siva
October 3, 2017 ANDHRAPRADESH, SLIDER
697
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ కంచుకోట అయిన కడప జిల్లాలో బలోపేతం అయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కడపలో టీడీపీ పటిష్టత కోసం చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం రివర్స్లో కొడుతున్నాయి. కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డిని వైసీపీ నుండి తీసుకువచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయినా పార్టీ కడప జిల్లాలో బలోపేతం అవుతుందని చంద్రబాబు భావించారు. తాజాగా మైదుకూరులో మాజీ మంత్రి …
Read More »
KSR
October 3, 2017 LIFE STYLE, SPORTS
1,329
పెళ్లయిన తరువాత పిల్లలను ఎప్పుడు కనాలి అనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు పెళ్లయిన వెంటనే పిల్లలను కంటారు. మరి కొందరు పళ్లై సంవత్సరాలు గడిచినా పిల్లలు కనడానికి ఇష్టపడరు. మరి కొందరు పెళ్లి కాగానే ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులు తెలియక వెంటనే పిల్లలను కంటుంటారు. పెళ్లయిన జంట పిల్లలు కనే విషయంలో తప్పకుండా వైద్యున్ని సంప్రదించి అతను ఇచ్చిన సలహాను పాటించాలి. వెంటనే పిల్లలు వద్దనుకుంటే …
Read More »
rameshbabu
October 3, 2017 ANDHRAPRADESH, SLIDER
1,196
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఎంత సంపాదించారో తెలుసా ..?.అక్షరాల పది హేను లక్షల కోట్ల రూపాయలు అంట .నమ్మరా ..అయితే ఇది నిజం అంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేనమామ అయిన వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అంటున్నారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మూడున్నర …
Read More »
KSR
October 3, 2017 SLIDER, TELANGANA
673
కాంగ్రెస్ సీనియర్ నేత. మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఈ రోజు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి వద్ద వీహెచ్ తన కారును రాంగ్రూట్లో తీసుకువచ్చారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన కారును ఆపారు. రాంగ్రూట్లో వచ్చిన వీహెచ్ తన తప్పును సరిదిద్దుకోకుండా.. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వర్షాల వల్ల గచ్చిబౌలి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్జాం ఏర్పడింది. ఆ ట్రాఫిక్ జాంలో అలానే రాంగ్రూట్లో వీహెచ్ …
Read More »
KSR
October 3, 2017 TELANGANA
1,180
నిన్న ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తింది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.410 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 513.580 అడుగులు. ఇన్ఫ్లో 1700 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 1700 క్యూసెక్కులుగా ఉంది. ఇక హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న గండీపేట, హిమాయత్సాగర్ జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఈ రెండు జలాశయాల్లో వరద నీరు పూర్తి స్థాయి నీటిమట్టానికి …
Read More »
siva
October 3, 2017 MOVIES
868
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అనుష్క మధ్య చాలా రోజులుగా లవ్ స్టొరీ నడుస్తున్నట్లు ఇండస్ట్రీలో బలంగా టాక్ వినిపిస్తుంది. అయితే త్వరలో వాళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇన్ని రోజులు ఈ వార్తలని అటు అనుష్క ఇటు ప్రభాష్ కొట్టిపారేస్తూ వచ్చారు. అయితే తాజాగా అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఈ ఏడాది డిసెంబర్ లో ప్రభాస్ – అనుష్క …
Read More »
rameshbabu
October 3, 2017 TELANGANA
1,135
కీర్తిశేషులు యెన్నం ప్రసూన్ రెడ్డి జయంతి కార్యక్రమం రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం సంగేం గ్రామంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికీ కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డీ,షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యేలు సి.ప్రతాప్ రెడ్డీ,బక్కని నర్సింహులు తదితర నాయకులు ఈ జయంతి వేడుకలకు పెద్దఎత్తున హాజరయ్యారు. కేశంపేట్ మండలంలోని అనేక గ్రామాల ప్రజలు,మహిళలతో పాటు వివిధ ప్రాంతాల నుండి మహిళలు హాజరవడం విశేషం.ఈ సందర్భంగా ప్రసూన్ రెడ్డీ చిత్రపటానికి పూలమాలలు …
Read More »
rameshbabu
October 3, 2017 MOVIES, SLIDER
785
ప్రస్తుత రోజుల్లో సినిమా ఇండస్ట్రీ లో పెళ్లి అయిన తర్వాత హీరోయిన్లు తమ కెరీర్ కు గుడ్ బై చెప్పి వివాహా జీవితంలో ఉంటున్న సంగతి తెల్సిందే .అయితే ఇలా అందరి విషయంలో జరగక్కపోయిన కానీ ఎక్కువశాతం ఇలాగే ఉంటుంది . కానీ టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఇండస్ట్రీను తీసుకుంటే పెళ్లి అయిన కానీ ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ లాంటి వారు తమ పెళ్లి …
Read More »
vasu
October 3, 2017 NATIONAL
1,301
దేశంలోని ఐఏయస్ అధికారులు కూడా అక్రమ సంపాదనకు అలవాటు పడి, అవినీతికి పాల్పడుతూ. బ్యూరోక్రాట్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఈ రోజుల్లో కొంత మంది అధికారులు మాత్రం నీతి, నిజాయితీగా వ్యవహరిస్తున్నారు..అలాంటి వారిలో మంగేష్ గిల్డియాల్ ఒకరు. ఎటువంటి అవినీతికి పాల్పడకుండా, నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలుస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు..ఉత్తరాఖండ్ రాష్ట్రం బాగేశ్వర్ జిల్లా కలెక్టర్గా పని చేస్తున్న మంగేష్ను అక్కడనుంచి బదిలీ చేసినప్పుడు వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి …
Read More »
KSR
October 3, 2017 TELANGANA
1,038
సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపు ఖాయమని ఎంపీ పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలోని జీకే ఓపెన్ కాస్ట్లో టీబీజీకేఎస్ ప్రచారం నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్నారు. సింగరేణి కార్మికుల కష్టాలు సీఎం కేసీఆర్కు బాగా తెలుసునని స్పష్టం చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలను పోగొట్టిందే జాతీయ సంఘాలని పొంగులేటి మండిపడ్డారు.టీబీజీకేఎస్ను …
Read More »