Classic Layout

సింగరేణి పోలింగ్.. 3 గంటల వరకు 85.30 శాతం

సింగరేణిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 3 గంటల వరకు 85.30 శాతం పోలింగ్ నమోదైంది. ఇల్లందులో 89 శాతం పోలింగ్ నమోదు కాగా..శ్రీరాంపూర్ లో 86 శాతం, కొత్త గూడెం-87 శాతం, మణుగూరు- 90.53 శాతం, మందమర్రి-76 శాతం, బెల్లంపల్లి-86 శాతం , భూపాలపల్లి-79 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Read More »

జేసీతో లోకేష్ కమీషన్ల తగాదా..అందుకేనా రాజీనామా డ్రామా..!

టీడీపీ వివాదాస్పద ఎంపీ ఇటీవల రాజీనామా వ్యవహారం నాటకీయంగా సాగిన సంగతి తెల్సిందే. చాగల్లు రిజర్వాయర్‌కు నీటి కేటాయింపు, అనంతపురం రోడ్ల విస్తరణ విషయాల్లో సొంత పార్టీలోనే తన మాట చెల్లడం లేదన్న ఆగ్రహంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు..ఎంపీగా,ఎమ్మెల్యేగా ఉండి తాను ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని, తన సిఫార్సులు పని చేయడం లేదని,అందుకే రాజీనామా చేస్తున్నానని గత నెల జేసీ ప్రకటించి సంచలనం సృష్టించారు. .అయితే …

Read More »

వైసీపీని దొంగ దెబ్బ‌తీయ‌డానికి.. టీడీపీ బ్యాచ్ భారీ ప‌చ్చ స్కెచ్ ..!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌డంతో అధికార టీడీపీ.. ప‌చ్చ‌మీడియా వారు వైసీపీని దెబ్బ తీయ‌డానికి నానా ర‌కాలుగా కంటి మీద కునుకులేకుండా అనేకానేక దొంగ‌ప‌థ‌కాలు ర‌చించినా.. జ‌గ‌న్ టీం వాటిని తిప్పికొడుతున్నారు. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి త‌ర్వాత టీడీపీ అనుకూల మీడియా వైసీపీ నేత‌ల్లో చాలామంది టీడీపీ అధిష్టానానికి ట‌చ్‌లో ఉన్నార‌ని వారు త్వ‌రలోనే టీడీపీలోకి జంప్ కానున్నార‌ని త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించింది. అయితే ఇప్ప‌టికి …

Read More »

నీళ్లను దోచుకుపోతున్నా..నోరు మెదపని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు..!

తెలంగాణ రాష్ట్ర౦లో  వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో రైతు బజార్ ను మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… సాధించిన తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. నాగార్జున సాగర్ నీళ్లను ఆంధ్రకు దోచుకుపోతున్నా..నోరు …

Read More »

ఘనంగా కాకా 88వ జయంతి వేడుకలు ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి 88వ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న కాకా విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి దేశానికి …

Read More »

వచ్చే నెల 5వ తేదీలోపు బత్తాయి మార్కెట్ నిర్మాణం పూర్తి…!

తెలంగాణ రాష్ట్ర౦లోని నల్లగొండ జిల్లాలో బత్తాయి, నిమ్మ, దొండ మార్కెట్ల నిర్మాణం జరుగుతున్నదని..రెండు, మూడు నెలల్లో వాటిని పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. వచ్చే నెల 5వ తేదీలోపు బత్తాయి మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో గతం కంటే 20 రెట్ల స్థాయిలో 2.35 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించినట్లు తెలిపారు. నల్లగొండ పట్టణంలో మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి రైతు బజార్ …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై సింగిరెడ్డి ఫైర్ ..

తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట్ పొలికెపహాడ్ గ్రామ సమీపంలోని తూడుకుర్తి గ్రామ శివారులో ఉన్న కేఎల్‌ఐ డీ-8 కాలువను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పాటు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసులతో అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి నిరోధకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ప్రతిపక్షాలు …

Read More »

భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి

ఏపీలో వారం కిందట అదృశ్యమైన దంపతులు హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో భార్యాభర్తలను కిరాతకంగా హతమార్చారనే వార్త ప్రకాశం జిల్లాలో బుధవారం సంచలనం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒంగోలులోని ఇస్లాంపేటకు చెందిన పల్లపోతు శ్రీనివాసులు(41) నగరంలో పాత ఇనుము వ్యాపారి. స్థానిక మంగమూరురోడ్డులో నివాసముంటున్న బుడబుక్కల శ్రీనివాసులు పాత ఇనుమును సేకరించి పల్లపోతు శ్రీనివాసులుకు విక్రయిస్తుంటాడు. ఇలా వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు …

Read More »

బాబుకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సవాలు ..

ఏపీలో రాజధాని ప్రాంత రైతుల తరఫున పోరాడుతున్నందుకే తనపై కేసులు పెట్టారని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత , సీఎం నారా చంద్రబాబు  నాయుడు అడ్డంగా దొరికినా కేసులుండవని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వం తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులకు వైసీపీ అండగా …

Read More »

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన..

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటనను చేసింది .దీనిలో భాగంగా వచ్చే ఏడాది సెప్టెంబర్‌ తర్వాత నుంచి ఒకేసారి దేశ వ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఇలా ఒక్కసారే దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం వలన రూ. వందల కోట్ల ఖర్చు తగ్గుతుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ మీడియాకు తెలిపారు . నిన్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat