఉంది టీడీపీ నేత‌ల ప్ర‌వ‌ర్త‌న‌. అధికారం చేతిలో ఉంది క‌దా! అని టీడీపీ నేత‌లు సామాన్యుల‌పై వారి ప్ర‌తాపం చూపిస్తున్నారు. పై వాఖ్యాల‌కు అద్దం ప‌డుతూ ప్ర‌కాశం జిల్లా క‌నిగిరిలో …

Read More »

సీఎం కేసీఆర్ పై స్టార్ హీరోయిన్ ప్రశంసల వర్షం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత మూడున్నర ఏండ్లుగా అమలు చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మన్నలను పొందటమే కాకుండా రాష్ట్రాల సరిహద్దులను దాటి దేశ వ్యాప్తంగా పలువురి ప్రశంసలను అందుకుంటున్న సంగతి తెలిసిందే .తాజాగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు …

Read More »

టీడీపీకి ఓటేయకపోతే దళితులు జైలుకు వెళ్లాల్పి ఉంటుంది….మంత్రి జవహర్ బెదిరింపు వ్యాఖ్యలు…!

ఏపీలో తమ ఆత్మగౌరవాన్ని, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అణిచివేస్తున్న చంద్రబాబు పట్ల దళితుల్లో పూర్తి వ్యతిరేకత నెలకొంది. దీంతో దళితులు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌ వెన్నంటే నిలబడుతున్నారు. గరగపర్రులో అగ్రవర్ణాలతో జరిగిన ఘర్షణలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన దరిమిలా రెండు నెలల పాటు తీవ్ర ఉద్రికత్తలు ఏర్పడిన సమయంలో చంద్రబాబు ప్రభుత్వం అగ్రవర్ణాలకు కొమ్మకాస్తు సమస్యను జటిలం చేసింది. అయితే ప్రతిపక్షనాయకుడిగా వైఎస్ జగన్ గరగపర్రు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat