Classic Layout

ది వారియర్ డైరెక్టర్‌కు షాక్.. 6 నెలలు జైలు శిక్ష..

చెక్‌బౌన్స్ కేసులో తమిళ ఫేమస్ డైరెక్టర్ లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఈ మేరకు తీర్పును వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొన్నేళ్ల క్రితం తెలుగు సినీ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ నుంచి లింగుస్వామి అతని సోదరుడు సుభాష్ చంద్రబోస్ అప్పు తీసుకున్నారు. సమంత, కార్తిలతో ‘ఎన్నిఇజు నాల్‌ కుల్ల’ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ఈ మూవీ ఆరంభంలోనే ఆగిపోయింది. …

Read More »

భార్యను రోడ్డుపై బట్టల్లేకుండా నిలబెట్టి.. స్నానం చేయించి..

మహారాష్ర్టలోని పుణెలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అతని భార్యను అందరిముందు బట్టలు లేకుండా నగ్నంగా నిలబెట్టి స్నానం చేయించాడు. డబ్బు మీద విపరీతమై ఆశ ఉన్న ఆ వ్యక్తి ఎవరో చెప్పిన మాటలు విని ఓ మాంత్రికుడితో క్షుద్రపూజలు చేయించాడు. ఇందుకు అతడి తల్లిదండ్రులు కూడా సహకరించారు. చూట్టూ ఉన్న వారు సైతం ఈ ఘోరాన్ని చూస్తూ ఉన్నారే తప్ప ఏ ఒక్కరూ ముందుకు వచ్చి …

Read More »

అర్జున్‌రెడ్డికి రింగ్ పెట్టి ప్రపోజ్ చేసిన యువతి.. హీరో రిప్లే వైరల్..!

ఫస్ట్ మూవీ అర్జున్‌రెడ్డితో విజయ దేవరకొండ సొంతం చేసుకున్న క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా అమ్మాయిలైతే ఆయన్ని ఓ రేంజ్‌లో ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం లైగర్ ప్రచారంలో బిజీగా ఉన్న ఈ హీరోకి బెంగుళూరులో ఓ అమ్మాయి ఏకంగా రింగ్ పెట్టి ప్రపోజ్ చేసేసింది. లైగర్ టీమ్ బెంగుళూరు వెళ్లగా అక్కడ తేజు అనే ఓ యువతి తన ఫేవరెట్ హీరో విజయ్‌ను చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయింది. హీరో తన …

Read More »

వాళ్లని ఏమైనా అంటే తాటతీస్తా: నాగబాబు ఫైర్

తన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే గట్టిగా కౌంటర్‌ ఇస్తానని సినీనటుడు నాగబాబు చెప్పారు. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్‌ లేకపోయినా చిరంజీవి 21 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతటి సామ్రాజ్యాన్ని నెలకొల్పారని చెప్పారు. ఎంత సాధించినా ఆయన్ను కొందరు ఎందుకు విమర్శిస్తారో అర్థం కావట్లేదన్నారు. తనను నిర్మాతగా …

Read More »

అమిత్‌షా-ఎన్టీఆర్‌ మాట్లాడుకున్నది అదే.. క్లారిటీ ఇచ్చిన కిషన్‌రెడ్డి

కేంద్రహోంమంత్రి అమిత్‌షా, ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ మధ్య జరిగిన భేటీలో ఏం మాట్లాడుకున్నారనే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయింది. ఎక్కడ చూసినా వాళ్లేం మాట్లాడుకుని ఉంటారనే చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. అమిత్‌షా, ఎన్టీఆర్‌ మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని కిషన్‌రెడ్డి చెప్పారు. సీనియర్‌ ఎన్టీఆర్‌సినిమాలు, ఆయన రాజకీయ ప్రస్థానంపై డిస్కషన్‌ జరిగినట్లు పేర్కొన్నారు. అఅమిత్‌షా-ఎన్టీఆర్‌ మధ్య జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలపైనా …

Read More »

ఎన్టీఆర్‌తో అమిత్‌షా మీటింగ్‌.. కొడాలి నాని సెన్సేషనల్‌ కామెంట్స్‌

ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్‌ హోటల్లో ఆదివారం రాత్రి వాళ్లిద్దరూ కలిశారు. రాజకీయాలపై మాట్లాడుకున్నారా? సినిమాలపైనా? ఇంకైమైనా కారణాలా? అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజంగా రాజకీయాలపైనే అయితే గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్‌ చేసి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్‌ ఏం చెప్పారు? ఇలా.. అనేక అంశాలపై ఊహాగానాలు …

Read More »

అయ్యో.. ఏ కష్టమొచ్చిందో.. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు దండం పెట్టి మరీ..

ఆ వ్యక్తికి సుమారు 35 ఏళ్లు ఉంటాయి. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ఎదురుగా వస్తున్న రైలుకు దండం పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని చర్లపల్లి- ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య విగతజీవిగా మారాడు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి పట్టాలపైకి రావడాన్ని గుర్తించిన రైలు ఇంజిన్ లోకో పైలట్ …

Read More »

కలెక్టర్‌తో కోతులు ఆటలు.. నవ్వులే నవ్వులు!

కోతులు చేసే అల్లరి ఇంతాఅంతా కాదు. ఆడుకునే వస్తువుల నుంచి చేతిలోని సంచుల వరకు వేటినీ వదల కుండా ఎత్తుకెళ్తుంటాయి. వాటి చేష్టలతో నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఓ కోతి ఏకంగా కలెక్టర్‌నే ఆటపట్టించింది. అంతేకాకుండా అక్కడున్న అధికారులతో బతిమాలించుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా కలెక్టర్ నవ్‌నీత్ చాహల్ ఉన్నాతాధికారులతో …

Read More »

నేడు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏయే రూట్లలో అంటే..

రాష్ర్టంలో నిర్వహించిన భారత స్వతంత్ర వజ్రోత్సవాలు ఈ రోజుతో పూర్తికానున్నాయి. ఇందుకు సంబంధించిన ముగింపు సభను సిటీలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఆ రూట్‌లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఇందుకు వాహనదారులు ఆల్టర్‌నేట్ రూట్స్‌లో వెళ్లాలని పోలీసులు తెలిపారు. ఏ ఏరియాల్లో అంటే.. – బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్‌ విగ్రహం నుంచి రైట్‌సైడ్‌ …

Read More »

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంబంధం గురించి ఎమ్మెల్సీ కవిత క్లారిటీ.?

దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శంచారు. రంగారెడ్డి ఎలిమనేడులో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నాలుగు రోజులుగా సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు కవిత యాగానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో కవిత మాట్లాడారు. బీజేపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. తాను మానసికంగా కుంగిపోతానని అనుకుంటున్నారన్నారు. బట్టకాల్చిమీద వేయడం బీజేపీ పని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యక పరిణామం కాదన్నారు. బిల్కిస్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat