rameshbabu
October 13, 2017 ANDHRAPRADESH, SLIDER
1,374
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అనుచరులను స్థానికులు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలం చిలుమూరు రీచ్ నుంచి అధికార పార్టీకి చెందిన సదరు ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా భారీగా ఇసుకను తరలిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు ఇసుక రీచ్ వద్దకు చేరుకుని ఎమ్మెల్యే అనుచరులను అడ్డుకున్నారు. అలాగే చిలుమూరు బ్రిడ్జి దగ్గర ఇసుక లారీలను …
Read More »
rameshbabu
October 13, 2017 ANDHRAPRADESH, SLIDER
1,440
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలక విపక్షాలు పెట్టిన అక్రమంగా పెట్టిన కేసులో ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. అయితే వచ్చే నెల నవంబర్ 2వతేదీ నుంచి తాను తాను పాదయాత్ర చేపడుతున్న దృష్ట్యా వ్యక్తిగత హాజరు నుంచి 6 నెలలు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ …
Read More »
rameshbabu
October 13, 2017 SLIDER, TELANGANA
820
త్వరలో దేశం మొత్తం వరంగల్ వైపు చూడనుంది. చారిత్రిక సంపద ,ఎన్నోకళలకు పుట్టినిల్లైన ఓరుగల్లు నగరం ఇప్పటికే ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. చెత్త…చెత్త…కాదు సద్వినియోగం చేసుకుంటే చెత్తకూడా ఉపయోగంలోకి వస్తుంది.ఈ నినాదం అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లలో వినిపిస్తోంది.కానీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక చెత్తనే కాదు మానవ వ్యర్ధాలను శుద్దీకరిస్తే వాటిని కూడా ఉపయోగించుకోవచ్చని మరికొన్ని రోజుల్లో వరంగల్ మహానగరపాలక సంస్థ నిజం చేయబోతుంది.దేశంలోనే మొదటి …
Read More »
vasu
October 13, 2017 ANDHRAPRADESH, SLIDER
969
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలన సువర్ణాధ్యాయం..వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల ఫలాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుభవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు..ముఖ్యంగా 108, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ పథకాలతో పేదల పాలిట ఆపద్భాంధవుడిగా నిలిచారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతులకు రుణాలు, జలయజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి, వ్యవసాయానికి సాగునీరు అందించి రైతు బాంధవుడిగా నిలిచారు. వైఎస్ 80 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, …
Read More »
siva
October 13, 2017 INTERNATIONAL
2,391
చిన్న చిన్న కారణాల వల్ల చాల పెద్ద తప్పులు జరుగుతాయి అనే ఉదాహరణ ఇదే. సౌదీఅరేబియాకు చెందిన యువకుడితో.. అదే ప్రాంతానికి చెందిన యువతికి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. వీరి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కాసేపాగితే పెళ్లి కూడా పూర్తి అయ్యేది. ఇంతలో తన కుమార్తె ముచ్చట తీర్చాలని వధువు తండ్రి వరుడిని ఒక కోరిక కోరాడు. తన కుమార్తెను కారు డ్రైవింగ్ చేయడానికి అనుమతి …
Read More »
bhaskar
October 13, 2017 NATIONAL
1,230
హైకోర్టు విభజనపై ఇంతలా జాప్యం చేయడం కేంద్ర ప్రభుత్వానికి తగదని, ఇప్పటికే సమయం మించిపోయింది.. ఇంకా వేచి చూసే ఓపిక లేదని ఎంపీ వినోద్ అన్నారు. కాగా, నేడు ఎంపీ వినోద్ కుమార్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. మోడీకి రాసిన ఈ లేఖలో ఎంపీ వినోద్ కుమార్ పై విధంగా పేర్కొన్నారు. ఇంకా.. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మూడేళ్లు గడుస్తున్నా..తెలంగాణకు ఇచ్చిన హామీలు అపరిష్కృతంగానే ఉన్నాయని, ఇప్పటి వరకు …
Read More »
rameshbabu
October 13, 2017 ANDHRAPRADESH, SLIDER
1,471
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం అయిన అమరావతిను అలా చేస్తా ..ఇలా చేస్తా అని ఏ దేశం వెళ్ళిన ఆ దేశ రాజధాని నగరంలా తయారుచేస్తాను అని గత మూడున్నర ఏండ్లుగా చెప్తోన్న సంగతి తెల్సిందే .అయితే రాష్ట్ర విభజన తర్వాత బాబు తీసుకున్న రాజధాని ప్రాంతం నిర్ణయం మీద మొదటి నుండి ఇటు మేధావులు, శాస్త్రవేత్తలుదగ్గర నుండి శివరామకృష్ణన్ కమిటీ …
Read More »
siva
October 13, 2017 MOVIES, SLIDER
913
అక్కినేని నాగ చైతన్య, సమంతల వివాహం అక్టోబర్ 6న గోవాలో జరిగిన సంగతి తెల్సిందే. ఈ వివాహ వేడుకకు కేవలం ఇరు ఫ్యామిలీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు తప్ప వేరే వారికి ఆహ్వానం పంపలేదు. దీంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం వీరి పెళ్లి చూడలేకపోయామే అని బాధపడ్డారు. అయితేనేం రిసెప్షన్ ఉంది కదా అని అనుకున్నారు. పెళ్లి కి ముందు చైతు, సామ్ పెళ్లి సింపుల్ గా …
Read More »
siva
October 13, 2017 TELANGANA
1,525
పెళ్లైన తెల్లారే భర్త కళ్లుగప్పి భార్య ఉడాయించిన ఘటన హైదరాబాద్లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కీసర మండలం ఆర్ఎల్ నగర్కు చెందిన మాదినేని తిరుపతయ్య (23) పాల వ్యాపారం చేస్తూ నగరంలో స్థిరపడ్డాడు. అతడు అక్టోబర్ 1న కడప జిల్లా మైదుకూరుకు చెందిన రాజపుత్ర శివమల్లేశ్వరి (19)ని వివాహం చేసుకున్నాడు. మైదుకూరులో స్థానిక రాఘవేంద్రస్వామి ఆలయంలో పెళ్లి చేసుకుని …
Read More »
vasu
October 13, 2017 ANDHRAPRADESH
971
మూలికే నక్కపై తాటిపండు పడ్డట్లు అసలే నత్త నడకన నడుస్తున్న పోలవరం ప్రాజెక్ట్తో తలపట్టుకున్న చంద్రబాబుకు ప్రధాన నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తున్న ట్రాన్స్ట్రాయ్ బీభత్సమైన షాక్ ఇచ్చింది.పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సంస్థలు ఆర్థిక గొడవల్లో చిక్కుకున్నాయి. ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ట్రాయ్ తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చేతులెత్తేసింది. ట్రాన్స్ ట్రాయ్ డబ్బులు చెల్లించకపోవడంతో ఆగ్రహించిన త్రివేణి లాంటి సబ్ కాంట్రాక్ట్ సంస్థలు పోలవరం పనులు ఆపేశారు. డబ్బులిస్తేనే తాము …
Read More »