కేంద్రహోంమంత్రి అమిత్షా, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ మధ్య జరిగిన భేటీలో ఏం మాట్లాడుకున్నారనే విషయం ఇప్పుడు హాట్టాపిక్ అయింది. ఎక్కడ చూసినా వాళ్లేం మాట్లాడుకుని ఉంటారనే చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించారు.
అమిత్షా, ఎన్టీఆర్ మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని కిషన్రెడ్డి చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్సినిమాలు, ఆయన రాజకీయ ప్రస్థానంపై డిస్కషన్ జరిగినట్లు పేర్కొన్నారు.
అఅమిత్షా-ఎన్టీఆర్ మధ్య జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలపైనా చర్చ జరిగి ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కిషన్రెడ్డి క్లారిటీ ఇచ్చారు.